విద్యతోపాటు పారిశ్రామిక సంస్థల ఏర్పాటుపై అవగాహన

విశాలాంధ్ర-రాప్తాడు : ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతోపాటు పారిశ్రామిక సంస్థలను సందర్శించి అందులో ఉత్పత్తి అయ్యే వాటిపై కూడా అవగాహన పెంచుకోవాలని కళాశాల ఎం.డి. వెన్నెపూస రమాకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి. విష్ణువర్ధన్ సూచించారు.హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు బుక్కరాయసముద్రం పరిధిలోని 220కేవీ, 132కేవీ, 33కేవీ, 11కేవీ సబ్‌స్టేషన్లను సందర్శించారు. కళాశాల కరస్పాండెంట్ వి.బి.ఆర్. శర్మ, చైర్మన్ బి.వి. కృష్ణా రెడ్డి,…

Read More

మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో తాగునీటి సమస్య పరిష్కారం

విశాలాంధ్ర, ఉరవకొండ (అంతపురం జిల్లా) : రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, మరియు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసుల కృషి వల్ల ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో కొలిమి లేఔట్ పయ్యావుల కాలనీ ఒకటిలో తాగునీటి సమస్య పరిష్కారమైనట్లు టిడిపి పార్టీ సీనియర్ నాయకులు మరియు పీఏసీ చైర్మన్ ప్యారం కేశవానంద, పెన్నహోబిలం దేవాలయం చైర్మన్ రేగటి నాగరాజు, ఉరవకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం పయ్యావుల…

Read More

Sandalwood Grinding at Simhagiri | సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేడుకలు | #local18v

సింహాచలం సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం కోసం చందనం అరగదీత ప్రక్రియ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఏడాది పొడవునా గంధపు పూతతో దర్శనమిచ్చే స్వామివారు, కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడే తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ పవిత్ర చందనోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాయపలకలపై మూడు మణుగుల చందనాన్ని తొలి విడతగా అరగదీయడం విశేషం.#Simhachalam #Simhagiri #Chandanam Source link

Read More

మరో రూ.20 పెరగనున్న లీటర్‌ పెట్రోల్‌?

ఇప్పటి వరకు రూ.7.38 పెరిగిన పెట్రో ధరలుపెంపు ఇంతటితో ఆగదని నిపుణుల అంచనాఇంధన ధరలు ఇప్పటికే నాలుగు సార్లు పెరిగాయి. లీటరుపై దాదాపు రూ.7.38 వరకు భారం పడింది. ఈ పెంపు ఇంతటితో ఆగదని సమాచారం. చమురు సంస్థల నష్టాల నేపథ్యంలో ధరలు మరింత పెంచక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు తాజా పెంపుతో పూర్తిగా భర్తీ కాలేదు. అంతర్జాతీయ మార్కెట్…

Read More

AP Census 2027: ఏపీ ప్రజలకు అలర్ట్.. జనాభా లెక్కల్లో తప్పు చెబితే ఫైన్, జైలు శిక్ష కూడా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

1948 జనగణన చట్టం ప్రకారం తప్పుడు సమాచారం ఇచ్చినా, అధికారులను అడ్డుకున్నా కఠిన శిక్షలు ఉన్నాయి. కానీ ఇది భయపెట్టడానికి కాదు. సరైన డేటా ద్వారా మన రాష్ట్రం మరింత మంచి పాలన, మంచి సౌకర్యాలు పొందడానికి మాత్రమే. ఏపీలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంది. ఈ సమయంలో ప్రజలు స్వయంగా తమ డేటాను యాప్‌లో ఎంటర్ చేసుకోవచ్చు. ఇందుకు ఏపీ సచివాలయ ఉద్యోగులు సహకారం అందిస్తారు. ప్రభుత్వ గృహ గణన…

Read More

ఉరవకొండలో రైతు సేవ కేంద్రాల నిర్మాణాలకు రూ.6.33 కోట్లు మంజూరు

మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవతో జీవో విడుదల విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న రైతు సేవ కేంద్రాల భవనాల నిర్మాణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక చొరవ తీసుకోవడంతో 32 రైతు సేవ కేంద్రాల భవనాల నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.33 కోట్ల నిధులను మంజూరు చేస్తూ…

Read More

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉంటుందని టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో రైతన్న మీ కోసం, రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల ఇంటింటికి వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్న సహాయం గురించి వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6000…

Read More

రైల్వే జాబ్ టార్గెట్ చేస్తున్నారా.. ఇక్కడ ఉచిత కోచింగ్ + స్టైఫండ్.. యువతకు గోల్డెన్ ఛాన్స్..!

ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ విజయనగరం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 కోసం బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు నెలల ఉచిత కోచింగ్ స్టైఫండ్‌తో, 100 సీట్లు, దరఖాస్తు గడువు ఈ నెల 8. Source link

Read More

రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు పంపిణీ చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : రైతులకు 90 శాతం రాయితీతో విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలంటూ సోమవారం జిల్లా పిలుపు మేరకు రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ను దృష్టిలో ఉంచుకుని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు పండించిన పంటలకు…

Read More

Konaseema Coconut: ఒక్క బొండం.. దాదాపు లీటరు నీరు.! కోనసీమ కొబ్బరిబోండం తాగితే ఆ కిక్కే వేరప్పా.! Konaseema coconut water | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 07, 2026 4:21 PM IST గోదావరి జిల్లాల్లో మండే ఎండలతో కోనసీమ కొబ్బరిబోండాలు, పుచ్చకాయలకు భారీ డిమాండ్, బొండం ధర 40 నుంచి 50 రూపాయలు, డీహైడ్రేషన్ నివారణకు ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు + News18 వేసవి ఎండలు మళ్లీ భగ్గుమంటుండటంతో గోదావరి జిల్లాల్లో కోనసీమ కొబ్బరిబోండాలకు భారీ డిమాండ్ నెలకొంది. ఒక్క కోనసీమ బొండం తాగితే చాలు.. ఎండ దెబ్బ మర్చిపోతారు అన్నట్టుగా ప్రస్తుతం ఈ భారీ సైజు కొబ్బరిబోండాలు…

Read More