అత్యంత కనిష్ఠానికి రూపాయి పతనం

ముంబై: పశ్చిమాసియా యుద్ధం అన్నిరంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 86 పైసలు క్షీణించి 93.75 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,559.38 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో దాదాపు వెయ్యి పాయింట్ల మేర లాభపడి 75,286.39 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సెన్సెక్స్ 325.72 పాయింట్ల లాభంతో 74,532.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం…

Read More

రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై మధ్యాహ్నం 1 గంట నుంచి చర్చ ప్రారంభమవుతుందని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. చర్చ కోసం రెండు గంటల సమయాన్ని కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. సభ్యులు ఈ సమయంలో బిల్లుపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు….

Read More

Grand Wishes To Anitha With Scuba Diving | స్కూబా డైవింగ్‌.. అనితకు గ్రాండ్ విషెస్

హోం మంత్రి అనితకు ప్రత్యేకంగా స్కూబా డైవింగ్ ద్వారా గ్రాండ్ విషెస్ తెలుపుతూ, ఆకర్షణీయమైన చిత్రపట ప్రదర్శన నిర్వహించి కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా నిర్వహించారు. Source link

Read More

ప్రపంచ వాణిజ్యంపై ట్రంప్ పగ – Visalaandhra

మళ్లీ టారిఫ్‌లు విధించేందుకు రెండు ఆయుధాలు సిద్ధంవాషింగ్టన్: ప్రపంచ వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పగబట్టారు. ఇప్పటికే ఆయన విధించిన టారిఫ్‌లు చెల్లుబాటు కావని ఆ దేశ సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఆయన ధోరణిలో ఎటువంటి మార్పులు రాలేదు. ప్రపంచ దేశాలపై పన్నులు విధించేందుకు మరో రెండు సరికొత్త ఆయుధాలను ట్రంప్ సిద్ధం చేశారు. వీటిల్లో ఒకటి వెట్టిచాకిరీ చేయించే దేశాల జాబితా కాగా, మరొకటి అదనపు పారిశ్రామిక…

Read More

సీఎం నితీశ్ రాజీనామా?

పట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నితీశ్‌కుమార్ గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జాతీయమీడియా కథనాలు పేర్కొన్నాయి. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం దిల్లీ నుంచి పట్నాకు వచ్చి… నితీశ్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్‌సింగ్) కూడా దిల్లీ నుంచి పట్నాకు…

Read More

Child dies amid couple dispute tragedy | భర్తకు భార్య స్కెచ్.. ఆ ఆస్కెచ్‌లో చిన్నారి మృతి

ఏలూరు సమీపంలో భార్యాభర్తల గొడవలో భర్తను బెదిరించేందుకు తల్లి కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపింది, తెలియక తాగిన ఐదేళ్ల చిన్నారి రితికశ్రీ మరణించడంతో గ్రామం విషాదంలో మునిగింది. Source link

Read More

ఏపీలో ప్రతి ఇంటికి శుద్ధ నీరు.. 6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు.. మంత్రి నారాయణ కీలక ప్రకటన..! Andhra Pradesh municipal development. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 23, 2026 8:34 PM IST ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు, ప్రతి ఇంటికి శుద్ధ నీటి కొళాయిలు, ఆరు నెలల్లో మున్సిపాలిటీ ఎన్నికలు, పిఠాపురం సమస్యల పరిష్కారం. + రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కొళాయి సమీక్షలో మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ వ్యవస్థ అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రజలకు నేరుగా ఉపయోగపడే…

Read More

Mega job mela: విశాఖలో మెగా జాబ్ మేళా.. 500+ ఉద్యోగాలు, రూ.40,000 వరకు జీతం..!

విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఏప్రిల్ 22న మెగా జాబ్ మేళా, TVS సుందరం ఫాస్టెనర్స్, ముత్తూట్ ఫైనాన్స్, కియా ఇండియా, ఫాక్స్కాన్ తదితర కంపెనీల్లో 500కు పైగా ఉద్యోగాలు Source link

Read More

అనంతపురం జెడ్పీ చైర్మన్ పదవి మాదిగలకు కేటాయించాలి

ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉమ్మడి అనంతపురం జిల్లాలో దళితుల జనాభా అధికంగా ఉన్నప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జడ్పీ చైర్మన్ పదవి మాదిగలకు కేటాయించలేదని రాబోయే ఎన్నికలలో జడ్పీ చైర్మన్ పదవిని ఎస్సీ మాదిగలు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక రోడ్లు భవనాల అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పదవులను కూడా మాదిగలకు కేటాయించాలని కోరారు. పక్క జిల్లాల్లో దళితులకు…

Read More

అనకాపల్లి నూకాంబిక జాతరకు కట్టుదిట్టమైన భద్రత.. భక్తులకు భారీ ఏర్పాట్లు..! Nookambika Ammavari Jathara in Anakapalli Tight Security for Devotees. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 17, 2026 5:26 PM IST అనకాపల్లిలో నూకాంబిక అమ్మవారి ‘కొత్త అమావాస్య’ జాతర వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తుల సౌకర్యం, భద్రత కోసం ఎస్పీ తుహిన్ సిన్హా పర్యవేక్షణలో పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. News18 అనకాపల్లిలో రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నూకాంబిక అమ్మవారి ‘కొత్త అమావాస్య’ జాతర వేడుకలు ప్రారంభం కావడంతో పట్టణం మొత్తం భక్తి ఉత్సాహంతో కళకళలాడుతోంది. నెల రోజుల పాటు జరిగే ఈ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్న…

Read More