Tragic Road Accident: దేవుడి ఆశీస్సుల కోసం వెళ్లిన ఫ్యామిలీ.. ఆ ఐదుగుర్ని వెంటాడిన మృత్యువు | చిత్తూరు వార్తలు (Chittoor News)
Last Updated:Mar 05, 2026 1:42 PM IST Tragic Road Accident: ఇంట్లో పెళ్లి వేడుక జరిగే ముందు తమ ఆరాధ్యదైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుందామని బయల్దేరారు. కుటుంబ సభ్యులందురు కలిసి కారులో బయలుదేరారు. ఇంతలోనే విధి చిన్న చూపు చూసింది. మార్గం మధ్యలో మరణశాసనం రాసి ఉందని ఊహించలేకపోయారు. + దేవుడు అశీసులు కోసం వెళ్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల ఇంట విషాదం Road Accident: ఆ కుటుంబ…


