గ్రామీణ బాలికల నుంచి గ్రాడ్యుయేట్ల వరకు.. సావిత్రమ్మ కళాశాల సక్సెస్ స్టోరీ..! venkaiah naidu at savitrama womens degree college graduation. | చిత్తూరు వార్తలు (Chittoor News)

మహిళా సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభమైన ఈ కళాశాల, గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ఉన్నత విద్యను అందించే కేంద్రంగా ఎదిగింది. Sri Venkateswara University అనుబంధంగా కొనసాగుతున్న ఈ సంస్థ, చిత్తూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల మహిళలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. బి.ఏ, బి.కామ్, బి.ఎస్.సి. వంటి కోర్సులతో పాటు కంప్యూటర్స్, మైక్రోబయాలజీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉండటం విద్యార్థినులకు విస్తృత అవకాశాలను కల్పిస్తోంది. పీజీ స్థాయిలో మైక్రోబయాలజీ,…

Read More

రాత్రివేళ బైక్ ర్యాలీలపై నిషేధం: ఈసీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఆంక్షలు విధించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, శాంతియుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడానికి బైక్ ర్యాలీలను నిషేధించడం, పగటిపూట వెనుక కూర్చొని ప్రయాణించడంపై పరిమితులు విధించింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి అంటే మంగళవారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. ఏప్రిల్ 23న బెంగాల్‌లో 152 అసెంబ్లీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. వైద్యారోగ్యం, కుటుంబ కార్యక్రమాల వంటి…

Read More

ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోనే ఎల్ నినోకు చెక్

జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి, రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు నాయుడువిశాలాంధ్ర,​పార్వతీపురం: ఎల్ నిన్యో ప్రభావం వల్ల ఏర్పడే వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులు ముందస్తు ప్రణాళికలతో అడుగులు వేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబు రావునాయుడులు తెలిపారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “ఎల్ నిన్యో నేపథ్యంలో… ఆలోచించి అడుగులు వేయండి” అనే అంశంపై…

Read More

ఉష్ణోగ్రతల కంటే ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు చెమటలు పడుతున్నాయి

ఎండ తీవ్రతపై ప్రధాని మోదీ సూచనలపై .. మల్లికార్జున ఖర్గే చురకబీజేపీ దోపిడీపై మోదీ మాట్లాడటం లేదన్న ఖర్గేఅధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక సూచనలు చేసిన విషయం తెలిసిందే. మంచినీళ్లు బాగా తాగాలని, మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వడదెబ్బ తగిలినట్లుగా భావిస్తే నిర్లక్ష్యం వహించకూడదని జాగ్రత్తలు చెప్పారు. మోదీ జాగ్రత్తలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రజలు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలరని, కానీ బీజేపీ ప్రాయోజిత…

Read More

జాతీయత గుర్తించే ఆధారమేంటి?: శశిథరూర్ – Visalaandhra

న్యూదిల్లీ: పాస్‌పోర్టు, ఆధార్ జాతీయతను తెలిపేవిగా పరిగణించకపోతే పౌరసత్వ గుర్తింపునకు మరి వేటిని ఆధారంగా తీసుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాస్‌పోర్టును పౌరసత్వం నిర్థారించే పత్రంగా పరిగణించడం లేదని, అది కేవలం విదేశీ ప్రయాణ అనుమతి పత్రమేనంటూ కేంద్రం స్పష్టం చేయడంపై కాంగ్రెస్ ఆయన స్పందించారు. పాస్‌పోర్ట్, ఆధార్‌లను ప్రభుత్వం ఉపసంహరించుకోనంత వరకు వాటిని పౌరసత్వాన్ని తెలిపే ఆధారాలుగా పరిగణించాలన్నారు. అందుకు వీలుగా చట్ట సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ఆధార్ ప్రక్రియలో…

Read More

ఫ్లిప్ కార్ట్ తో కలిసి భారతదేశం స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి బోల్ట్

న్యూదిల్లీ: 4 కోట్లకు పైగా వినియోగదారులతో భారతదేశం లోనే అతి పెద్ద కనెక్టెడ్ కన్స్యూమర్ ఎకో సిస్టమ్ ను నిర్మించింది బోల్ట్. అలాంటి ఫైర్ బోల్ట్ ఇప్పుడు… ‘బోల్ట్’ అనే కొత్త మేడ్-ఇన్-ఇండియా స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌ను ప్రారంభిస్తోంది. దీనిద్వారా స్మార్ట్ ఫోన్ విభాగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బ్రాండ్ ఫ్లిప్కార్ట్, ఇతర పంపిణీ మార్గాలలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. వేరబుల్స్‌ రంగంలో అగ్రగామిగా ఉన్న ఫైర్-బోల్ట్, ఒక విస్తృత కన్స్యూమర్ టెక్నాలజీ కంపెనీగా పరిణామం చెందడంలో…

Read More

ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో ముదిగుబ్బ దినసరి కూలీ మృతి

వైద్యుల నిర్లక్ష్యంతో మృతి.. న్యాయం చేయండి.. ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు.విశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ:: అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలానికి గేట్ గొట్టాలకు చెందిన ఆశాభి అనే దినసరి కూలీ మృతి వైద్యుల వలన నిర్లక్ష్యంతో మృతి చెందిందని, వైద్యుల పైన చర్యలు తీసుకుంటూ, ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆ బాధిత కుటుంబాన్ని…

Read More

సహారా ఎడారిలో ఘోర విషాదం.. దాహంతో 49 మంది మృతి

నైజర్‌లోని సహారా ఎడారిలో ట్రక్కు మొరాయించి 49 మంది మృతిపొరుగు దేశంలోని ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం50 కిలోమీటర్లు నడిచి ఇద్దరు ప్రాణాలతో బయటపడటంతో వెలుగులోకి ఘటనమృతదేహాలను అక్కడే సామూహిక ఖననం చేసిన అధికారులుపశ్చిమాఫ్రికా దేశమైన నైజర్‌లోని సహారా ఎడారిలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న ట్రక్కు మార్గమధ్యంలో సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో, తాగునీరు లభించక 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర నైజర్‌లోని అగడెజ్ ప్రాంతంలో ఈ ఘోర ఉదంతం వెలుగుచూసింది. అధికారిక…

Read More

అకాల వర్షం… అపార నష్టం – Visalaandhra

. అనేక జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు. చేతికొచ్చిన మొక్కజొన్న, మునగ, అరటి నేలమట్టం. సత్వరం ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ప్రకృతి వైపరీత్యాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ వాతావరణంలో సంభవించిన ఆకస్మిక మార్పుల వల్ల కురిసిన అకాల వర్షాలు, వీచిన ఈదురు గాలులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. కడప, ఎన్టీఆర్, కష్ణా తదితర జిల్లాల్లో సాగు చేసిన వాణిజ్య పంటలు…

Read More

Gold Jewellers Protest: ఏపీలో రేపు రాష్ట్రవ్యాప్తంగా బంగారం షాపులు బంద్.. బంగారం కొనవద్దన్న ప్రధాని వ్యాఖ్యలపై స్వర్ణకారుల స్ట్రైక్ |

Last Updated:May 18, 2026 11:01 PM IST Gold Jewellers Protest: నరేంద్ర మోదీ బంగారం కొనొద్దన్న వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం మే 19న రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపు, బంగారం అమ్మకాలు నిలిపివేత, రంగం సంక్షోభం హెచ్చరిక Source link

Read More