Andhra News: ఏపీలో సంచలనం.. ఏడేళ్ల అమ్మాయిని దారుణంగా చంపి డ్రమ్ములో పెట్టాడు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 17, 2026 10:11 PM IST ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్‌తో కలిసి బాధిత చిన్నారి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఎలాంటి రాజీ ఉండదని, నిందితుడిని వదిలిపెట్టబోమని తెలిపారు. Madanapalle Child Murder Case Madanapalle Child Murder Case: ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో చోటుచేసుకున్న బాలిక హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కుదిపేసిన ఈ…

Read More

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ ఆ సమయంలో తినడం విషంతో సమానం.. డాక్టర్ల హెచ్చరిక ఇదే..!

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయని డాక్టర్ కెవి రామ్ కుమార్ సూచన, ఉదయం ఖాళీ కడుపుతో తింటే మంచిది, రాత్రి అయితే జీర్ణ సమస్యలు రావచ్చని హెచ్చరిక Source link

Read More

AP Property Tax: ఏపీ ప్రజలకు శుభవార్త. ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ. ఇలా చెయ్యండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

గత సంవత్సరం (2025) కూడా ఇలాంటి రాయితీతో వేల మంది ప్రయోజనం పొందారు. ఈసారి కూడా అదే మోడల్‌లో ఉంది. ఇప్పుడు చెల్లిస్తే బకాయి తగ్గి, జరిమానా తగ్గవచ్చు. ఇలా చేస్తే.. ఇక ప్రతీ సంవత్సరం చాలా మంది ఆస్తి పన్ను చెల్లించరేమో అనే సందేహం మనకు కలగవచ్చు. అలా జరగదు. ఎందుకంటే.. ప్రభుత్వం రాయితీ ఇస్తున్నది ఆస్తిపన్నుపై వేసే వడ్డీ మీద మాత్రమే. ఆస్తి పన్నులో ఎలాంటి తగ్గింపూ ఉండదు. ఈ విషయం అధికారిక GO…

Read More

Fake Mutton: హాఫ్ రేటుకే కిలో మటన్.. ఎగబడ్డ జనం, ఏం మాంసం అమ్మాడో తెలిసి అంతా షాక్ | ట్రెండింగ్

Last Updated:Apr 02, 2026 8:15 PM IST కాకినాడలో అక్రమ మాంసం ఆశ్చర్యపోయిన ప్రజలు + Fake Mutton Fake Mutton: మాంసం తక్కువ రేట్లకు వస్తుంది కదా అని సరదా పడి తీసుకుంటున్నారా..! మార్కెట్లో కేజీ 1200 రూపాయలు ఉన్న మటన్ కేవలం రూ. 600కే వచ్చేస్తుంది భలే భలే అని ఇంటికి పట్టుకెళ్తున్నారా అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. చికెన్ తో సమానంగా మటన్ వస్తుందని ఆశ్చర్యానికి లోనై మటన్…

Read More

విజయనగరం తెర్లం లోచర్లలో ఉచిత మెగా వైద్య శిబిరం ఫిబ్రవరి 20న. Free mega medical camp held at Vijayanagaram Terlam Locharla. |

అంతేకాకుండా గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, మెదడు, వెన్నుముక, ఎముకలు, కంటి సంబంధిత సమస్యలు, స్త్రీల వ్యాధులు వంటి అనేక రకాల అనారోగ్యాలపై నిపుణులైన వైద్యులు తనిఖీలు నిర్వహించనున్నారు. అవసరమైన వారికి అక్కడికక్కడే ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తారు. చిన్న సమస్యే అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గుర్తించేలా వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. Source link

Read More

​Simhachalam Temple: సింహగిరిపై డిజిటల్ విప్లవం.. అప్పన్న దర్శనం కోసం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ టికెట్స్ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 3:48 PM IST Simhachalam Temple: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు శుభవార్త తెలిపింది ఆలయ పాలక మండలి. Simhachalam Temple Simhachalam Temple: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు శుభవార్త తెలిపింది ఆలయ పాలక మండలి. ఇకపై సింహగిరిపై కొలువైన నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు దర్శన…

Read More

బిజెపి నిజంగానే పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టిందా….

