గడ్డివాముల దహనం కేసు.. నిందితుడిపై ఎస్సై చర్యలు వైరల్, పెద్దవడుగూరులో ఉద్రిక్తత..! Peddavaduguru haystack burning incident. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 22, 2026 10:21 PM IST అనంతపురం పెద్దవడుగూరులో గోశాల గడ్డివాముల దహనం కేసులో అరెస్టైన సుధాకర్‌పై ఎస్సై ఆంజనేయులు దాడి వీడియో వైరల్, రైతులు ఎస్సైకి బలమైన మద్దతు, ఉన్నతాధికారుల నిర్ణయంపై ఆసక్తి + గడ్డివాముకు నిప్పు తెలిస్తే షాకే … అనంతపురం జిల్లాలోని Peddavaduguruలో జరిగిన గడ్డివాముల దహనం ఘటన ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్ స్టేషన్‌లో నిందితుడిని ఎస్సై కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చట్ట…

Read More

Grand Celebration of Srinivasa Kalyanam | 40 గ్రామాల భక్తులతో ఘనంగా శ్రీనివాస కళ్యాణం | #local18V

కాకినాడజిల్లా తుని మండలం మర్లపాడు గ్రామంలో శ్రీ గోదాదేవి మహాలక్ష్మి సమేత శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఏడవ వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశ్వహిందూ భజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణాని జగంపేటమండలం తాళ్లూరు జీయాఆర్ మఠం 11వ మఠాధిపతి శ్రీమాన్ పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యుల పర్యవేక్షణలో జరిగింది.#SrinivasaKalyanam #LordVenkateswara #Ap news Source link

Read More

రాష్ట్ర ప్రయోజనాలకు తగ్గట్టుగా ప్రాజెక్టుల రూపకల్పన

. అంతర్ రాష్ట్ర సమన్వయంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం. తెలంగాణ-కర్నాటక మధ్య కృష్ణా జలాల వినియోగంపై కీలక భేటి విశాలాంధ్ర – హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగకుండా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఉత్తమ్ కుమార్ తో కర్నాటక చిన్ననీటిపారుదల శాఖ మంత్రి బోసు రాజులు భేటి అయ్యారు. తెలంగాణ -కర్నాటక రాష్ట్రాల మధ్య…

Read More

ఠారెత్తిస్తున్న ఎండలు – Visalaandhra

. కంభంలో 45.7… కొమ్మిపాడులో 45.1. 227 మండలాల్లో 41కి పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం మార్కాపురం జిల్లా కంభంలో 45.7, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 45.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, 20 జిల్లాల పరిధిలోని 227 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే ఇక మే నెలలో మరెంత తీవ్రంగా ఉంటాయోనని…

Read More

Tirumala Temple: వేల కి.మీ పాదయాత్ర చేస్తూ శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఇద్దరు యువకులు.. ఎందుకు చేశారో తెలుసా |

Last Updated:May 22, 2026 11:23 AM IST Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది, సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటలు పడుతోంది. పర్యావరణ చైతన్యంతో రాజ్వీర్ సింగ్, సౌరభ్ దేవాంగన్ వేల కిలోమీటర్లు నడిచి శ్రీవారి దర్శనం చేశారు + News18 దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుండటంతో ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల…

Read More

నెతన్యాహుపై ట్రంప్ మండిపాటు

నేను లేకపోతే జైల్లో ఉండేవాడివని ఆగ్రహంవాషింగ్టన్: ఇజ్రాయిల్‌ను వెనకేసుకొస్తూ ఇరాన్‌పై యుద్ధానికి దగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్ప్పుడు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. నెతన్యాహుపై ట్రంప్ మండిపడినట్లు తెలుస్తోంది. తాను లేకపోతే ఇప్పటికే జైల్లో ఉండే వాడివంటూ నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. లెబనాన్‌లోని హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ సైనిక చర్యల విషయంపై నెతన్యాహును ట్రంప్ మందలించినట్లు అమెరికా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీరుట్…

Read More

Gold Price: పసిడి ప్రియులకు షాక్.. ఒక్క రోజులో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈరోజు ఎంతంటే |

భారత మార్కెట్‌లో నిన్న బంగారం ధర స్వల్ప పెరుగుదలను నమోదు చేసింది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): ఆంధ్రప్రదేశ్‌లో (విజయవాడ, విశాఖపట్నం) 22 క్యారట్ల బంగారం రూ.2,290 పెరిగి రూ.1,54,200 నుంచి రూ.1,56,490కి చేరింది. 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,100 పెరిగి రూ.1,41,350 నుంచి రూ.1,43,450కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,720 పెరిగి రూ.1,15,650 నుంచి రూ.1,17,370కి చేరింది. ఇక 18 క్యారట్ల బంగారం ధర సైతం రూ.1,17,370 కు…

Read More

ప్రజల సమస్యలు నా సమస్యలు గా భావిస్తా….

విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విశాలాంధ్ర నందిగామ:-ప్రజలు తమ పనులపై ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు అప్రమత్తతో వారి యొక్క పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు శుక్రవారం స్థానిక కాకాని నగర్ లో శాసనసభ్యులు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు పలువురు వినతులు సమర్పించారు ఈ సందర్భంగా పలువురు నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే ప్రతి సమస్యను సంబంధిత అధికారులు స్పష్టంగా…

Read More

హిమాలయాల్లో అరుదైన జంతువులు.. తెలుగు యువకుడి వీడియోలకు గ్లోబల్ గుర్తింపు..! Vijit Bhargav captures rare creatures in Himalayas. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 30, 2026 3:35 PM IST అనంతపురం యువకుడు విజిత్ భార్గవ్ సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు హిమాలయాల్లో అరుదైన లెపార్డ్స్‌ను కెమెరాలో బంధిస్తూ డ్రోన్ పైలట్ విజువల్ స్టోరీ టెల్లర్‌గా మెరిసుతున్నాడు. + డ్రోన్ పైలెట్.. హిమాలయాల్లో తిరిగే లిపార్డ్స్ తీసి ఫెమస్ అయిపోయాడు… తనకి ఇష్టమైన రంగుల ప్రపంచంలో విహరించాలి అనే కల.. కానీ జీవితం మాత్రం అతన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగం వైపు నడిపించింది. అయినా ఆ కలను వదిలిపెట్టకుండా కెమెరాను ఆయుధంగా…

Read More

థాంక్యూ సీఎం సార్ అంటూ 108 ఉద్యోగుల కృతజ్ఞతలు

విశాలాంధ్ర – మండపేట : 108 ఉద్యోగులకు 2 వేల రూపాయల జీతం పెంచడంతోపాటు ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను ఆటోమేటిక్ స్లాబ్ అప్ గ్రేడేషన్ కిందకి తీసుకురావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రాజు తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఉద్యోగులు…

Read More