భూమిలో వెలిసిన అమ్మవారి మహిమ.. గంధ అమావాస్య జాతరకు భక్తుల వెల్లువ..! Tuni Bhadrakali Temple. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 15, 2026 3:27 PM IST తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి గంధ అమావాస్య జాతర మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతోంది, నిండు తాంబూలం కోసం మహిళలు భారీగా తరలివస్తున్నారు + ఆజాతరలో అమ్మవారి నిండు తాంబూలం అందుకోవాల్సిందే ఎందుకో తెలుసా గోదావరి జిల్లాల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి క్షేత్రం మరోసారి భక్తిరసంతో కళకళలాడుతోంది. భూమిలోపల స్వయంభుగా వెలిసిన చిన్న విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఈ…

Read More

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీ కథ కంచికి చేరినట్లేనా? తెరవెనుక జరుగుతున్న ఆ ‘మాస్టర్ ప్లాన్’ ఏంటి? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 28, 2026 11:50 AM IST ఆంధ్రా యూనివర్సిటీ ప్రైవేటీకరణ కుట్రలు, అధ్యాపకుల కొరత, వేతన సమస్యలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతున్నాయి; ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. పిపిపి విధానంలోకి ఆంధ్ర యూనివర్సిటీ..! తెలుగు రాష్ట్రాల్లో విద్యాకుసుమాలను పూయించిన విజ్ఞాన గని, విశాఖపట్నం గర్వకారణం అయిన ఆంధ్రా యూనివర్సిటీ (AU) నేడు ఒక క్లిష్ట దశలో నిలిచింది. దాదాపు వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయం చుట్టూ ఇప్పుడు ప్రైవేటీకరణ నీలినీడలు…

Read More

Vijayawada Fuel Shortage Rumours Trigger Panic Buying | విజయవాడ పెట్రోల్ బంక్ల్లో భారీ క్యూలైన్స్

విజయవాడలో పెట్రోల్ బంకుల వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతుందనే వదంతులతో వాహనదారులు బంకులకు పోటెత్తారు. విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.#vijayawada #petrolbunk #apnews Source link

Read More

నాటు సారాయి తయారీదారులపై దాడి.. ఒకరు అరెస్టు

పది లీటర్లు నాటు సారాయి స్వాధీనం.. ఎక్సైజ్ సీఐ చంద్రమణివిశాలాంధ్ర ధర్మవరం అనంతపురం : డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య ఆదేశాల మేరకు ధర్మవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ చంద్రమణి ఆధ్వర్యంలో నాటు సారాయి తయారీదారులు అమ్మకపుదారులపై దాడులు నిర్వహించారు. అనంతరం సిఐ చంద్రమణి మాట్లాడుతూ ఈ దాడుల్లో మండల పరిధిలోని నేలకోట తండా గ్రామములోని మారెమ్మ గుడి వద్ద నేలకోట తండా గ్రామానికి చెందిన వి ఆంజనేయులు నాయకులు అరెస్టు చేసి అతని వద్ద 10…

Read More

ప్రజాస్వామ్య ప్రక్రియకు బీజేపీ తూట్లు – Visalaandhra

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ మండిపాటున్యూదిల్లీ: బీజేపీ ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారి తిరస్కరించడంపై ఆ పార్టీ స్పందించింది. వేణుగోపాల్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీయడానికి బీజేపీ చేసిన బహిరంగ ప్రయత్నమని ఆయన అభివర్ణించారు. ఆమె…

Read More

Heartwarming Story: ట్రైన్‌లో పరిమళించిన మానవత్వం.. బోగీలోనే సుఖ ప్రసవం |

Last Updated:Apr 07, 2026 5:43 PM IST Heartwarming Story: కామన్‌గా ట్రైన్లలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణికులు తోచుకోవడం, సీటు కోసం గొడవపడటం చూస్తుంటాం. చిన్న చిన్న విషయాలకే పక్క సీట్లో వారితో వాగ్వాదానికి దిగడం చాలా వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. baby born in train Humanity in Train: సౌకర్యం, సేఫ్టీ, సుఖం, ఖర్చు తక్కువ అనే ఆలోచనతోనే చాలా మంది తమ ప్రయాణాన్ని రైళ్లలో కొనసాగించడానికి మక్కువ…

Read More

విశాఖలో మార్చి 28న రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లు ఆఫ్.. ఎర్త్ అవర్‌కు జీవీఎంసీ పిలుపు..! Earth Hour 2026 message in Visakhapatnam with lights off. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 9:24 PM IST ఎర్త్ అవర్ 2026 సందర్భంగా విశాఖపట్నం లో మార్చి 28 రాత్రి 8.30 నుంచి 9.30 వరకు లైట్లు ఆఫ్ చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పిలుపు, WWF India ఉద్యమానికి 20 ఏళ్లు. మార్చి 28న ‘ఎర్త్ అవర్’లో భాగంగా నగరంలో స్వచ్చందంగా విద్యుత్ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ‘ఎర్త్ అవర్ 2026’ కార్యక్రమంలో భాగంగా…

Read More

మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. సిఐటియు నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం;; మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద సిఐటియు నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లాఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్, మున్సిపల్ కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష ,కార్యదర్శులు మేకలబాబు, ముకుంద, కోశాధికారి లక్ష్మీ ఓబులేసు, రెగ్యులర్ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, పుల్లన్న, మాట్లాడుతూ మునిసిపల్ పారిశుద్ధ్య విభాగానికి చెందిన అప్కాస్ కార్మికులకు మార్చి నెలకు సంబంధించిన జీతాన్ని ఇవ్వాలని, చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి…

Read More

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్మికులకు ఘన సన్మానం

విశాలాంధ్ర ఉరవకొండ (అనంతపురం జిల్లా) : పంచాయతీరాజ్ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఉరవకొండ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్మికులను ఘనంగా సన్మానించారు. పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మరియు ఎంపీడీవో రవి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికుల సేవలను కొనియాడారు. గ్రామ శుభ్రత, పారిశుధ్యం, ప్రజా సేవల నిర్వహణలో పంచాయతీ కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమని అధికారులు పేర్కొన్నారు. వారి అహర్నిశల శ్రమతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోఆర్డీ సతీష్ కుమార్,…

Read More

క్యాన్సర్ రోగులకు షాక్.. రెండు కీలక మందుల ధరలు 50% పెంపు

దేశంలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే రెండు కీలక ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది.క్యాన్సర్ రోగులకు అత్యవసరంగా వినియోగించే కార్బోప్లాటిన్ ,సిస్‌ప్లాటిన్ మందుల గరిష్ఠ ధరలను 50శాతం మేర పెంచేందుకు భారత జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది.మార్కెట్లో ఈ మందుల కొరత నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.ధరల పెంపునకు కారణాలివే..ఈ మందుల తయారీకి అవసరమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రిడియెంట్స్(API)ధరలు భారీగా పెరగడం,ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం,విదేశీ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు…

Read More