భూమిలో వెలిసిన అమ్మవారి మహిమ.. గంధ అమావాస్య జాతరకు భక్తుల వెల్లువ..! Tuni Bhadrakali Temple. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Apr 15, 2026 3:27 PM IST తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి గంధ అమావాస్య జాతర మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతోంది, నిండు తాంబూలం కోసం మహిళలు భారీగా తరలివస్తున్నారు + ఆజాతరలో అమ్మవారి నిండు తాంబూలం అందుకోవాల్సిందే ఎందుకో తెలుసా గోదావరి జిల్లాల ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే తుని స్వయంభూ శ్రీ భద్రకాళి అమ్మవారి క్షేత్రం మరోసారి భక్తిరసంతో కళకళలాడుతోంది. భూమిలోపల స్వయంభుగా వెలిసిన చిన్న విగ్రహ రూపంలో దర్శనమిచ్చే ఈ…


