Extramarital Affair: కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు.. భర్తను అడ్డుతొలగించుకోవడానికి రూ. 3 లక్షల సుపారీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 28, 2026 5:39 AM IST ఒక కిరాతక ఉదంతం ఎన్టీఆర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడన్న నెపంతో, ప్రియుడితో కలిసి ఆమె పన్నిన పన్నాగం చివరికి పోలీసుల దర్యాప్తులో బట్టబయలైంది. ప్రతీకాత్మక చిత్రం Extramarital Affair: అనురాగంతో అండగా ఉండాల్సిన భార్యే యముడిగా మారింది. కట్టుకున్న వాడిని కడతేర్చడానికి ఏకంగా కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూసిన ఒక కిరాతక ఉదంతం ఎన్టీఆర్…

Read More

ఇది మా యుద్ధం కాదు..ఈ వివాదంలోకి మమ్మల్ని లాగొద్దు…

ట్రంప్ కు తేల్చిచెప్పిన బ్రిటన్ ప్రధానిమధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో ముడిపడిన ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తమ దేశ వైఖరిని కుండబద్దలు కొట్టారు. ఇది మా యుద్ధం కాదు. ఈ వివాదంలోకి మమ్మల్ని లాగొద్దు అని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. దేశ ప్రయోజనాలకే తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, బాహ్య ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తేల్చిచెప్పారు. ఇరాన్ తో యుద్ధంలో తమతో కలిసి రావడంలేదంటూ ట్రంప్…

Read More

ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోన్న ట్రంప్! – Visalaandhra

అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి చర్చ న్యూదిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం పై మరోసారి చర్చ ప్రారంభమైంది. ట్రంప్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మాదిగ మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి దిగేటప్పుడు ఆయన కాస్త తడబడుతూ అడుగులు వేయడమే అందుకు కారణం. ఎయిర్ ఫోర్స్ వన్ లో ట్రంప్ ఫ్లోరిడాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రెయిలింగ్ పట్టుకొని విమానం దిగుతూ కనిపించారు. మధ్యలో ఆగుతూ, తడబడుతూ, జాగ్రత్తగా నడుస్తున్న…

Read More

తమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ ‘చిన్నమ్మ’ హవా మొదలుకాబోతోందా?

తమిళ ప్రజలకు త్వరలో శుభవార్త చెప్పబోతున్నా అంటూ శశికళ కీలక వ్యాఖ్యలు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలుతమిళనాడు రాజకీయాల్లో మళ్ళీ ‘చిన్నమ్మ’ హవా మొదలుకాబోతోందా? ఇచ్చారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమె స్మారకం దగ్గర శశికళ నివాళులు అర్పించారు. తమిళనాడుమాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ త్వరలో కొత్తపార్టీ పెట్టనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని ఆమె స్మారకం దగ్గర శశికళ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె.. ‘తమిళ ప్రజలకు త్వరలో శుభవార్త…

Read More

శ్రీశైల మల్లికార్జున దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు. Srisaila Mallikarjuna Swami Devasthanam free laddu prasadam distribution |

Last Updated:Feb 14, 2026 10:56 PM IST మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంలో లక్షలాది భక్తులకు ఉచిత లడ్డు ప్రసాదం, మెరుగైన సేవలు, ట్రాఫిక్ సౌకర్యాలు కల్పించారు. + శ్రీశైల భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్: 4 రోజుల పాటు ఉచిత లడ్డు.. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానం భక్తజన సంద్రమైంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుండి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో క్షేత్ర…

Read More

పరిశోధనపై రాజకీయ నీడలు

రెండేళ్లుగా అడ్మిషన్లు నిల్… రూ.45 కోట్ల వరకు నష్టం700 మంది పరిశోధక విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం విశాలాంధ్ర- విశాఖపట్నం: జాతీయ విద్యా విధానం-2020 (ఎనఈపీ-2020) లక్ష్యాలకు అనుగుణంగా అంతర్ విభాగ పరిశోధనలకు వేదికగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ‘ట్రాన్స్‌డిసిప్లినరీ రీసెర్చ్ హబ’ (ఏయూ టీడీఆర్ హబ్) అనిశ్చితిని ఎదుర్కొంటోంది. అంతర్గత విభేదాలు, పరిపాలనా నిర్ణయాలు, అధికార పోరు కారణంగా నిర్వీర్యమవుతోంది. రెండేళ్లుగా కొత్త అడ్మిషన్లు నిలిచిపోయాయి. వందలాది మంది పరిశోధనా విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది….

Read More

అశ్రునయనాల మధ్య హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు

వేలాదిగా తరలివచ్చిన అభిమానులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు ఆదివారం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో అభిమానులు, పార్టీ కార్యకర్తల అశ్రునయనాల మధ్య నిర్వహించబడ్డాయి. వేలాది మంది అభిమానులు తరలివచ్చి పెద్దాయన్ను చివరిసారిగా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు, వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ నేతలు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులు భార్య లక్ష్మీదేవి, కుమారులు…

Read More

Nookalamma Festival: ఆ ఊరిలో నూకలమ్మ జాతరకు మహిళలే ఆలయాన్ని ఎందుకు శుభ్రపరుస్తారో తెలుసా.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 13, 2026 3:19 PM IST గోదావరి జిల్లాల్లో నూకాలమ్మ తల్లి ఆరాధన ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం. కాకినాడ సంజయ్ నగర్ నూకాలమ్మ జాతర మహోత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ‘నేత్రాలంకరణ’ కార్యక్రమం విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. + కాకినాడలో నూకలమ్మ జాతర మహిళలంతా ఆలయానికి వెళ్లి ఎందుకు శుభ్రపరుస్తారో తెలుసా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో గ్రామ దేవతల ఆరాధన ఒక ప్రత్యేక సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వం. ఇందులో ‘నూకాలమ్మ తల్లి’ ఆరాధన…

Read More

సీఎం నితీశ్ రాజీనామా?

పట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ఆయన రాజ్యసభకు వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నితీశ్‌కుమార్ గురువారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు జాతీయమీడియా కథనాలు పేర్కొన్నాయి. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా బుధవారం దిల్లీ నుంచి పట్నాకు వచ్చి… నితీశ్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్‌సింగ్) కూడా దిల్లీ నుంచి పట్నాకు…

Read More

పాముకాటుతో జత ఎద్దులు మృతి.. రైతుకు రూ.1.70 లక్షల నష్టం

విశాలాంధ్ర–గోరంట్ల: గోరంట్ల మండలంలోని వానవోలు గ్రామ పంచాయతీ పరిధిలోని మాచన్నపల్లి గ్రామానికి చెందిన రైతు కమ్మ పెద్ద కిష్టయ్యకు చెందిన జత ఎద్దులు పాముకాటుకు గురై మృతి చెందాయి. ఈ ఘటనతో రైతుకు సుమారు రూ.1.70 లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు.వివరాల్లోకి వెళ్తే.. రోజువారీ మాదిరిగానే పశువులను మేత కోసం గ్రామ సమీపంలోని పప్పురోళ్ల బావి వద్ద ఉన్న వ్యవసాయ పొలాలకు తీసుకెళ్లారు. అక్కడ పశుగ్రాసం మేస్తున్న సమయంలో విషసర్పం కాటేయడంతో రెండు…

Read More