Temple Land Scam: మొగిలీశ్వర స్వామి గుడిని, గుడిలో లింగాన్ని మింగేశారు.. అర్చకులపైనే ఆరోపణ | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 17, 2026 2:53 PM IST Temple Land Scam: చిత్తూరు జిల్లాలో దేవుని మాన్యం భూములు మాయమైపోవడం వెనుక కొందరు గ్రామపెద్దల హస్తముందనే ఆరోపణలు, పరస్పర విమర్శలు సంచలనంగా మారాయి. గ్రామ మాజీ సర్పంచ్ కుమారుడు చేసిన వ్యాఖ్యలపై అర్చకులే కాదు గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే అసరు దేవుని భూములతో పాటు ఆలయ ఆదాయంపై కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. + మొగిలీశ్వర స్వామి ఆలయ మాన్యం అన్యాక్రాంతం…

Read More

విజయకేతనంతో బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు

హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు 86 శాతముతో విజయ దుందుభి మోగించడం జరిగిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. వారు మాట్లాడుతూ పాఠశాల ద్వారా 183 మంది పరీక్షలు రాయగా అందులో 155 మంది ఉత్తీర్ణులు అవుతూ 86 శాతము నమోదు కావడం జరిగిందని తెలిపారు. 590 మార్కులతో వై భవ్యశ్రీ, 583 మార్కులతో బండారి అక్షయ, 581 మార్కులతో నిశ్చల్, రంగం సంగీత కైవసం…

Read More

ఓటు పోతే ప్రభుత్వ పథకాలూ పోవచ్చు.. ‘సర్‌‘ పై డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియపై కర్ణాటక సీఎం డి.కె.శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ‘సర్‌్ణ ప్రారంభమైన సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని ప్రజలను కోరారు. ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్‌లో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. కర్ణాటకలో మంగళవారం నుంచి సర్‌ ప్రారంభమైంది. జులై 29 వరకు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించే ప్రక్రియ కొనసాగనుంది….

Read More

టైమ్ మార్చితే ఫలితం మారుతుంది.. దేవుళ్ల పూజలో ఈ రహస్యాలు తెలుసా..?

వేద పండితులు ఉదయం సూర్యుడు శ్రీరాముడు వేంకటేశ్వరుడు, మధ్యాహ్నం హనుమాన్, సాయంత్రం శివుడు లక్ష్మీదేవి పూజలు చేస్తే అధిక శుభఫలితాలు అంటున్నారు Source link

Read More

డబ్బు కంటే గౌరవమే ముఖ్యం

ఇక నుంచి తమ బిడ్డ కాదు… దేశానికి బిడ్డ: వైభవ్ తండ్రి సంజీవ్పట్నా: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడి అత్యధిక పరుగులు చేసి రికార్డులు సృష్టించాడు. ఈ యువ హిట్టర్ సూర్యవంశీ టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన సంగతి తెలిసిందే. దేశం తరఫున ఆడాలన్న యువ క్రికెటర్, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ కల నెరవేరింది. భారత సీనియర్ టీ20 జట్టు…

Read More

మీనాక్షి నటరాజన్ పై తెలంగాణలో ఎలాంటి కేసులు లేవు: సీఎం రేవంత్ రెడ్డి

మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలుకాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణమధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది బీజేపీ పన్నిన కుట్ర అని, ఆ పార్టీ సీట్ల దొంగతనానికి పాల్పడిందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి రోజని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు.మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని రేవంత్…

Read More

ఉచితాలు ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం

డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి చెన్నై: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత హామీలపై వివరణ ఇచ్చారు. ఉచితాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, తాము మాత్రం దాన్ని ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం అని చెప్పారు. తమ మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ… గతంలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్ప్పుడు డబుల్ బర్నర్ గ్యాస్ స్టవ్‌లు ఇచ్చారు. పొగపొయ్యిలు తగ్గిన ఫలితంగా మహిళల ఆరోగ్యమూ మెరుగైంది. ఆడపిల్లకు 10వ తరగతి…

Read More

Chandrababu: 75 లక్షల పేద కుటుంబాలకు భారీ వరం! సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 10:16 AM IST Chandrababu: రాష్ట్రంలో లక్షల మంది పేదల హక్కులు భద్రం.. రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలు.. భూమి సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం అవ్వబోతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో పేదలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షల మంది పేద కుటుంబాలకు ఇది నిజమైన గుడ్ న్యూస్! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ…

Read More

చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని పెన్నాహోబిలం ఆలయం మూసివేత

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణమును పురస్కరించుకుని మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి తిరుమల రెడ్డి అర్చకులు బాలాజీ మాట్లాడుతూ గ్రహణ సమయం ప్రారంభం కంటే ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేసి, నిత్యార్చనలు నిలిపివేసినట్లు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేపట్టనున్నట్లు…

Read More

Tirupati Train: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్… విశాఖపట్నం, తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ట్రైన్ |

రైలు నెంబర్ 18507 విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య ఏప్రిల్ 1 నుంచి ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు బుధవారం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరితే మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. దారిలో దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) Source…

Read More