ఏపీ లా సెట్ ఫలితాల్లో సందా రాఘవ ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం;; ఏపీ లా సెట్ ఫలితాలలో, కొత్తపేట కు చెందిన సందా రాఘవ3023 ర్యాంకుతో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత సాధించడం జరిగింది. వీరు ప్రస్తుతం టిడిపి పార్టీలో మంచి గుర్తింపు నాయకుడుగా, అదేవిధంగా వివిధ సేవా కార్యక్రమాల్లో ధనవంతుగా దాతృత్వమును చాటుతూ ఎంతోమంది పేదలకు, విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పట్టణములో మంచి గుర్తింపు పొందారు. భవిష్యత్తులో న్యాయవృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, పార్టీ నాయకులు తెలిపారు. Source…

Read More

మాజీ ‘మిస్ ఇండియా ఎర్త’ అదృశ్యం

పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు పూణె: మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సయాలీ సర్వే, ఆమె నలుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. పుణెలోని పింప్రి-చించ్వాడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె ఓ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఆమె ఇస్తాంలోకి మారారు. ఇటీవలే తిరిగి హిందూమతంలోకి మారారు. హిందూమతంలోకి మారిన కొన్ని రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. భర్త, అత్తింటివారే సయాలీని కిడ్నాప్ చేశారంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి…

Read More

రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మంచి సేద్యం.. ఏ డి ఏ లక్ష్మనాయక్

విశాలాంధ్ర ధర్మవరం;; రైతులకు ప్రకృతి వ్యవసాయం ఎంతో మంచి సేద్యం అవుతుందని ఏడిఏ లక్ష్మానాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం ఆర్ డి ఓ కార్యాలయ ప్రాంగణం నందు ప్రకృతి వ్యవసాయం , వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పీఎండిఎస్ లో భాగంగా విత్తనాలకు పెల్లటైజేషన్ చేయడం పై ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.. ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ గారు క్లస్టర్ ఇంచార్జ్ మహేష్ చౌదరి గారు , సీడ్ డైరెక్టర్ కాటమయ్య గారు…

Read More

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచ శాంతికి పెనుమొప్పు

సీహెచ్ కోటేశ్వరరావు ఆందోళన విశాలాంధ్రవిజయవాడ: సామ్రాజ్యవాదానికి పెద్దన్న పాత్ర వహిస్తున్న అమెరికా ఇప్పుడు గత 15 రోజులుగా ఇజ్రాయిల్ ను అడ్డు పెట్టుకొని ఇరాన్ పై చేస్తున్న యుద్ధంతో ప్రపంచ శాంతికి పెనుముప్పు వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కోటేశ్వరరావు ఆందోళన వెలిబుచ్చారు .యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ వామపక్షాలు, ప్రజాస్వామిక పార్టీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా మైలవరం నియోజకవర్గం లో సీపీఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో యుద్ధం…

Read More

కమర్షియల్ సిలిండర్ ధర పెంపు అన్యాయం.. విశాఖలో భారీ నిరసనలు..! commercial gas cylinder price hike. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 03, 2026 5:37 PM IST విశాఖపట్నంలో ప్రజా సంఘాలు, సిపిఐ, సిఐటియు నేతృత్వంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.993 పెంపు వ్యతిరేకంగా ఆందోళనలు, కేంద్రం వెంటనే పెంపు రద్దు చేయాలని డిమాండ్ + News18 వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్‌పై రూ.993 వరకు ధర పెంచడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వారు, వెంటనే…

Read More

Viral Video: MLA అరవ శ్రీధర్‌పై ఫిర్యాదు చేసిన మహిళపై దాడి.. మరో వివాదంలో జనసేన నేత | ట్రెండింగ్

Last Updated:Apr 03, 2026 11:28 AM IST Viral Video: పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లును ఆమోదించిన అనంతరం జరిగిన సంబరాల్లో అలజడి నెలకొంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన ఒక మహిళపై జనసేన నాయకులు దాడి చేశారు. + Railway Koduru MLA Viral Video: పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లును ఆమోదించిన అనంతరం జరిగిన సంబరాల్లో అలజడి నెలకొంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్…

Read More

క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర.. ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదుపాయాలను మంగళవారం ప్రారంభించారు. ఈ ఆవిష్కరణతో క్వాంటం రంగంలో రాష్ట్రం కీలక ముందడుగు వేసినట్లయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీఃతో పాటు, గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఉన్న 1క్యూ…

Read More

విశాఖలో సెలబ్రిటీ క్రికెట్ సంబరం.. 2 రోజులు టాలీవుడ్ తారల మ్యాచ్‌లు..! ACA VDCA Stadium to host Tollywood Celebrity Cricket League soon. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 17, 2026 6:46 PM IST ACA-VDCA స్టేడియంలో టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రెండు రోజుల పాటు జరగనుంది. 7 జట్లు, 110 సెలబ్రిటీలు పాల్గొంటారు. ఆదాయం పేద పిల్లల విద్య, సీఎం సహాయ నిధికి వినియోగిస్తారు. విశాఖలో 2 రోజుల పాటు టాలీవుడ్ సెలబ్రిటీ క్రికెట్ పండుగ.. పోస్టర్ ను విడుదల చేసిన విశాఖ క్రీడాభిమానులకు రెండు రోజుల పాటు సెలబ్రిటీ క్రికెట్ సందడి రాబోతోంది. టాలీవుడ్ నటులు, టీవీ ఆర్టిస్టులు,…

Read More

ప్రపంచంలోని 16 అందమైన హోటళ్లలో భారత్‌కు స్థానం.. మెరిసిన ఒబెరాయ్ రాజ్‌గఢ్ ప్యాలెస్!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ హోటళ్లను ఇప్పుడు కేవలం విలాసవంతమైన సౌకర్యాల ఆధారంగా మాత్రమే అంచనా వేయడం లేదు. వాటి నిర్మాణ శైలి, ప్రత్యేకమైన డిజైన్, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే విధానం, చారిత్రక వారసత్వం, పర్యావరణ పరిరక్షణకు అందిస్తున్న ప్రాధాన్యం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తించి ప్రతి ఏడాది ప్రపంచంలోని అందమైన హోటళ్లను ఎంపిక చేసే ప్రఖ్యాత ప్రిక్స్ వెర్సైల్స్ సంస్థ తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించిన అత్యుత్తమ 16 హోటళ్ల…

Read More

Betting Allegations: బెట్టింగ్ మామూల్ల దందా బట్టబయలు.. చిత్తూరు వన్‌టౌన్ సీఐ సస్పెన్షన్ కలకలం..! betting allegations chittoor one town ci maheshwara. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 18, 2026 3:26 PM IST చిత్తూరు వన్‌టౌన్ సీఐ మహేశ్వర బెట్టింగ్ మామూల్ల ఆరోపణలతో సస్పెండ్, ఎస్పీ తుషార్ డూడీ జీరో టాలరెన్స్ నడుమ ఘటన సంచలనం, పోలీస్ విశ్వసనీయతపై చర్చ చిత్తూరు సి ఐ సస్పెండ్ పూర్తి వివరాలు ఇవే…!!!! చిత్తూరు పోలీస్ విభాగంలో ఒక్కసారిగా కలకలం రేపిన ఘటన చోటుచేసుకుంది. వన్‌టౌన్ సీఐగా పనిచేస్తున్న మహేశ్వరపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తడంతో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. జిల్లా…

Read More