ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్‌ పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా 62.76 లక్షల మందికి రూ. 2725 కోట్ల విడుదలకొత్తగా 8,977 మందికి కూడా ఈ నెల నుంచే పెన్షన్ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ఊరట కల్పించే వార్త చెప్పింది. మార్చి నెలకు సంబంధించిన పింఛన్లను ఒకరోజు ముందుగానే, అంటే ఫిబ్రవరి 28వ తేదీనే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక…

Read More

తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు VIP బ్రేక్ దర్శనాలు రద్దు..! Ugadi Festival in Tirumala TTD VIP Break Darshans Cancelled. |

Last Updated:Mar 08, 2026 5:58 PM IST తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. భక్తులు ముందుగానే ప్రణాళికలు చేసుకోవాలని సూచించింది. మార్చి నెలలోఈ రెండు రోజులు బ్రేక్ దర్శన సిఫార్సు లేఖలు నిలిపివేసిన టిటిడి..! తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో రెండు రోజులు…

Read More

మామిడి తోట నుంచి మార్కెట్ ఆశీలు వరకు.. సాగర నగరంలో వరుస బహిరంగ వేలాలు..! Visakhapatnam Jail mango orchard Bheemili. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 3:09 PM IST విశాఖపట్నం కేంద్ర కారాగార మామిడి తోట పంట వేలం, భీమిలి జోన్ రోడ్డు మార్జిన్లు మార్కెట్ల ఆశీలు హక్కుల వేలం వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. News18 విశాఖపట్నంలో ఒకే సమయంలో రెండు బహిరంగ వేలాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కేంద్ర కారాగారంలో ఉన్న మామిడి తోట పంటకు ఒకవైపు వేలం నిర్వహించగా, మరోవైపు భీమిలి జోన్‌లో రోడ్లు, మార్కెట్లలో ఆశీలు వసూలు చేసుకునే హక్కుల కోసం బహిరంగ…

Read More

హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్

మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రేవంత్ విశాలాంధ్ర-శేరిలింగంపల్లి: దేశంలోనే ప్రముఖ హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన ఆసుపత్రుల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించ డంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని గురువారం సీఎం ప్రారంభించారు. దీంతో భారత్‌లో మెడికవర్ ఆసుపత్రుల సంఖ్య 25కి చేరింది. అత్యాధునిక సదుపాయాలు, ఆధునిక వైద్య సాంకేతికతతో రూపొందిం…

Read More

వారం రోజుల పాటు వాడిపోని గులాబీ.. గోదావరి జిల్లాలో ఈ పూలకు బంపర్ డిమాండ్..! Kakinada Nanaji Sonti Gulabielu new trend in Pooja Market. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 11, 2026 8:29 PM IST తుని నర్సీపట్నం రహదారిపై మరువాడ గ్రామంలో రైతు నానాజీ సాగు చేసిన సొంటి గులాబీలు ఐదు నుంచి ఏడు రోజులు తాజా ఉండి, పూజా మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌గా మారాయి. + గోదావరిజిల్లాలో వారంరోజులు వికసించే సొంటె గులాబీ తోటలు గులాబీలంటే ఇష్టం లేని వారు ఉండరనే చెప్పాలి. పూజలైనా, అలంకరణైనా గులాబీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే సాధారణంగా గులాబీలు ఒక రోజు గడిచేలోపే రేకులు…

Read More

ఇందాపూర్ డెయిరీపై రచ్చ

వైసీపీ నిరసనలతో దద్దరిల్లిన మండలివాయిదా తీర్మానాల తిరస్కరణపోడియం వద్ద నిరసనల హోరుఐలాపురం వెంకయ్య, రత్నబాయి మృతికి సంతాపం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇందాపూర్ డెయిరీ అంశంపై శాసన మండలి వైసీపీ సభ్యుల నిరసనలతో హోరెత్తింది. భోలేబాబా, హెరిటేజ్‌కు వ్యతిరేకంగా బుధవారం శాసన సభ ప్రాంగణం బయట నుంచి నినాదాలు చేస్తూ… మండలి లోపలికి వైసీపీ సభ్యులు ప్రదర్శనగా తరలివచ్చారు. కొందరి సభ్యులు పాల ప్యాకెట్లు చేతబట్టి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత మండలి ప్రారంభమవడంతో…

Read More

ఏయూలో ఉద్రిక్తత.. ఆర్ఎస్ఎస్ కవాతుతో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:53 PM IST ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ మధ్య ఉద్రిక్తత, పోలీసులు భద్రతా చర్యలు, క్యాంపస్‌లో కట్టుదిట్టమైన నియంత్రణ. + ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళన ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమం చుట్టూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్…

Read More

అఫ్గాన్‌పై పాక్ యుద్ధం

. డ్రోన్లు, బాంబులతో పరస్పర దాడులు. 133 మంది అఫ్గాన్ సైనికుల మతి: పాక్. 55 మంది మరణం: అఫ్గాన్. ఎఫ్`16 కూల్చినట్లు తాలిబన్ల ప్రకటన. చైనా, ఇరాన్, రష్యా శాంతి పిలుపు కాబూల్/ఇస్లామాబాద్: పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారితీశాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. సరిహద్దుల వద్ద భీకర పోరు కొనసాగుతోంది. అఫ్గాన్‌పై బహిరంగ యుద్ధం ప్రకటించినట్లు పాక్ రక్షణ మంత్రి ఖాజా మహమ్మద్ ఆఫిస్ ‘ఎక్స’లో పేర్కొన్నారు. అఫ్గాన్‌లోని…

Read More

PHC Inspection: డెంకాడ పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. డ్యూటీ డాక్టర్ చేసిన పనికి తీవ్ర ఆగ్రహం.. షోకాజ్ నోటీసు జారీ! |

Last Updated:Apr 01, 2026 5:08 PM IST విజయనగరం డెంకాడ పిహెచ్సి ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, డాక్టర్లు గైర్హాజరుపై ఆగ్రహం, షోకాజ్ ఆదేశాలు, సేవలు మెరుగుపరచాలని సూచనలు డెంకాడ పీహెచ్‌సీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీడ్యూటీ డాక్టర్ గైర్హాజరుపై తీవ్ర ఆగ్ర విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)పై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో ఆసుపత్రి పనితీరు, సిబ్బంది…

Read More

జయ జయ సింహ నామస్మరణతో మారుమ్రోగుతున్న ఖాద్రీ క్షేత్రం.. బ్రహ్మరథోత్సవానికి సర్వం సిద్ధం..!

ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మ రథోత్సవం కదిరి పట్టణంలో వైభవంగా నిర్వహించనున్నారు. వేలాది భక్తులు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. Source link

Read More