నాలుగుకోట్ల రూపాయల గిరిజన ఉత్పత్తుల సేకరణ లక్ష్యం

జిసిసి ఉద్యోగులు,సిబ్బంది మీటింగులో డిఎం రామారావువిశాలాంధ్ర, పార్వతీపురం:గిరిజనులు పండించిన / సేకరించిన అటవీ ఉత్పత్తులకు సంబంధించి ఈఏడాది నాలుగ కోట్లరూపాయల ఉత్పత్తుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ జె. రామారావు తెలిపారు. గురువారం నాడు పార్వతీపురం బ్రాంచ్ కార్యాలయంలో ఐటీడీఏ పరిధిలోగల జిసిసి బ్రాంచ్ మేనేజర్లు,ఉద్యోగులు, సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. విశాలాంధ్ర దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందిస్తూ గిరిజనులనుండి జిసిసి నిర్ణయించిన ధరల మేరకు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.గిరిజనుల ధరలు అందించే…

Read More

Helmet awareness | హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. పోలీసుల బంపర్ ఆఫర్! |#local18v

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు,ప్రజల్లో ట్రాఫిక్ నియమ,నిబంధనలు, జాగ్రత్తలు అవగహన పెంపొందించేందుకు చిత్తూరు జిల్లా పోలీస్ బృందం విన్నూతన కార్యక్రమం చేపట్టింది. హెల్మెంట్ పెట్టుకో బహుమతి అందుకో అనే కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ తుషారా డూడీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా అంతటా శ్రీకారం చుట్టారు.#HelmetSafety #RoadSafety #TrafficPolice Source link

Read More

Golden Opportunity: శ్రీకాకుళం యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఫ్రీ డ్రైవింగ్ ట్రైనింగ్‌.. జాబ్ గ్యారంటీ..!

శ్రీకాకుళం ఎచ్చెర్లలో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా ఏప్రిల్ 6 నుంచి 30 రోజుల ఉచిత LMV డ్రైవింగ్ శిక్షణ, వసతి భోజనం ఫ్రీ, నిరుద్యోగ యువతకు మంచి అవకాశం Source link

Read More

స్మార్ట్ మీటర్ల బిగింపువేగవంతం – Visalaandhra

విద్యుత్ శాఖకు పార్లమెంటరీ కమిటీ సూచన న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను వేగవంతం చేయాలని పార్లమెంటరీ కమిటీ విద్యుత్ మంత్రిత్వ శాఖను కోరింది. అలాగే బిల్లింగ్, డేటా గోప్యత, ఆర్‌డిఎసఎస్ లక్ష్యాలపై ఆందోళనలు లేవనెత్తింది. స్మార్ట్ మీటర్ల బిగింపు నిర్మాణాత్మకంగా, సమయానుకూల పద్ధతిలో వేగవంతం చేయడానికి అత్యవసర చర్యలు చేపట్టాలని తెలిపింది. ‘విద్యుత్ మంత్రిత్వ శాఖ గ్రాంట్ల డిమాండ్ల(2026-27)’పై కమిటీ 11వ నివేదికను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్ల బిగింపు…

Read More

AP News: ఎన్టీఆర్ ఆసుపత్రిలో స్పీకర్ అయన్నపాత్రుడు ఆకస్మిత తనిఖీలు.. కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం.. అసలేం జరిగింది? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 01, 2026 2:04 PM IST ​AP News: నర్సీపట్నం ఎన్టీఆర్ ఆసుపత్రిలో స్పీకర్ అయ్యన్నపాత్రుడి ఆకస్మిక తనిఖీ. నాణ్యత లోపిస్తే సహించేది లేదని హెచ్చరిక. కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం, విజిలెన్స్ విచారణకు ఆదేశం ap news ​AP News: నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం(ఇవాళ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి మరమ్మతులు, రంగులు వేసే పనుల కోసం నాబార్డ్ కింద సుమారు రూ.40 లక్షల…

Read More

Grah Gochar 2026: మార్చి 15 నుండి గ్రహాల రాజు ఈ 3 రాశుల పట్ల దయ చూపిస్తాడు.. వీళ్లకి అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది |

ఈ 3 రాశుల వారి జీవితాల్లో వెలుగు..మిథునం: ఈ రాశిలో సూర్యుని సంచారము చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సానుకూల ఫలితాలను తెస్తుంది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న విభేదాలు, వివాదాలు క్రమంగా పరిష్కారమవడం ప్రారంభమవుతుంది, ఇంట్లో ప్రశాంతమైన , ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరిగే సూచనలు ఉన్నాయి. భూమి లేదా ఆస్తి లాభాలు పొందే అవకాశం ఉండవచ్చు. కొత్త వాహనం కొనాలనే కోరిక కూడా నెరవేరవచ్చు. ప్రయాణ…

Read More

ప్రపంచంలోని 16 అందమైన హోటళ్లలో భారత్‌కు స్థానం.. మెరిసిన ఒబెరాయ్ రాజ్‌గఢ్ ప్యాలెస్!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ హోటళ్లను ఇప్పుడు కేవలం విలాసవంతమైన సౌకర్యాల ఆధారంగా మాత్రమే అంచనా వేయడం లేదు. వాటి నిర్మాణ శైలి, ప్రత్యేకమైన డిజైన్, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే విధానం, చారిత్రక వారసత్వం, పర్యావరణ పరిరక్షణకు అందిస్తున్న ప్రాధాన్యం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తించి ప్రతి ఏడాది ప్రపంచంలోని అందమైన హోటళ్లను ఎంపిక చేసే ప్రఖ్యాత ప్రిక్స్ వెర్సైల్స్ సంస్థ తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించిన అత్యుత్తమ 16 హోటళ్ల…

Read More

అన్నదానం చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది.. ఆలయ కమిటీ

విశాలాంధ్ర ధర్మవరం;; అన్నదానం చేయుటలో ఎంతో సంతృప్తి ఉంది అని కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయంలో నిత్యం పూజలను అర్చకులు సుదర్శనాచార్యులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు దాదాపు నూరు మందికి పైగా అనాధలకు, పేదలకు, బిక్షగాళ్లకు దాతల సహాయ సహకారములతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో 100 రూపాయల నుంచి ఆపైన ఇచ్చే ప్రతి…

Read More

తగ్గిన బంగారం, వెండి ధరలు – Visalaandhra

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, గ్లోబల్ డిమాండ్ తగ్గడంతో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బులియన్ మార్కెట్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న ఒడుదొడుకులు తాజాగా ధరల తగ్గుదలకు దారితీశాయి. పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా దిగిరావడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం, మంగళవారం ఉదయం 10 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710…

Read More

ప్రజా ప్రభుత్వ బడ్జెట్ ఇది-ప్రజల ప్రశంసలు అందుకున్న బడ్జెట్

తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ షన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ విశాలాంధ్ర – హైదరాబాద్ : రాష్ట్ర అభివృద్ధే ద్యేయంగా, ప్రజల ప్రయోజనాలే పరమావధిగా, తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని, అందుకు నిదర్శనం 2026-27 ఆర్థిక బడ్జెట్ అని, ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం, దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడగు వేస్తుందని అందుకు కాంగ్రెస్ నాయకత్వానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు అందజేస్తున్నానని, తెలంగాణ బీసీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి…

Read More