నైరుతి రుతుపవనాల ఎంట్రీకి టైమ్ ఫిక్స్.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ గుడ్‌న్యూస్

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపింది.ప్రస్తుతం తీవ్రమైన వేసవి ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు త్వరలో ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికి ముందుగానే దేశంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. దేశ వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే రానున్నాయని ఐఎండీ పేర్కొనడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. సాధారణంగా ప్రతి సంవత్సరం…

Read More

Gardening Tips: ఇంట్లో ఈ 5 రకాల మొక్కలు పెంచితే.. పొల్యూషన్‌ ప్రాబ్లమ్ ఉండదు

Home Air Pollution Purifying Plants: చాలా మంది ఇంటి ఆవరణలో మొక్కలను నాటుతారు. ఇవి అలంకరణ కోసం కొందరు మొక్కలు పెంచుకుంటే.. మరికొందరు కాలక్షేపం కోసం మరికొందరు మొక్కల సంరక్షణ చూస్తుంటారు. కాని ఇంట్లో ఐదు మొక్కలు నాటితే చాలా మంచిదని.. పొల్యూషన్ ప్రాబ్లమ్ ఉండదట. Source link

Read More

6 నెలల ఛేజ్.. టెన్షన్ పెట్టిన మొసలి.. వలలో చిక్కి తప్పించుకుంది.. చివరికి ఫసక్..! giant crocodile terrorizing for six months captured. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 05, 2026 11:00 PM IST ఆరు నెలలుగా గోదావరి ప్రాంతంలో భయపెట్టిన భారీ మొసలిని అంబేద్కర్ కోనసీమలో వలలో పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించగా, అధికారులు అప్రమత్తంగా ఉండమని సూచించారు. + గోదావరి జిల్లాలో ఆరుమాసాల తర్వాత చిక్కింది మరలా పరుగులు తీసింది. చివరికి ఆరు నెలలుగా కాలువల్లో, చెరువుల్లో, వాగుల్లో కనిపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన భారీ మొసలి కథకు ఎట్టకేలకు క్లైమాక్స్ వచ్చింది. ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులను మోసం చేస్తూ…

Read More

మక్కా ప్రవేశంపై సౌదీ ప్రభుత్వం ఆంక్షలు: నేటి నుంచే కొత్త నిబంధనల అమలు

హజ్ యాత్ర సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మక్కా నగర ప్రవేశంపై కీలక ఆంక్షలు విధించింది. ఈరోజు నుండి అధికారిక అనుమతి పత్రాలు లేని విదేశీయులు, స్థానిక నివాసితులు ఎవరూ మక్కాలోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. యాత్రికుల రద్దీని క్రమబద్ధీకరించడం, భద్రతను పర్యవేక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. కేవలం మక్కాలో పని చేసే వర్క్ పర్మిట్ ఉన్నవారు, అక్కడ జారీ చేసిన రెసిడెన్సీ ఐడీ (ఇఖామా) కలిగిన…

Read More

Live News: చౌడేశ్వరి పరువుహత్య కేసులో కీలక పరిణామం.. సీఐపై సస్పెన్షన్ వేటు |

Live News Today: పల్నాడు జిల్లాలో గత నెల 18న జరిగిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాచర్ల సీఐ వెంకట రమణను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ హత్యలో చౌడేశ్వరి తల్లిదండ్రులతో పాటు సీఐ పాత్ర కూడా ఉన్నట్లు విచారణలో వెల్లడవడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. ప్రియుడు నాగరాజును వివాహం చేసుకున్నందుకు ఆగ్రహించిన తల్లిదండ్రులు, తమను విరుద్ధంగా వెళ్లిన కూతుర్ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు….

Read More

LPG Shortage Hits Tirumala | తిరుమలను తాకిన గ్యాస్ కష్టాలు.. భక్తులకు విజ్ఞప్తి ఇదే! | #local18V

తిరుమలలో కమర్షియల్ గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్న హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వహకులు గ్యాస్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థకు చెందిన గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను తిరుమలకు తీసుకువచ్చిన సమయంలో స్థానిక వ్యాపారులు అడ్డుకున్నారు. తమకు సిలిండర్లు ఇవ్వకుండా ఇతరులకు ఎలా సరఫరా చేస్తారని ప్రశ్నిస్తూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.#lpgshortage #tirumala #gascylinder Source link

Read More

పోలీసులకు టీఏ బకాయిలు చెల్లించండి – Visalaandhra

కూనంనేనివిశాలాంధ్ర- హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవులు, టీఏ బకాయిలను పోలీసులకు త్వరితగతిన చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో బుధవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఖమ్మం జిల్లాలో కొంత వరకు బకాయిలు చెల్లించినప్పటికీ, కొత్తగూడెం జిల్లాలోని పోలీసులకు మాత్రం ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని, బకాయిలను ఎందుకు చెల్లించలేదో అర్ధం కాలేదన్నారు. కొత్తగూడెం పరిధిలోని 6వ బెటాలియన్‌లో సుమారు 450 మంది సిబ్బంది ఉన్నారని,…

Read More

హోర్మూజ్ వెంటనే తెరవాలిఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ పిలుపు

న్యూయార్క్: ప్రపంచ వాణిజ్యానికి జీవనాడిగా చెప్పబడే హోర్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పిలుపునిచ్చారు. అమెరికా`ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ప్రస్తుతం హోర్మూజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.అంతర్జాతీయ జలాల్లో నౌకాయాన స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఈ మార్గం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. జలసంధిని మూసివేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతర్జాతీయ…

Read More

తిరుపతిలో రోడ్డు ప్రమాదం.. జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీ.. భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డ స్థానికులు..! Bhakarapet road accident |

Last Updated:May 13, 2026 10:39 PM IST తిరుపతి జిల్లా భాకరాపేట సమీప జాతీయ రహదారిపై మూడు కార్లు ఢీకొని ఘోర ప్రమాదం, పలువురు స్వల్ప గాయాలు, ట్రాఫిక్ గంటల పాటు నిలిచింది, అతివేగమే కారణమని అనుమానం + News18 తిరుపతి జిల్లాలోని భాకరాపేట సమీప జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వేగంగా దూసుకెళ్తున్న మూడు కార్లు అదుపుతప్పి ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో క్షణాల్లో హైవేపై భయానక…

Read More

పైపులైన్ లీకేజీ పరిష్కారం కోసం సహకరించాలి

కౌన్సిలర్ వెల్లాల లలితమ్మవిశాలాంధ్ర – ఆదోని : ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు అమరావతి నగర్ కాలనీలో గత ఒకటిన్నర సంవత్సరం నుండి మెయిన్ రోడ్డులో పైపులైన్ లీకేజీ అవుతోందని ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన లీకేజీ బాగు చేయలేదని కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ కౌన్సిల్ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఖచ్ఛితంగా మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి మరియు ఉన్నతాధికారులు వార్డుకు వచ్చి పరిశీలించి పరిష్కారం చూపాలని గట్టిగా డిమాండ్ చేశారు. వెంటనే…

Read More