​Simhachalam Temple: సింహగిరిపై డిజిటల్ విప్లవం.. అప్పన్న దర్శనం కోసం సెల్ఫ్ సర్వీస్ కియోస్క్ టికెట్స్ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 3:48 PM IST Simhachalam Temple: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు శుభవార్త తెలిపింది ఆలయ పాలక మండలి. Simhachalam Temple Simhachalam Temple: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రజలు ఆరాధ్యదైవంగా భావించే సింహాద్రి అప్పన్నగా పిలుచుకునే సింహాచల పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు శుభవార్త తెలిపింది ఆలయ పాలక మండలి. ఇకపై సింహగిరిపై కొలువైన నరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు దర్శన…

Read More

ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండి ప్రశాంత జీవనం గడపాలి…

జిల్లా ఎస్పీ సతీష్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; ఫ్యాక్షన్ కు దూరంగా ఉండి ప్రశాంతమైన జీవనమును గ్రామ ప్రజలు గడపాలని ఇలా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యాక్షన్ ప్రభావిత ఓబులనాయనపల్లి గ్రామంలో ఎస్పీ పర్యటించారూ. ప్రజలతో నేరుగా మాట్లాడి స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రజల అభిప్రాయాలు, సమస్యలను స్వయంగా విన్నారు.ముఖ్యంగా మహిళలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి గ్రామంలో గత పరిస్థితులు, ప్రస్తుతం నెలకొన్న…

Read More

Job Mela 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! టెన్త్, ఇంటర్ అర్హతతో మెగా జాబ్ మేళా, జీతం, అర్హతలు ఇవే

Job Mela 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మే 19వ తేదీన పాయకరావుపేట నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని ప్రతి నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.రెండు వేలకుపైగా కంపెనీలు ఈ జాబ్ మెళాలో పాల్గొంటున్నాయి. Source link

Read More

డిమాండ్‌కు మించి దిగుబడి.. టమాటా ధరలు కుప్పకూలాయి.. రైతుల కష్టం వృథా..! Tomato prices below Rs 8 per kg in Visakha. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 5:34 PM IST విశాఖపట్నంలో టమాటా ధరలు కిలో రూ.8లోపే ఉన్నాయి. రైతు బజార్లలో రూ.5కే విక్రయిస్తున్నారు. టమాటా సరఫరా ఎక్కువగా ఉండటంతో ధరలు పడిపోయాయి. వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే వార్త. + వినియోగదారులకు గుడ్ న్యూస్..! పడిపోతున్న టమాటా ధరలు..కిలో 8 రూపాయల లోపే టమాటా వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త.. ఒకప్పుడు కిలో రూ.200 వరకు ఎగబాకిన టమాటా ధరలు ఇప్పుడు కుప్పకూలాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో టమాటా ధరలు కిలోకు…

Read More

కళాజ్యోతిలో పురాతన నాణ్యముల ప్రదర్శన – Visalaandhra

రాయలసీమ నాణెముల సేకరణ సంఘం అధ్యక్షులు నాగరాజారావువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతి వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీ నుండి 12వ తేదీ వరకు రెండు రోజులపాటు పురాతన నాణెముల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు రాయలసీమ నాణ్యముల సేకరణ సంఘం అధ్యక్షులు కేహెచ్ నాగరాజరావు, కార్యదర్శి వి విష్ణు భగవాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్రకు సజీవ సాక్షాలు ఈ చారిత్రక నాణెములు అని తెలిపారు. తొలి తెలుగు శాసనమును క్రీస్తు శకం 575లో రేనాటి…

Read More

SSC Public Exams: రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు.. విద్యార్థులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 15, 2026 2:57 PM IST జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతాయని డీఈఓ తెలిపారు. 129 కేంద్రాలు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశారు. 23,095 మంది విద్యార్థులు హాజరవుతారు. News18 జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి (ఎస్ఎస్సీ) పబ్లిక్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) రాజేంద్రప్రసాద్ లోకల్…

Read More

Palnadu: హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం.. పల్నాడులో యువ న్యాయవాది దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ప్రమాదం కాదు.. ప్రణాళికాబద్ధమైన హత్య? ఈనాడు కథనం ప్రకారం.. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్డు నివాసి అయిన హరిప్రసాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం హైకోర్టు పని మీద వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఆయన బయలుదేరారు. రాత్రి 8:43 గంటల సమయంలో ఇంటివారితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, ఆ తర్వాత కనిపించకుండా పోయారు. శుక్రవారం తెల్లవారుజామున చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలోని రోడ్డు పక్కన ఆయన మృతదేహం…

Read More

Visakhapatnam: విశాఖపై ఇరాన్-అమెరికా వార్.. గ్యాస్ కొరత.. దుకాణాలు మూసేస్తున్న చిరు వ్యాపారులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 13, 2026 7:15 AM IST గత రెండు రోజుల నుండి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్ కూడా మందకొడిగా సాగుతోంది. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ మేఘాలు భారత్‌లో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వంట గ్యాస్ ఫిల్లింగ్ టెర్మినల్స్‌లో నాన్ డొమెస్టిక్ సిలిండర్ల (NDLC) ఉత్పత్తి, అమ్మకాలపై ఇప్పటికే కోత పడగా.. గత రెండు రోజుల నుండి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్…

Read More

మెగాస్టార్ మూవీకి పవర్‌స్టార్ క్లాప్

హైదరాబాద్: అగ్రహీరో మెగాస్టార్ కొత్త సినిమా షురూ అయింది. పూజా కార్యక్రమాలు నిర్వహించి గురువారం(నేడు) సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ఫుల్ జోష్‌తో కొత్త సినిమా ఆరంభమైంది. బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా రానున్న సినిమా ‘మెగా 158’గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పవన్ కల్యాణ్, నాగబాబు హాజరయ్యారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసి ఒకే కారులో రావడం అందరినీ ఆకర్షించింది. పవన్ క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించగా… చిరు…

Read More

పాడి రైతుకు కష్టకాలం

*పతనమవుతున్న ధరలు*పెరుగుతున్న పెట్టుబడి*పశువులకు మేత కొరత (విశాలాంధ్ర- చిత్తూరు) చిత్తూరు జిల్లా అంటేనే పాడి పరిశ్రమకు పట్టుగొమ్మ. రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉన్న ఈ జిల్లాలో లక్షలాది కుటుంబాలకు పశువులే జీవనాధారం. వ్యవసాయం కలిసిరాక, వర్షాభావ పరిస్థితులతో విసిగిపోయిన సామాన్య రైతుకు ‘పాడి’ ఒక ఆశాకిరణంగా నిలిచింది. కానీ, నేడు అదే పాడి పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, పాలకుల ఉదాసీనత మరోవైపు వెరసి.. పాడి రైతు బతుకు భారంగా మారింది….

Read More