Headlines

AP News Updates: ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులో వడ్డీ మాఫీ గడువు పెంపు! |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేవారికి విధించే వడ్డీని 50 శాతం మాఫీ చేస్తోంది. ఈ గడువు మార్చి 31తో ముగియగా.. ఇంకా చాలా మంది బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ గడువును ఏప్రిల్ 30 వరకూ పెంచుతూ జీవో జారీ చేసింది. అందువల్ల ఏప్రిల్ 30లోపు బకాయిలు చెల్లించే వారిపై పడే వడ్డీలో సగం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ అవకాశం ఉపయోగించుకోవాలనీ, మళ్లీ గడువు పెంపు ఉండదని ప్రభుత్వం తెలిపింది. ఇవాళ…

Read More

Anakapalle: గోవాడలో భారీ దొంగతనం.. ఆర్‌ఎంపీ ఇంట్లో రూ. 2 కోట్ల విలువైన నగలు చోరీ! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 7:25 AM IST ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈనాడు కథనం ప్రకారం.. గోవాడ ప్రధాన రహదారి సమీపంలో ఈ ప్రాంతంలో ఆర్‌ఎంపీగా సుపరిచితులైన దివంగత అప్పారావు నివాసం ఉంది. ప్రతీకాత్మక చిత్రం Anakapalle: అనకాపల్లి జిల్లా చోడవరం మండల పరిధిలోని గోవాడ పంచాయతీలో ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ దొంగతనం వెలుగులోకి వచ్చింది. ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న ఒక ప్రముఖ నివాసంలో దుండగులు చొరబడి సుమారు…

Read More

Vastu Tips: ఇంట్లో మొక్కలు ఎండిపోతున్నాయా.. ద్వారం నుంచి శబ్ధం వస్తోందా.. ఈ సంకేతాలు పెద్ద ప్రమాదానికి సూచన కావచ్చు..!

ఇంటి తలుపు, సూర్యరశ్మి, మొక్కలు, నీటి లీకేజీలు, కుటుంబ వాతావరణం గ్రహాల ప్రభావాన్ని చూపుతాయని పండితుడు ఉలిగుండం శ్రీనివాస శర్మ వ్యాఖ్య, లోకల్ 18 తెలుగు ధృవీకరించలేదు Source link

Read More

Bird Flu Case: చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కేసు?.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 19, 2026 2:20 PM IST Bird flu alert in Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు మనుషుల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధిని నియంత్రించడం సాధ్యమని సూచిస్తున్నారు. మన దేశ వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో…

Read More

Urban Development: ఆ జిల్లాలో కొన్నేళ్లుగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం.. రూ. 2700 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 27, 2026 10:32 PM IST పలమనేరు లో AmaranaathaReddy రూ 8.72 కోట్లు తో ఆరోగ్య సదుపాయాలు, 52 Village Clinics Urban Health Centres, వాటర్ గ్రిడ్ తో తాగునీటి శాశ్వత పరిష్కారం. + కొన్ని ఏళ్లుగా లోటున్న వాటర్ గ్రిడ్ కు శ్రీకారం… రూ.2700 కోట్లతో  పనులు ప్రారం ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి స్పష్టం…

Read More

పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల కోసం కంట్రోల్‌రూం

-అందుబాటులో హెల్ప్‌లైన్‌ నంబర్లు న్యూదిల్లీ: పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధం కొనసాగుతుండటంతో అక్కడి పలు దేశాల్లో అనేకమంది భారత పౌరులు చిక్కుకుపోయారు. వీరికి కావాల్సిన సహకారాన్ని అందించడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక కంట్రోల్‌ రూంని ఏర్పాటుచేసింది. ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కంట్రోల్‌ రూం అందుబాటులో ఉంటుందని తెలిపింది. 1800 118797 టోల్‌ఫ్రీ నంబరును గానీ, ం91 11 2301 2113,…

Read More

Andhra Pradesh: హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే సస్పెండే.. గురుకులం సిబ్బందికి మంత్రి సవిత హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 03, 2026 4:31 AM IST తక్షణమే విద్యార్థులకు వైద్య సేవలందించాలని ఆదేశించారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా సాకాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. ఏపీ మంత్రి సవిత Andhra Pradesh: సింహాచలం ఎంపీజే గురుకుల పాఠశాలలో పది మంది విద్యార్థులను ఎలుకల కరిచిన ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే విద్యార్థులకు వైద్య సేవలందించాలని ఆదేశించారు….

Read More

ఉత్తరాంధ్ర ఇలవేల్పు జాతరకు ఘన ఏర్పాట్లు

అమ్మవారి జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ విశాలాంధ్ర – రాజాం : ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయంలో జరుగనున్న 100వ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను రాజాం ఎమ్మార్వో ఎం. రాజశేఖర్ శ్రద్ధగా పరిశీలించారు.జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసర ప్రాంతాలు, రహదారులు, తాగునీటి సదుపాయం, పారిశుధ్య ఏర్పాట్లు, విద్యుత్ వెలుగులు తదితర అంశాలను ఆయన సమీక్షించారు. అదేవిధంగా వినోద కార్యక్రమాల…

Read More

Kakinada Meat Scam | కాకినాడలో భారీ మోసం.. మటన్ పేరుతో బీఫ్ అమ్మకాలు | #local18V

మాంసం తక్కువ రేట్లకు వస్తుంది కదా అని సరదా పడి తీసుకుంటున్నారా, కేజీ 1200 ఉన్న మటన్ 600కే వచ్చేస్తుంది భలే భలే అని ఇంటికి పట్టుకెళ్తున్నారా, చికెన్ తో సమానంగా మటన్ అంటూ ఆశ్చర్యానికి లోనై మటన్ ఇంటికి తీసుకెళ్తున్నారా, తస్మాత్ జాగ్రత్త? మీరుతినేది మటనో కాదో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి, ఈమధ్యకాలంలో మటన్ ప్లేస్ లో బీఫ్ లేదా చనిపోయిన మేక మాంసం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి.#Kakinada #FoodScam #MeatFraud Source…

Read More

అమెరికా సామ్రాజ్యవాద దుశ్చర్యల్ని ఖండించండి – Visalaandhra

. ప్రపంచశాంతి ఉద్యమంలో ప్రజలు కలిసి రావాలి. వామపక్ష నేతల పిలుపు. ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయిల్ దాడులను వ్యతిరేకిస్తూ నిరసన విశాలాంధ్రవిజయవాడ: సామ్రాజ్యవాదంతో అనేక దేశాలపై దాడులకు పాల్పడుతున్న అమెరికా దుశ్చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, ప్రపంచ శాంతి కోసం వామపక్షాలు చేస్తున్న ఉద్యమాలకు ప్రజలు కలిసి రావాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు ఎగుమతులు చేస్తున్నాయని, అణుబాంబులు ఉన్నాయనే కుంటిసాకులతో స్వప్రయోజనాల కోసం అమెరికా విచక్షణారహితంగా చిన్న చిన్న దేశాలపై దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. ఇరాన్‌పై అమెరికా,…

Read More