36వ ఆర్యవైశ్య సామూహిక వివాహ మహోత్సవ వేడుకలు..

అధ్యక్షులు జయంతి వినోద్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని తేరు బజారులో గల వాసవి కళ్యాణ మండపం (కొత్త సత్రం) లో ఫిబ్రవరి 21 శనివారం, సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు, ఫిబ్రవరి 22 ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ఉపనయనం, అనంతరం 10 గంటల నుండి 11 లోపు వివాహ మహోత్సవ వేడుకలతో పాటు విందు భోజనం కూడా ఉంటుందని తెలిపారు. రెండు రోజులపాటు 36వ…

Read More

పక్కా గృహాల నిర్మాణంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల జాబితాను తక్షణమే ప్రకటించాలి..

ముదిగుబ్బ సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; ముదిగుబ్బ మండలంలో పక్కా గృహాల నిర్మాణంలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల జాబితాను తక్షణమే ప్రకటించి, ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణాలను కూడా విని వెంటనే ప్రారంభించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ముదిగుబ్బా సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన పక్కా గృహాల నిర్మాణంలో భాగంగా…

Read More

దాతల సహకారంతోనే ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు..

-శ్రీ సత్య సాయి సేవా సమితి విశాలాంధ్ర ధర్మవరం; దాతల సహకారంతోనే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శ్రీ సత్యసాయి సేవా సమితి పిఆర్టి సర్కిల్ ధర్మవరం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు బిస్కెట్లను 150 మందికి పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ అల్పాహార సేవా కార్యక్రమానికి దాతగా పెనుకొండ వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ…

Read More

7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు తరలిరండి

జూన్ 6, 7 తేదీల్లో రాజమండ్రిలో నిర్వహణ అనంతలో ఘనంగా గోడపత్రికల ఆవిష్కరణ విశాలాంధ్ర అనంతపురం టౌన్ : శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సారస్వత పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో జరగనున్న ఏడవ ప్రపంచ సాహిత్య మహాసభలకు తరలిరావాలని పలువురు కవులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో సుదీర్ఘ సాహిత్య యాత్రలో భాగంగా, ఈసారి రాజమహేంద్రవరంలో ఒక మహా సాహిత్య చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమవుతోందన్నారు….

Read More

Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. విశాఖలో 11 కంపెనీలతో భారీ జాబ్ మేళా.. అర్హతలు ఇవే!

APSSDC ఆధ్వర్యంలో Visakhapatnam Kancherapalem Govt ITI Old లో మార్చి 31 2026 న మెగా జాబ్ మేళా. Tata Electronics PAYTM Apollo Pharmacy సహా 11 కంపెనీలు నియామకాలు. Source link

Read More

Vizag Expo 2026: విశాఖ వాసులకు పండగే.. రాష్ట్రంలో తొలిసారిగా 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ షో.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 2:28 PM IST విశాఖపట్నంలో ‘వైజాగ్ ఎక్స్‌పో 2026’ ప్రారంభమైంది. AU గ్రౌండ్స్‌లో 360 డిగ్రీల వర్చువల్ డూమ్ ప్రధాన ఆకర్షణ. ఇది విశాఖపట్నం టూరిస్ట్ ప్లేస్‌గా గుర్తింపునిస్తుందని రాజా రెడ్డి తెలిపారు. + విశాఖలో సమ్మర్ స్పెషల్..! ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 360  డిగ్రీస్ వర్చువల్ షో విశాఖపట్నం వేసవి వినోదాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. నగరం ఎప్పుడూ కొత్తదనాన్ని ఆహ్వానిస్తుందనే నమ్మకంతో, విశాఖ వాసులకు అద్భుతమైన వినోదాన్ని అందించేందుకు…

Read More

సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్

తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ పీక్స్‌కు చేరింది. డ్రవిడ గడ్డపై ఎన్నికల పరంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దగ్గర విజయ్ (టీవీకే) వెనుకబడటం ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవైపు విజయోత్సాహం, మరోవైపు అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయిన పరిస్థితి విజయ్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్షగా మారింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం విజయ్ పక్షాన…

Read More

NTR District: మరణంలోనూ వీడని బంధం.. అనారోగ్యం, ఒంటరితనంతో దంపతుల ఆత్మహత్య | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 23, 2026 5:17 AM IST అనారోగ్య సమస్యలు, వయో భారం, తోడుగా ఉండాల్సిన పిల్లలు దూరంగా ఉండటంతో కలిగిన మనోవేదన ఆ వృద్ధ దంపతులను బలవన్మరణానికి పురికొల్పింది. ప్రతీకాత్మక చిత్రం NTR District: జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచిన ఆ దంపతులు, మరణంలోనూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. అనారోగ్య సమస్యలు, వయో భారం, తోడుగా ఉండాల్సిన పిల్లలు దూరంగా ఉండటంతో కలిగిన మనోవేదన ఆ వృద్ధ దంపతులను బలవన్మరణానికి పురికొల్పింది. కంచికచర్ల…

Read More

పేదల ఇంటి పట్టాలపై అక్రమాల ఆరోపణలు…

భూస్వాములకు కేటాయించిన పట్టాలను వెంటనే రద్దు చేయాలి… 94వ సర్వేలో ఇచ్చిన పట్టాలపై సమగ్ర విచారణ జరపాలి విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : పేదలకు అందాల్సిన ఇంటి పట్టాలు అనర్హుల చేతుల్లోకి వెళ్లాయని, భూములు కలిగిన భూస్వాములకు సైతం ప్రభుత్వ ఇంటి స్థలాలు కేటాయించడం తీవ్రమైన అక్రమమని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించి వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా…

Read More

Amazing Performance by Woman in Volleyball | వాలీబాల్ పోటీల్లో సత్తా చాటిన మహిళలు | #local18V

ఏపీ వ్యాప్తంగా ఉన్న అనేక మహిళాజట్లు ఈ వాలీబాల్ పోటీల్లో పాల్గొనడంతో, ప్రతిరోజు ఆ ప్రాంతంలో ఒక పండుగ వాతావరణం నెలకొందిని చెప్పుకోవచ్చు. రాత్రి సమయంలో సైతం విద్యుత్ కాంతులు ఏర్పాటు చేసి వాలీబాల్ మ్యాచ్లు జరిగే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేయడంతో, అనేకమంది మహిళ క్రీడాకారులు వారి సత్తా చూపారు. మొత్తానికి ఫైనల్ మ్యాచ్ గత అర్ధరాత్రి తో ముగిసింది. ఫైనల్ పోరులో ఐసిఎఫ్ జట్టు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచి ఐదు లక్షల నగదు…

Read More