History of Annavaram Satyanarayana Swamy Kalyanam | అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం..

అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. అనంతలక్ష్మి సత్యవతి సమేత సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అంటే ఒక్క తెలుగు రాష్ట్రాన్నించే కాదు దేశ విదేశాన్నించి సైతం భక్తులు హాజరవుతూ ఉంటారు, అందుకు తగ్గట్టుగా రత్నగిరి కొండలపై పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. వాడపల్లి ఈవో చక్రధర్ రావు అన్నవరం ఇన్చార్జి ఈవోగా బాధ్యతలు తీసుకున్న తరుణంలో అత్యంత ఘనంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి కళ్యాణంతో పాటు…

Read More

Weather Forecast: ఏపీలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు! |

ఆదివారం (10-05-26) మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.  Source link

Read More

Telangana News Updates: తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం |

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం రావడం కలకలం రేపింది. రాత్రివేళ భూ ప్రకంపనలు వచ్చాయి. ప్రజలు ఆందోళన చెందారు. మంచిర్యాలకు 35 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా ఉందని అధికారులు తెలిపారు. గోదావరి నది కారణంగా ఇలాంటి భూకంపాలు వస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో భూకంపాలు రావడం ఇది ఐదోసారి. గతేడాది 5.3 తీవ్రతతో ఇక్కడే భూకంపం వచ్చింది. అందువల్ల సరిహద్దు ప్రాంతాల…

Read More

యుద్ధానికి ముగింపు కాదు: మొజ్తాబా ఖామేనీ

తెహ్రాన్: అమెరికా- ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీం మొజ్తాబా కీలక ప్రకటన చేశారు. ఈ కాల్పుల విరమణ యుద్ధానికి ముగింపు కాదని స్పష్టంచేశారు. కాల్పుల విరమణ ప్రకటన అనంతరం మొజ్తాబా విడుదల చేసిన ప్రకటనను ఆ దేశ మీడియా వెళ్లడించింది. ‘ఇది యుద్ధం ముగింపునకు సంకేతం కాదు. మా వేళ్లు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. శత్రుదేశాలు ఏవిధంగానైనా దురాక్రమణకు పాల్పడితే… పూర్తి బలంతో ధీటుగా స్పందిస్తాం’…

Read More

Fire Accident: రైతన్నకు మిగిల్చిన బూడిద.. ఆకతాయిల అగ్గికి 22 ఏళ్ల మామిడి తోట దగ్ధం.. రూ.7 లక్షలు ఆస్తి నష్టం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 12, 2026 2:26 PM IST చిత్తూరు బైరెడ్డిపల్లి లో రైతు విజయ భాస్కర్ రెడ్డి మామిడి తోటలో అగ్ని ప్రమాదం, మూడు ఎకరాలు దగ్ధం, సుమారు ఏడు లక్షల నష్టం, అనిల్ కుమార్ పై అనుమానంతో కేసు, పోలీసులు దర్యాప్తు. + మామిడి తోటకు నిప్పు పెట్టిన ఆకతాయిలు…రూ.7 లక్షలు ఆస్తి నష్టం వేసవి కాలం వచ్చిందంటే చాలు రైతన్నల గుండెల్లో అగ్ని సెగలు మొదలవుతాయి. అటు ఎండల తీవ్రత, ఇటు అడపాదడపా…

Read More

Shocking News: హెల్త్‌కి మంచిదని చేపలు తింటున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..! | లైఫ్ స్టైల్

Last Updated:May 01, 2026 3:21 PM IST Shocking News: చికెన్ మటన్ కంటే చాపలు తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్న చేపలు తినే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోయినా, కడుపులోకి వెళ్లేకా అదే అరిగిపోతుందిలే అని అశ్రద్ధ చేసిన, ముప్పులు తప్పవని వైద్యుల హెచ్చరిస్తున్నారు. + eating fish health risks Shocking News: చికెన్ మటన్ కంటే చాపలు…

Read More

Andhra Pradesh Petrol Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై చంద్రబాబు అలర్ట్.. సాయంత్రానికి సాధారణ స్థితి.. ఆందోళన వద్దన్న సీఎం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్లు, రాష్ట్రంలోని 4,510 పెట్రోల్ బంకుల్లో సుమారు 421 బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుండగా, శనివారం ఒక్కరోజే డిమాండ్ 50 శాతం పైగా పెరిగి 10,345 కిలోలీటర్ల పెట్రోల్, 14,156 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు నమోదయ్యాయి. ఇంధన సరఫరా 10 శాతం పెరిగినప్పటికీ ‘ప్యానిక్ బయింగ్’ కారణంగా ఈ సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇవి కూడా చదవండి: PM…

Read More

Arasavalli Temple: అరసవల్లి క్షేత్రానికి నూతన శోభ.. రూ. 4 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం! |

Last Updated:Mar 22, 2026 1:35 PM IST అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రూ.4 కోట్లతో ఇంద్ర పుష్కరిణి సహా రోడ్లు, గోశాల, అన్నదానం, డార్మెటరీ, పార్కింగ్ అభివృద్ధి చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. + అరసవల్లి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలిచింది. ఈ పవిత్ర స్థలానికి మరింత వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం రూ.4 కోట్లతో…

Read More

ఏఐఏడీఎంకే చేరిక ఊహాగానమే..: అధవ్‌ అర్జున

కేబినెట్ విస్తరణ తేదీలను సీఎం ప్రకటిస్తారని వెల్లడితమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ ముందే రాజకీయ సెగలు రేగాయి. ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గాన్ని ప్రభుత్వంలో చేర్చుకుంటే మద్దతు ఉపసంహరిస్తామన్న సీపీఎం హెచ్చరికలపై క్రీడాశాఖ మంత్రి ఆధవ్ అర్జున బుధవారం స్పందించారు. అవన్నీ కేవలం వదంతులేనని కొట్టిపారేశారు. సీపీఎం చేసిన హెచ్చరికల నేపథ్యంలో తాము ఆ పార్టీ నేతలతో మాట్లాడామని అర్జున వెల్లడించారు. ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గం కేబినెట్‌లో చేరుతుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు….

Read More

Coconut: కొబ్బరికాయలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా.. ఆ తీపి వెనుక ఉన్న రహస్యం తెలిస్తే షాక్ అవుతారు!

వేసవిలో విశాఖపట్నంలో కొబ్బరి బొండం డిమాండ్ పెరిగింది, సహజంగా తీపి, పోషకాలతో శరీరానికి శక్తి, హైడ్రేషన్ ఇస్తూ ఆరోగ్యకర డ్రింక్ గా నిలుస్తోంది Source link

Read More