Dairy Farming Tips: పాడి పశువుల్లో పాల దిగబడి తగ్గుతుందా.. ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్ అంటున్న వైద్యులు |

Last Updated:Mar 27, 2026 10:33 AM IST Dairy Farming Tips: వేసవికాలంలో పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడానికి కారణాలు చెప్పారు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ మోహన్. ఈ వేసవి కాలంలో పెరిగిన ఉష్ణోగ్రతలు, పశుగ్రాసాల కొరత, నీటి లభ్యత లోపం పాల దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయన్నారు. + పాడి పశువుల్లో  పాల దిగబడి తగ్గుతుందా అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి Dairy Farming Tips: వేసవికాలంలో పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా…

Read More

రాజకీయ ప్రయోజనాల కోసంతెలుగు ప్రజల్లో చిచ్చుపెట్టొద్దు

. పవన్ కల్యాణ్‌కు కూనంనేని చురక. పరిపక్వత లేని వివాదాస్పద వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటని నిలదీత. నేడు బషీర్‌బాగ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం విశాలాంధ్ర – హైదరాబాద్: ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజా ద్రోహమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎలఏ కూనంనేని సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పరిపక్వత…

Read More

ఎన్నికలు లేట్.. స్పెషల్ ఆఫీసర్లు ఎంట్రీ.. ఏపీలో పాలనలో మార్పులు..! special officers rule local bodies in ap under public watch. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 07, 2026 11:04 PM IST ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు పంచాయతీల్లో ఎన్నికలు లేక సర్పంచులు చైర్మన్లకు వీడ్కోలు, ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం, ప్రజల దృష్టి వారి పనితీరుపైనే + నో ఎలక్షన్స్, మున్సిపాలిటీ, పంచాయతీలకు ప్రత్యేక అధికారులు ఎంట్రీ ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల రాజకీయాల్లో ఒక కీలక మార్పు దశ ప్రారంభమైంది. మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో, ఎన్నో సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉన్న ప్రజా ప్రతినిధులు పదవులకు వీడ్కోలు చెబుతున్నారు….

Read More

Nellore Accident: ఛీ ఛీ మానవత్వం మంటగలిసింది.. రక్తపు మడుగులో ఉన్న లారీ డ్రైవర్‌ను వదిలేసి కూల్‌డ్రింక్‌ బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 9:07 AM IST నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం మానవత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. గాయపడిన వారిని వదిలి కూల్‌డ్రింక్ బాటిళ్ల కోసం జనం పోటీ పడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. News18 నెల్లూరు జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం, దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ సమాజపు పోకడపై అనేక ప్రశ్నలను సంధిస్తోంది. మానవత్వం మంటగలిసిపోయిందని, తోటి మనిషి ప్రాణం కంటే కొన్ని కూల్…

Read More

CM Chandrababu: కొత్త జిల్లాలో తొలిసారి అడుగుపెట్టిన సీఎం చంద్రబాబు.. కీలక ప్రాజెక్టుకు శంకుస్థాపన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 25, 2026 6:26 PM IST CM Chandrababu: మార్కాపురం జిల్లాలో చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజలకు సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. image by x నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం తొలిసారి పర్యటించి, ప్రతిష్టాత్మక వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ…

Read More

AP Weather: ప్రజలకు హై అలర్ట్! ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన వేడి.. కొద్ది రోజుల్లోనే బీభత్సం..

ఏపీలో రికార్డు ఎండలు, సంజామలలో 45.1 డిగ్రీలు, అనేక జిల్లాల్లో 43 నుంచి 44.5 డిగ్రీల వడగాలులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిక Source link

Read More

పప్పు సెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన పప్పు సెనగ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్, పెన్నహోబిలం ఆలయ చైర్మన్ రాయంపల్లి నాగరాజు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్యారం కేశవానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూరైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రం ద్వారా…

Read More

నగరంలో ఐబాకో నూతన బ్రాంచ్ ప్రారంభం

విశాలాంధ్ర – విజయవాడ (లబ్బీపేట) : నగరంలోని సీతారాంపురం కేపీ టవర్స్ లో ఐబాకో నూతన బ్రాంచ్ ను కెపి టవర్స్ ఏ బ్లాక్ అసోసియేషన్ సెక్రటరీ వి. రమేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో ఐబాకో ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐబాకో కంపెనీ టీమ్ మెంబర్స్ శరత్, రమణ, కేపీ టవర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్ సిహెచ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Source link

Read More

రైతులకు పంటతో పాటు పశుసంపద ఆర్థిక బలం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు పంటలతో పాటు పాటు పశుసంపద కూడా ఎంతో లాభం చేకూరుతుందని మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బొగ్గుల తిక్కన్న కార్తికేయ తెలిపారు.సోమవారం మంత్రాలయం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆర్థిక సహకారంతో మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో పశు వైద్య అధికారి డాక్టర్ దినకర్ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని తిక్కన్న కార్తికేయ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధి పశు…

Read More

సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

సబ్ రిజిస్టర్ తాయన్నవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని సబ్ రిజిస్టార్ అధికారి తాయన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుండి ఎంతోమంది ప్రజలు తమ పనుల నిమిత్తం వస్తారని, అటువంటి వారికి ఈ చలివేంద్రం దాహార్తిని తీర్చుతుందని తెలిపారు. ఇటువంటి చలివేంద్రం ఏర్పాటు పట్ల నిర్వాహకుల్ని వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు….

Read More