Tirumala Vasantotsavam: తిరుమలలో వసంత శోభ.. నేటి నుండి మూడు రోజుల పాటు శ్రీవారి వసంతోత్సవాలు! |

Last Updated:Mar 30, 2026 11:49 AM IST తిరుమలలో వసంతోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు వైభవంగా. మలయప్ప స్వామి వేంచేపులు, స్నపన తిరుమంజనం, టీటీడీ ఆర్జిత సేవల రద్దుతో భక్తులకు ప్రత్యేక అనుభూతి. తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాల ఈరోజు నుండి వైభవం ప్రారంభం..! తిరుమల పుణ్యక్షేత్రం మరో మహోత్సవానికి సిద్ధమైంది. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం వేసవి తాపం నుంచి…

Read More

Today Top 10 News: యుద్ధం ఇంకా ముగియలేదు.. ఉక్రెయిన్‌లో రోబో సైనికులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

బీఆర్ఎస్‌లో చేరిన జీవన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రా నాయకులకు తొత్తుగా మారి సీమాంధ్ర ప్రభావంలో ఉన్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసు నుంచి పోలవరం వరకు ఆయనపై విమర్శలు చేస్తూ, రాజ్యాంగానికి గౌరవం లేదన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని, రేవంత్ సీఎం కావడం కూడా కేసీఆర్ చేసిన పుణ్యం వల్లేనని అన్నారు. ————————- 2.మావోయిస్టుల్లా బీఆర్ఎస్ కనుమరుగవుతుంది బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీ కూడా నక్సలైట్లలా కనుమరుగవుతుందని విమర్శించారు….

Read More

కోనసీమలో ఆలయాల అభివృద్ధి జోరు.. పుష్కరాల కోసం కోట్లతో పనులు..! Godavari Maha Pushkaralu 2027. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 03, 2026 6:19 PM IST 027 గోదావరి మహా పుష్కరాల కోసం రాజమండ్రి అంబేద్కర్ కోనసీమలో ఘాట్లు ఆలయాల అభివృద్ధి జోరుగా సాగి, భక్తుల కోసం మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నారు + పుష్కరశోభతో మారిపోతున్న గోదావరి జిల్లాలు 2027 జూన్ నెలాఖరు నుంచి జూలై మొదటి వారం వరకు 12 రోజుల పాటు జరగనున్న గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో పండుగ వాతావరణం ముందుగానే ప్రారంభమైంది. ముఖ్యంగా రాజమండ్రి కేంద్రంగా…

Read More

తెలుగు-ఒడియా ప్రాంతాల దీపస్థంభం

1949 ఆగస్టు 15, జెండా పండగకు ముస్తాబైన విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం! అక్కడకు వచ్చిన ప్రొఫెసర్ తూమాటి దోణప్ప అక్కడ సాదాసీదా దుస్తుల్లో నిలబడి ఉన్న ఓ మనిషిని చూసి,’ బహుశా సర్వోదయ నాయకుడై ఉంటాడు!’ అనుకున్నారట. అయితే, ఎలాంటి హంగు ఆర్భాటాలు లేని ఆయనే మహారాజా విక్రమ్ దేవ్ వర్మ అని తెలుసుకొని, ఆశ్చర్యలో మునిగిపోయారట!అంత నిరాడంబరంగా జీవించిన మహారాజా విక్రమ దేవ్ వర్మ 1869 జూన్ 28వ తేదీన, కృష్ణచంద్రదేవ్ వర్మ, రేఖా…

Read More

చిన్నారుల నాట్యానికి నంది పురస్కారం.. శ్రీకాకుళం అకాడమీ ఘనత..! Rajyashyamal Dance Academy students win Nandi Puraskaram. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 01, 2026 6:07 PM IST రాజ్యశ్యామల డాన్స్ అకాడమీ శిష్యబృందం “శివోహం”లో అద్భుత నృత్యం చేసి నంది పురస్కారం సాధించింది. లీలా కృష్ణ రెడ్డి మార్గదర్శకత్వం, చిన్నారుల ప్రతిభకు ప్రశంసలు లభించాయి. + విద్యార్థుల ప్రతిభ అదుర్స్  రాష్ట్ర వేదికపై మెరిసిన రాజ్యశ్యామల శిష్యులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజ్యశ్యామల డాన్స్ అకాడమీ మరోసారి తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. గురువు లీలా కృష్ణ రెడ్డి మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతున్న…

