తమిళనాడులో చంద్రబాబుకి శృంగ భంగం తప్పదు- సిపిఐ.నారాయణ ఫైర్

తిరుప‌తి : తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేస్తున్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శృంగభంగం తప్పదని సిపిఐ నారాయణ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు రాష్ట్రంలోని తెలుగు భాష బోధించే పాఠశాలను మూసేస్తామని అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చినప్పుడు తమిళనాడు రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలు దీనిపై స్పందించాలని చంద్రబాబు నాయుడు గారిని నేరుగా కలిసి విన్నవించుకున్నా పట్టించుకోని చంద్రబాబు నాయుడు…

Read More

Milk Price: సామాన్యులకు షాక్.. పెరిగిన పాల ధరలు |

ఆంధ్రప్రదేశ్‌లో విజయా డెయిరీ పాల ధరలను పెంచింది. ఏడు రకాల పాలపై లీటరుకి రూ.2 చొప్పున పెంచింది. అలాగే.. పెరుగు బకెట్లపై లీటరుకి రూ.10 నుంచి రూ.40 వరకూ పెంచింది. పెంచిన ధరలు ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వస్తాయని కృష్ణా మిల్క్ యూనియన్ తెలిపింది. ఐతే.. నెలవారీ కార్డులతో కొనేవారికి మాత్రం కొత్త ధరలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయి. పశువులకు దాణా, రైతులకు ఇచ్చే కూలీ ఖర్చులు పెరగడం వల్ల ఈ ధరలను…

Read More

Cheddi Gang: తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్చల్.. అర్ధరాత్రి వేళ రిసార్ట్స్ సమీపంలో దొంగల బీభత్సం! |

Last Updated:Mar 28, 2026 1:26 PM IST తిరుపతి శివారులో చెడ్డి గ్యాంగ్ మళ్లీ సంచలనం. సునంద కుమార్ రెడ్డి ఇంటిపై దాడి యత్నం విఫలం. సీసీ ఫుటేజీతో తిరుపతి రూరల్ పోలీసులు గస్తీ కట్టుదిట్టం. + తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్చల్..! తిరుమల తిరుపతి దేవస్థానం చెంతన ఉన్న ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరోసారి ‘చెడ్డి గ్యాంగ్’ కదలికలు కలకలం రేపాయి. గతంలో పలుమార్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాను వణికించిన ఈ దొంగల ముఠా,…

Read More

Vijayawada: కుక్కకాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే.. డబ్బు కోసం సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్ డ్రామా! షాక్ ఇచ్చిన రిటైర్డ్ టీచర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 17, 2026 5:59 AM IST అయితే, విజయవాడకు చెందిన ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు మాత్రం సైబర్ నేరగాళ్ల పన్నాగాన్ని చిత్తు చేశారు. తన సమయస్ఫూర్తితో ఏకంగా పోలీసులకే సమాచారం అందించి, కేటుగాళ్ల గుట్టు రట్టు చేశారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ప్రస్తుత రోజుల్లో సైబర్ నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించేందుకు రకరకాల వేషాలు వేస్తున్నారు. ముఖ్యంగా ‘డిజిటల్ అరెస్ట్’ (Digital Arrest) పేరుతో భయభ్రాంతులకు గురిచేసి లక్షలాది రూపాయలు కాజేస్తున్నారు. అయితే, విజయవాడకు…

Read More

ఈపీఎఫ్ కనీసపింఛను పెంచాలి

కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదన న్యూదిల్లీ: ఈపీఎఫ్ చందాదారులు పదవీ విరమణ తర్వాత పొందే పెన్షన్‌కు సంబంధించి పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995 కింద ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.1000 కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఆ మొత్తం వాస్తవికంగా, గౌరవప్రదంగా ఉండాలని అభిప్రాయపడింది. ఈ మేరకు లేబర్, టెక్ట్స్‌టైల్స్, స్కిల్‌డెవలప్‌మెంట్‌పై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన 15వ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది. ఈపీఎస్…

Read More

ఉరవకొండలో హిందూ స్మశాన వాటిక దుస్థితి- స్థలం లేక అంత్యక్రియలకు ఇబ్బందులు

విశాలాంధ్ర, ఉరవకొండ.. ఉరవకొండ పట్టణంలో వెలిగొండ రహదారిలో ఉన్న హిందూ స్మశాన వాటిక సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్మశాన వాటిక విస్తీర్ణం లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చనిపోయిన వారి కుటుంబాలు బాధలో ఉండగానే సమాధి కోసం స్థలం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్మశాన వాటిక మొత్తం కంపచెట్లు, ముళ్లపొదలు, అడవి మొక్కలతో నిండిపోయి నిర్లక్ష్యానికి గురైందని ప్రజలు చెబుతున్నారు….

Read More

పండగలా అన్నదాత సుఖీభవ – Visalaandhra

పండగలా అన్నదాత సుఖీభవ – Visalaandhra జిల్లాలో రైతులకు రూ. 67.69 కోట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా అన్నదాతల ఆర్థిక స్థిరత్వానికి చేయూత లభిస్తోందని ఇలాంటి పథకాలను…

Read More

Tirupati: పూల సుగంధాలతో శ్రీవారి సప్తవర్ణ పుష్పయాగం..! ఎన్ని టన్నుల పూలు వాడారో తెలుసా..?

Tirupati: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారికి నిర్వహించిన ఈ విశేష ఉత్సవాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఆలయ ప్రాంగణం పూల సుగంధాలతో పరిమళించి భక్తులను ఆకట్టుకుంది. Source link

Read More

Today Top 10 News: శిధిలాల దిబ్బగా లెబనాన్.. ముగింపు దశకు యుద్ధం: పుతిన్‌ | తెలంగాణ వార్తలు

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.ఈనెల 8న ఫిర్యాదు వచ్చినప్పటికీ చర్యలు ఆలస్యమయ్యాయని సీఎం డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రశ్నించారు.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు భగీరథ్‌పై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, భగీరథ్ కూడా బెదిరింపుల ఆరోపణలతో ప్రత్యామ్నాయ ఫిర్యాదు చేశారు.ఈ కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక బెంచ్ ఏర్పాటు…

Read More

ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను నిలిపివేసిన ట్రంప్

ఇరాన్‌తో చర్చల్లో పురోగతి సాధించామని, పాకిస్థాన్ వంటి దేశాల అభ్యర్థన మేరకు కీలక నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. హర్మూజ్ జలసంధిలో అమెరికా నేతృత్వంలో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆయన బుధవారం ప్రకటించారు. అయితే, ఇరాన్‌పై విధించిన దిగ్బంధనం మాత్రం పూర్తిస్థాయిలో కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌తో తుది ఒప్పందం దిశగా గణనీయమైన పురోగతి సాధించాం. పాకిస్థాన్,…

Read More