Snake Catcher Rescues Cobra | ఇంట్లోకి వచ్చిన నాగుపాముకి నీళ్లు తాగించిన స్నేక్ క్యాచర్

ఎండల తీవ్రతతో నీళ్ల కోసం ఇంట్లోకి వచ్చిన తాచుపాముకు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ నీళ్లు ఇచ్చి సురక్షితంగా అడవిలో వదిలారు. జీవరాసుల పట్ల మానవత్వం చూపిన ఈ ఘటన కోనసీమలో చర్చనీయాంశమైంది. Source link

Read More

ప్రపంచ వాణిజ్యంపై ట్రంప్ పగ – Visalaandhra

మళ్లీ టారిఫ్‌లు విధించేందుకు రెండు ఆయుధాలు సిద్ధంవాషింగ్టన్: ప్రపంచ వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పగబట్టారు. ఇప్పటికే ఆయన విధించిన టారిఫ్‌లు చెల్లుబాటు కావని ఆ దేశ సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఆయన ధోరణిలో ఎటువంటి మార్పులు రాలేదు. ప్రపంచ దేశాలపై పన్నులు విధించేందుకు మరో రెండు సరికొత్త ఆయుధాలను ట్రంప్ సిద్ధం చేశారు. వీటిల్లో ఒకటి వెట్టిచాకిరీ చేయించే దేశాల జాబితా కాగా, మరొకటి అదనపు పారిశ్రామిక…

Read More

Largest Market | దేశంలోనే అతి పెద్ద మార్కెట్ ఇదే..! |

Last Updated: Mar 15, 2026, 20:16 IST మార్కెట్ అంటే అందరికీ గుర్తొచ్చేది రైతులు పండించిన పలు రకాల కూరగాయలు,ఆకు కూరలు క్రయ,విక్రయాలు ఎగుమతులు,దిగుమతులు, పది మందికి ఉపాధి ఇలా గుర్తొస్తుంది…కానీ 56 సంవత్సరాలుగా టమోటా మాత్రమే దేశ,విదేశాలకు ఎగుమతి చేస్తూ, సుమారు 3 వేలు మంది పై చిలుకు కార్మికులకు ఉపాధినిస్తూ, ప్రత్యక్షంగాను,పరోక్షంగాను వేల కుటుంబాలు జీవనం సాగిస్తూ, 14 మంది తో మార్కెట్ ప్రారంభమై, నేడు 200 మందితో మార్కెట్ నడుస్తూ,18 ఎకరాల…

Read More

‘సాటన్..2’ క్షిపణి పరీక్ష – Visalaandhra

35 వేల కిలోమీటర్ల పరిధి సామర్ధ్యం: పుతిన్ మాస్కో: ఒక వైపు ఉక్రెయిన్‌తో యుద్ధం, మరో వైపు అంతర్జాతీయ ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో రష్యా అణ్యస్త్ర బలోపేతంపై దృష్టి సారించింది. సరికొత్త ఖండాంతర క్షిపణి సార్మాట్‌ను మంగళవారం పరీక్షించింది. ఇది ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన క్షిపణిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు. సోవియట్ కాలం నాటి వోయోవోడ అస్త్రాల స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. అణ్వస్త్ర సామర్ధ్యం కలిగిన క్షిపణి ఈ ఏడాది చివర్లోగా సైనిక దళాల్లో చేరుతుందని…

Read More

బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే లావుగా కనిపిస్తాను, అందుకే ధరించను: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ బహిరంగ కార్యక్రమాల్లో బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ జాకెట్‌ వేసుకుంటే తాను లావుగా కనిపిస్తానని, అందుకే దాన్ని ధరించడం తనకు ఇష్టంలేదని వెల్లడించారు. ఇప్పటికే ట్రంప్‌పై గతంలో రెండుసార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా కూడా కాల్పులు చోటుచేసుకోవడంతో ఆయన భద్రతా ఏర్పాట్లు—ముఖ్యంగా బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ ధరించకపోవడం—పై విస్తృత చర్చ మొదలైంది. గురువారం ఓవల్‌ ఆఫీస్‌లో…

Read More

కార్మికులు-రైతుల ఉమ్మడి పోరు

డా॥ జ్ఞాన్ పాఠక్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు కార్మిక, రైతు, ప్రజావ్యతిరేకంగా ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని కార్మికులు, రైతులు తమ ఉమ్మడి పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 2026 జూలై 29న న్యూదిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించనున్న జాతీయ కార్మిక-రైతు మహాసభలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక (సీటీయూ) సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) మే 30న ఈ మహాసభను ప్రకటించాయి. అనంతరం…

Read More

యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం

కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమేగ్యాస్, ఆయిల్ ధరల పెంపుతో రవాణా రంగంపై ప్రభావంట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనంమోదీపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి29న హైదరాబాద్‌లో “నో వార్” భారీ ప్రదర్శనతిరుమలకు అపకీర్తి తెచ్చే వారిని పదవిలో ఉంచుతారా?` సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ విజయవాడ ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం దేశవ్యాప్తంగా మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ యుద్ధం ద్వారా అమెరికాలోని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె….

Read More

AP Unified Family Survey: ఏపీ కుటుంబ సర్వేలో కీలక అప్‌డేట్.. వివరాలు ఎడిట్ చేసుకునే అవకాశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మార్పులు, కండీషన్లు: – ఇదివరకు సబ్మిట్ చేసిన సర్వేలో వ్యక్తిగత, కుటుంబ వివరాలను ఎడిట్ చేసుకునే సౌలభ్యం కల్పించారు. – ఒక కుటుంబానికి ఒక్కసారి మాత్రమే ఎడిట్ అవకాశం ఉంటుంది. – ఎడిట్ చేసిన వివరాలు 24 గంటల తర్వాత డేటాలో అప్‌డేట్ అయ్యి కనిపిస్తాయి. – మరణాలు, వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారి గురించి పొరపాటుగా వివరాలు ఇచ్చిన వారు.. తిరిగి ఆ వివరాలను ఇప్పుడు సరిచేసుకునే సౌలభ్యం ఉంది. – తప్పుగా నమోదైన వివరాలను…

Read More

ఆంజనేయస్వామి దేవస్థానం ముఖద్వారానికి విరాళం – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామంలో వెలసిన శ్రీ పైరయ్య ఆంజనేయస్వామి దేవస్థానం ముఖద్వారానికి బుధవారం ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన భక్తుడు దర్శి వెంకట ప్రసాద్, కమలాదేవి దంపతులు 30 వేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు రామకృష్ణస్వామి, ఆలయ కమిటీ సభ్యులు హనుమయ్యలు మరియు గ్రామ పెద్దలు దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. Source link

Read More

వెనిజువెలా శిథిలాల్లోకి ‘బొద్దింక డ్రోన్లు.. సహాయక బృందాల వినూత్న ప్రయత్నం

వెనిజువెలాలో సంభవించిన భారీ భూకంపాల తర్వాత సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు సహాయక బృందాలు ఇప్పుడు అత్యాధునిక ‘బొద్దింక డ్రోన్ల్ణను (కాక్రోచ్‌ డ్రోన్లు) వినియోగిస్తున్నాయి. ఇవి మనుషులు చేరుకోలేని ఇరుకైన ప్రదేశాల్లోకీ వెళ్లి బాధితులను గుర్తించగలవు.వెనిజువెలాలో ఇటీవల రెండు భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 3,340 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అయినప్పటికీ సహాయక బృందాలు ఆశ వదల్లేదు. ఇటీవలే…

Read More