Read More

Spiritual Power: ఈ స్వామిని కొలిస్తే మృత్యు దోషాలు పోతాయట.. అఖండ దీపంతో అద్భుతాలు..! Abhishtada Mrutyunjayeshwara Swamy temple. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 21, 2026 6:20 PM IST అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు అభీష్టదా మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో వైశాఖంలో 13 రోజుల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, అఖండ దీపారాధన, విశేష ధ్వజస్తంభం భక్తులను ఆకర్షిస్తున్నాయి + title=ఆ జిల్లాలోమృత్యు గండాలను తొలగించే స్వామి వారి ఆలయం ఇదే…!!! /> ఆ జిల్లాలోమృత్యు గండాలను తొలగించే స్వామి వారి ఆలయం ఇదే…!!! అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బజారు వీధిలో వెలసిన అభీష్టదా మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం భక్తుల…

Read More

నూతన అస్త్రంతో దాడికి దిగుతాం: ఇరాన్

తెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా వేసిన ఎత్తుగడలను ఇరాన్ సాగనివ్వడం లేదు. ఇరు దేశాల వైఖరిలో మార్పులేదు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ తీవ్రమవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రు బలగాలపై త్వరలోనే నూతన ఆయుధంతో దాడికి దిగుతామని తెలిపారు. ఆ ఆయుధం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. దిగ్బంధనాన్ని తొలగిస్తేనే…హోర్మూజ్‌ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. ఈ క్రమంలో…

Read More

నీవు చేసిన మోసాలపై బహిరంగ విచారణకు మేం సిద్ధం

సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న, జాఫర్ పటేల్ హనుమయ్యకు సవాల్ విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : నీవు చేసే మోసాలపై బహిరంగ విచారణకు మేం సిద్ధంగా ఉన్నామని, నీవు విచారణకు సిద్ధంగా ఉన్నావా అని సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న, జాఫర్ పటేల్ హనుమయ్యకు సవాల్ విసిరారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీపైగానీ, నాయకులపై…

Read More

వీర తిమ్మమ్మ ఆలయమునకు విరాళం.. పూజారి శేషు, గ్రామ పెద్దలు

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని చెరువు కట్ట వద్ద గల శ్రీ వీర తిమ్మమ్మ ఆలయ నిర్మాణం కొరకు గిర్రాజు నగేష్ సమక్షంలో మాధవ నగర్ కు చెందిన పళ్లెం సూర్య ప్రకాష్, వల్లెం చంద్రకళ, కుమారుడు గిరీష్ కుమార్ కుటుంబ సభ్యులు తమ వంతున రూ.1,11,116 లను విరాళంగా అందజేశారు. అనంతరం పూజారి శేషు దాతల పేరిటన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం దాతలు మాట్లాడుతూ వీర తిమ్మమ్మ వారి మహిమలు నాడు…

Read More

నాలుగుకోట్ల రూపాయల గిరిజన ఉత్పత్తుల సేకరణ లక్ష్యం

జిసిసి ఉద్యోగులు,సిబ్బంది మీటింగులో డిఎం రామారావువిశాలాంధ్ర, పార్వతీపురం:గిరిజనులు పండించిన / సేకరించిన అటవీ ఉత్పత్తులకు సంబంధించి ఈఏడాది నాలుగ కోట్లరూపాయల ఉత్పత్తుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ జె. రామారావు తెలిపారు. గురువారం నాడు పార్వతీపురం బ్రాంచ్ కార్యాలయంలో ఐటీడీఏ పరిధిలోగల జిసిసి బ్రాంచ్ మేనేజర్లు,ఉద్యోగులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. విశాలాంధ్ర దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ గిరిజనులనుండి జిసిసి నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.గిరిజనుల ధరలు అందించే…

Read More