Health Awareness: యువతకు డాక్టర్ల హెచ్చరిక.. 25-45 ఏళ్ల వారు ఈ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 16, 2026 9:44 PM IST అధిక రక్తపోటు కారణంగా ‘అయోర్టిక్ డిసెక్షన్’ అనే ప్రమాదకర గుండె సంబంధిత సమస్య వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో అరుదైన హైబ్రిడ్ శస్త్రచికిత్స ద్వారా ఒక రోగిని వైద్యులు విజయవంతంగా కాపాడారు. + ఈ ఒక్కపని చేయకపోతే భవిష్యత్ లో మీ గుండె నాళాలు చీలే అవకాశం ఉంది అంటున్న వైద్యులు మానవ శరీరంలో గుండె ఒక ఇంజిన్ వంటిది. గుండె…

Read More

Annadata Sukhibhava: రైతులకు భారీ శుభవార్త.. మీ ఖాతాలోకి రూ. 6 వేలు..

రాష్ట్రంలో రైతులకు సీఎం చల్లటి తీపి కబురు చెప్పారు. రైతుల ఖాతాలోకి నేరుగా అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల. అలాగే మోదీ పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయి… పూర్తి వివరాలు ఈ కథనంలో… Source link

Read More

Free Basketball Coaching: అక్కడ ఫ్రీగా బాస్కెట్ బాల్ కోచింగ్.. నేషనల్ ఛాంపియన్‌షిప్‌ చేయడమే లక్ష్యం | క్రీడా వార్తలు

Last Updated:Apr 06, 2026 12:37 PM IST Free Basketball Coaching: శ్రీకాకుళం పట్టణంలో క్రీడా రంగానికి విశేషమైన సేవ అందిస్తున్న వ్యక్తుల్లో జి. అర్జున్ రెడ్డి ఒకరు. గత 20 సంవత్సరాలుగా ఆయన చిన్నారులకు ఉచితంగా బాస్కెట్‌బాల్ కోచింగ్ అందిస్తూ అనేక కుటుంబాల ఆశలను నెరవేర్చుతున్నారు. + Free Basketball Coaching Free Basketball Coaching: శ్రీకాకుళం పట్టణంలో క్రీడా రంగానికి విశేషమైన సేవ అందిస్తున్న వ్యక్తుల్లో జి. అర్జున్ రెడ్డి ఒకరు. గత…

Read More

ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే గరికిపాటికి దమ్ముందా..?

ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజావిశాలాంధ్ర ధర్మవరం;; గరికిపాటి నరసింహారావు విద్యార్థుల చదువు, వారి హక్కులపై మాట్లాడటం బాగానే ఉంది కానీ ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు గరికిపాటికి సమాధానం చెప్పే దమ్ముందా..? అని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు సిపిఐ కాలనీలో పట్టణ అధ్యక్షులు గోవర్ధన్ ఏర్పాటుచేసిన విలేకరులతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వద్దు అనడంలో గరికపాటి ఆంతర్యం ఏమిటి అని?, పేదల పిల్లలకు చదువుకోవడం ఇష్టం…

Read More

TTD Brahmotsavam: నారాయణవనంలో వైభవంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు.. పూర్తి షెడ్యూల్ ఇదే! |

Last Updated:May 21, 2026 8:49 AM IST TTD Brahmotsavam: టీటీడీ నారాయణవనంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు మే 28 నుంచి జూన్ 5 వరకు వైభవంగా, భక్తుల కోసం ప్రత్యేక సదుపాయాలతో నిర్వహించనుంది News18 నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. మే 28 నుంచి జూన్ 5 వరకు…

Read More

AP Politics: ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారులు.. రాష్ట్రంలో రేపటి నుండి కొత్త మార్పు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 17, 2026 4:49 PM IST Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో మున్సిపల్ చైర్ పర్సన్ల పదవీకాలం ముగిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో చివరి రోజు కౌన్సిల్ సమావేశం తో పాటు వీడ్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్ పర్సన్ స్థానాల్లో బుధవారం నుంచి ప్రత్యేక అధికారులు రానున్నారు. + ఏపీ చైర్ పర్సన్ లు దిగారు..ప్రత్యేక అధికారులు ఎక్కారు Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో మున్సిపల్ చైర్ పర్సన్ల పదవీకాలం ముగిసింది….

Read More

News Updates Today: సైప్రస్‌లోని యూకే సైనిక స్థావరం రన్ వేను ఢీ కొట్టిన ఇరానియన్ డ్రోన్ |

News Updates:  ఫిబ్రవరి 28న ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా క్షిపణి దాడి చేశాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి, టెహ్రాన్ ఈ ప్రాంతంలోని అమెరికన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఉమ్మడి దాడులలో, ఇరాన్ సుప్రీం నాయకుడు,ఆయతుల్లా అలీ ఖమేనీ, అతని కుమార్తె, మనవరాలు, కోడలు, అల్లుడితో పాటు చంపబడ్డాడు. ఆ తర్వాత,ఇరాన్ దాడులను ప్రారంభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,  బీరుట్, ఒమన్‌పై దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఈ చర్యలను యూఏఈ తీవ్రంగా ఖండించింది….

Read More

Arasavalli Temple: అరసవల్లి క్షేత్రానికి నూతన శోభ.. రూ. 4 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం! |

Last Updated:Mar 22, 2026 1:35 PM IST అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రూ.4 కోట్లతో ఇంద్ర పుష్కరిణి సహా రోడ్లు, గోశాల, అన్నదానం, డార్మెటరీ, పార్కింగ్ అభివృద్ధి చేసి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారు. + అరసవల్లి క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రంగా నిలిచింది. ఈ పవిత్ర స్థలానికి మరింత వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం రూ.4 కోట్లతో…

Read More

తైవాన్ విషయంలో తలదూర్చొద్దు

ట్రంప్‌ను హెచ్చరించిన జిన్‌పింగ్హర్మూజ్‌ను తెరవాల్సిందేఅమెరికా, చైనా అధ్యక్షుల ఏకాభిప్రాయంబీజింగ్: తైవాన్‌పై కన్నేసిన చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్…తైవాన్ విషయంలో తల దూర్చొద్దని ట్రంప్‌కు హెచ్చరికలు జారీ చేశారు. తైవాన్ విషయంలో అతిగా జోక్యం చేసుకోవద్దన్నారు. అక్కడ తేడాలొస్తే అమెరికా, చైనాల మధ్య యుద్ధాలు తలెత్తే ముప్ప్పుందన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం చైనాకు వచ్చిన ట్రంప్‌తో బీజింగ్‌లోని ‘గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల’లో జిన్‌పింగ్ గురువారం రెండు గంటలపాటు భేటీ అయ్యారు. తైవాన్ విషయం సహా…

Read More

కర్ణాటక ప్రయోజనాలు కాపాడుకుంటాం – Visalaandhra

మేకెదాటు ప్రాజెక్టుపై స్పందించిన మంత్రి ప్రియాంక్ ఖడ్గేబెంగళూరు: కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసిన మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు అసెంబ్లీలో శుక్రవారంనాడు కీలక తీర్మానం జరిగింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం వెంటనే స్పందించింది. తమ రాష్ట్ర ప్రయోజనాలు తాము కాపాడుకుంటామని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖడ్గే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ‘మా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం నా బాధ్యత. వాళ్ల రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్లు (తమిళనాడు) తీర్మానం చేశారు. కోర్టు ఉత్తర్వు చాలా స్పష్టంగా…

Read More