మహిళా బిల్లు ముసుగులు బిజెపి ప్రవేశపెట్టింది డి లిమిటేషన్ బిల్లు 2023లో పాస్ అయిన మహిళా బిల్లు 2034 నుండి అమల్లోకి వస్తుంది దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బిజెపి కొత్త డ్రామాకి తెర మహిళా వ్యతిరేకి బిజెపి డీ లిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం బిజెపికి మహిళలపై గౌరవం ఉంటే ఎన్నికల జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో 33% వంతున సీట్లు ఇవ్వాలి బిజెపి…

Read More

మన్యంలో అరాచకం – Visalaandhra

. సామాజిక బహిష్కరణలు… మూకుమ్మడి దాడులు… పంటకు నిప్ప్పు. కళ్లప్పగించి చూస్తున్న పోలీసు, రెవెన్యూ యంత్రాంగం. రాష్ట్రపతి భవన్, ఎస్టీ కమిషన్ నోటీసులు పట్టించుకోని వైనం. రంపచోడవరంలో పనిచేయని గిరిజన చట్టాలు, ప్రత్యేక రక్షణ వ్యవస్థ. నిందితులను అరెస్ట్ చేయాలి: గిరిజన సంఘాల డిమాండ్ విశాలాంధ్ర బ్యూరో -రంపచోడవరం: గిరిజన చట్టాలు, ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో చట్టం చుట్టపుచూపుగా మారింది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలో కొన్ని కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న…

Read More

దేశంలోనే అతి పెద్ద టమోటా మార్కెట్.. మదనపల్లి యార్డు ప్రత్యేకత ఇదే..! Madanapalle Tomato Market Largest Tomato Market in India for 56 Years. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 15, 2026 10:41 PM IST Madanapalle Tomato Market చిత్తూరు జిల్లాలో 56 ఏళ్లుగా టమోటా క్రయవిక్రయాలకు ప్రసిద్ధి. 18 ఎకరాల్లో విస్తరించి, 200 వ్యాపారులు, 3000 కార్మికులు పనిచేస్తున్నారు. భవిష్యత్తులో 50 ఎకరాల విస్తరణ ప్రణాళిక. + దేశంలోనే అతి పెద్ద మార్కెట్ యార్డ్ ఇదే….ఇక్కడ అదే ప్రసిద్ధి ప్రత్యేకతలు అదుర్స రైతులు పండించిన పంటలను కొనుగోలు చేసి ప్రజలకు అందించే మార్కెట్ అంటే సాధారణంగా కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు…

Read More

మూడు గ్రామాలు.. 2000 మందికి పైగా మర్చంట్ నేవీ ఉద్యోగులు.. ఈ గ్రామాలు చాలా స్పెషల్..! Srikakulam three villages emerge as Merchant Navy hub. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 25, 2026 3:36 PM IST శ్రీకాకుళం కలింగపట్నం బంధారువనిపేట కె మత్స్యలేశ్వరం నుంచి 2000 మందికి పైగా మర్చంట్ నేవీలో కెప్టెన్ స్థాయి వరకు ఎదిగి గ్రామాల ఆర్థిక సామాజిక రూపు మార్చిన గాథ. + ప్రతి ఇంటి నుంచి సముద్రయానం  2000 మంది సీమాన్స్ఉద్యోగులతో ప్రత్యేక శ్రీకాకుళం జిల్లాలోని కలింగపట్నం, బంధారువనిపేట, కె.మత్స్యలేశ్వరం గ్రామాలు.. మర్చంట్ నేవీ గ్రామాలుగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. ఈ మూడు గ్రామాల నుంచి సుమారు 2000…

Read More