ఢిల్లీలో హై అలర్ట్ మీటింగ్.. పశ్చిమ ఆసియా పరిస్థితులపై మోదీ సమీక్ష
పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఐదు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రివర్గ మండలి సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఢిల్లీలోని సేవా తీర్థ్లో ఈ భేటీ జరగనుండగా, ఈ సమయంలో కేంద్ర మంత్రులందరూ జాతీయ రాజధానిలోనే ఉండాలని సూచనలు ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశానికి కేంద్ర కేబినెట్ మంత్రులు, స్వతంత్ర హోదా కలిగిన రాష్ట్ర మంత్రులు, ఇతర…


