Liquor Scam: ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణం.. సీజ్ చేసిన మద్యాన్ని బయట అమ్ముతూ దొరికిపోయిన సీఐ.. పోలీసుల తనిఖీల్లో బట్టబయలు! |

Last Updated:Apr 29, 2026 6:34 AM IST Liquor Scam: నంద్యాల జిల్లా డోన్‌లో ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి స్టేషన్‌లో స్వాధీనం మద్యం అక్రమంగా అమ్మిన ఆరోపణలపై కేసు, సస్పెండ్, డీఎస్పీ దర్యాప్తు కొనసాగుతోంది News18 శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే చట్టాన్ని అతిక్రమిస్తే ఎలా ఉంటుందో నంద్యాల జిల్లా డోన్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారి, స్వయంగా అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన వైనం ఇప్పుడు…

Read More

ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..

శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ సభ్యులువిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పుట్టపర్తి రోడ్డు, సాయి నగర్ లో గల సాయిబాబా ఆలయంలో జూన్ మూడవ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి కమిటీ అధ్యక్షులు సూర్యప్రకాష్, ఉపాధ్యక్షులు రాంప్రసాద్, కార్యదర్శి కృష్ణమూర్తి, ఉప కార్యదర్శి రామాంజనేయులు, కోశాధికారి శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం వారు…

Read More

రాజీనామా చేసి పార్టీ మారండి – Visalaandhra

రెబల్ ఎంపీలకు ఉద్ధవ్ సేన హెచ్చరికన్యూదిల్లీ: పార్టీ గుర్తు పైన, ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం కింద పోటీ చేసి ఎన్నికైన ఎంపీలు పార్టీలో ఉండలేమని భావిస్తే తమ పదవులకు రాజీనామా చేయాలని శివసేన (యూబీటీ) సీనియర్ నేత సంజయ్ రౌత్ రెబల్ ఎంపీలకు హెచ్చరించారు. శివసేన (యూబీటీ) చీలిపోనుందంటూ వస్తున్న ఊహాగానాలపై ఆయన ఘాటుగా స్పందించారు. మరో పార్టీలోకి చేరాలనుకున్న ఏ ఎంపీ అయినా మొదట పార్టీ పదవులకు రాజీనామా చేయాలని అన్నారు. ఇక్కడ బుధవారం జరిగిన…

Read More

కాలేజీలో విద్యార్థి ఫోటో మార్పిడి వివాదం; విచారణకు ఆదేశం.

శ్రీకాకుళం సమీపంలోని ఒక కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు కొందరు విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి, వాటిని అశ్లీలంగా మార్చి షేర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మార్ఫింగ్ చిత్రాలను ఎవరు షేర్ చేశారు, ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఎవరు ఉన్నారు అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. కళాశాల యాజమాన్యం కూడా…

Read More

Annavaram Temple Kalyanam: నేత్రపర్వంగా అన్నవరం సత్యదేవుని కల్యాణం.. కన్నులు చేసుకున్న పుణ్యం అంటున్న భక్తులు |

Last Updated:Apr 28, 2026 2:51 PM IST Satyanarayana Swamy Kalyana: అన్నవరం రత్నగిరి కొండలపై అనంతలక్ష్మీ సత్యవతి దేవికి శ్రీ సత్యనారాయణ స్వామివారికి అత్యంత ఘనంగా కళ్యాణం జరిగింది. చూడగలమా మరలా ఇంతటి వైభోగ కళ్యాణం అనే విధంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి,వార్షిక కళ్యాణ మహోత్సవాలు దేవాదాయ ధర్మదాయ శాఖ అత్యంత ఘనంగా ఏకాదశి రోజు నిర్వహించింది. + Annavaram Temple Kalyanam Satyanarayana Swamy Kalyana: అన్నవరం రత్నగిరి కొండలపై అనంతలక్ష్మీ సత్యవతి…

Read More

Vijayawada: అర్చకులే దొంగలైతే.. సీసీ కెమెరాలు ఆపేసి.. మరీ లూటీ! విజయవాడలో ఘోరం!

వీరు ముగ్గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి, ఎవరికీ అనుమానం రాకుండా హుండీలోని డబ్బును దోచుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు. హుండీలకు ఉండే అసలు తాళాలను పోలిన డూప్లికేట్ తాళాలను వీరు రహస్యంగా తయారు చేయించారు. Source link

Read More

Tirumala Salakatla Vasanthotsavam Concludes | కన్నుల పండువగా తిరుమల వసంతోత్సవాలు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి మూడు రోజుల వార్షిక సాలకట్ల వసంతోత్సవాలు నేటితో (ఏప్రిల్ 1) వైభవంగా ముగిశాయి. చివరి రోజున శ్రీ మలయప్ప స్వామివారితో పాటు శ్రీరామచంద్రుడు మరియు శ్రీకృష్ణుడు కూడా వసంత మండపంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు.#tirumala #tirumalatemple #SalakatlaVasanthotsavam Source link

Read More

Weather Update: మరింత జోరుగా నైరుతీ రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణకు వర్షాలు!

Weather Update: ఒక అద్భుతం కనిపిస్తోంది. నైరుతీ రుతుపవనాలకు ముందే.. దక్షిణాది రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ట్రాఫిక్ జామ్‌లు, రోడ్లపై నీరు నిలిచిపోవడాల వంటివి కనిపిస్తున్నాయి. వర్షాకాలానికి ముందు ఈ పరిస్థితి రావడం మంచిదే. ఇవాళ ఏపీ, తెలంగాణ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం. Source link

Read More

హర్మూజ్ వద్ద గందరగోళం.. కదలని నౌకలు!

ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడిగా భావించే హర్మూజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొన్నాయి. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో హర్మూజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ శుక్రవారం ప్రకటించారు. లెబనాన్ లో కాల్పుల విరమణ అమలులో ఉన్నంత కాలం హర్మూజ్ తెరిచే ఉంటుందని, అన్ని దేశాల నౌకలు రాకపోకలు సాగించవచ్చని చెప్పారు. అయితే, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) నిర్దేశించిన మార్గంలోనే నౌకలు…

Read More

DWCRA: మహిళలకు మరోసారి చంద్రన్న కానుక.. ఈ నెల 8న ప్రారంభం.. డ్వాక్రా మహిళలకు పండగే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 10:27 AM IST మహిళల రక్షణకు ప్రస్తుతం ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక వన్‌స్టాప్ సెంటర్ పనిచేస్తోంది. ఇప్పుడు వాటికి తోడు మరో 10 కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. News18 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ సాధికారత దిశగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ నెల 8న నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమం, భద్రత, ఆర్థిక…

Read More