స్పందన సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణుల సేవలను సద్వినియోగం చేసుకోండి..

స్పందన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియావిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయి నగర్ సాయిబాబా గుడి వద్ద గల స్పందన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యందు విశేష అనుభవము కలిగిన వైద్య నిపుణుల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్పందన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతినెల మొదటి, మూడవ శుక్రవారం లలో గుండె వైద్య నిపుణులు…

Read More

కనీస వేతనాలు సవరించకపోవడం దుర్మార్గం – Visalaandhra

వెలుగూరి రాధాకృష్ణమూర్తి “మనిషి యొక్క అస్తిత్వమే అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది” అని చారిత్రక భౌతికవాదం బోధి స్తుంది. మామూలుగా ఆలోచిస్తే , వ్యక్తి యొక్క భౌతిక పరిస్థితులే ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. నోయిడా, హర్యానా, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఇటీవల చెలరేగిన వేతనాల డిమాండ్ పై నిరసనలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. గత 12 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాల ద్వారా ట్రేడ్ యూనియన్ హక్కులు, కార్మిక హక్కులపై నిరంతర దాడులు చేస్తూనే ఉంది….

Read More

అనకాపల్లి వర్ష బాధితులకు అనిత భరోసా

అకాల వర్షాలతో పాయకరావుపేట నియోజకవర్గంలో తీవ్ర నష్టంఎరకయ్య, శంకర్ అనే వ్యక్తుల మృతిఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అనాకపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. మంత్రి అనిత మొదటగా సత్యవరం గ్రామాన్ని సందర్శించారు. అక్కడ గ్రామస్థులు ఆమెకు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు ‘ఎన్టీఆర్ భరోసా్ణ పెన్షన్లను పంపిణీ చేశారు. స్థానిక ప్రజలతో ముచ్చటిస్తూ…

Read More

కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను దారుణంగా వంచిస్తోంది : ఖర్గే

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలను దారుణంగా వంచిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేరళలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంధన ధరల పెంపుపై నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో ద్రవ్యోల్బణం, ఇంధన ధరల పెంపు వంటి అంశాలు చర్చకు వస్తే అధికార పార్టీకి ఎక్కడ ఓట్ల నష్టం జరుగుతుందోననే భయంతోనే మోదీ ప్రభుత్వం ఇన్నాళ్లూ ఈ ధరల పెంపు నిర్ణయాన్ని తొక్కిపెట్టిందని ఆయన దుయ్యబట్టారు. ఎన్నికల ప్రక్రియ అంతా…

Read More

Cyber Scam: ఫేస్‌బుక్ పరిచయంతో కొంపమునిగింది.. యువతి మాయమాటలు నమ్మి రూ. కోటి పోగొట్టుకున్న రిటైర్డ్ టీచర్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 22, 2026 6:18 AM IST ఒక యువతి అందమైన ఫోటోలు, తియ్యని మాటలు నమ్మి ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు ఏకంగా రూ. కోటికి పైగా నగదును సైబర్ నేరగాళ్ల చేతిలో పోగొట్టుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Cyber Scam: సామాజిక మాధ్యమాల్లో పెరిగే పరిచయాలు ఒక్కోసారి జీవితాంతం కూడబెట్టిన సంపాదనను ఆవిరి చేస్తాయని చెప్పడానికి బాపట్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఒక యువతి అందమైన ఫోటోలు, తియ్యని మాటలు నమ్మి ఓ…

Read More

వయసును బట్టి హేళన చేయడం సరికాదు

తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన అనసూయ హైదరాబాద్: ఇటీవల యాంకర్, నటి అనసూయ హోలీ సంబరాల్లో పాల్గొన్న విషయం తెలిసినదే. ఆ సంబరాల్లో ఆమె మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ‘ఆంటీ’ అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా కొందరు ఆ వీడియోకు వచ్చిన కామెంట్స్ తో రీల్స్ చేయడం ప్రారంభించారు. ఆ రీల్స్ పై ఆమె పోస్ట్ పెట్టారు… ” ఇతరుల బాధలో కూడా వినోదం వెతికే వారిని, కనీస సానుభూతి,…

Read More

రైతుల హక్కులు కాల రాస్తున్న మోదీ

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం దిల్లీ: అమెరికా ప్రయోజనాల కోసం రైతుల హక్కులను మోదీ ప్రభుత్వం కాల రాస్తోందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా ప్రయోజనాల కోసం రైతులను దెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. పంటలకు కనీస మద్దతు ధరలకు సంబంధించి రైతులకు ఇచ్చిన వాగ్దానాలను ప్రధాని మోదీ ప్రభుత్వం నెరవేర్చడంలేదని మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం దేశ వ్యవసాయాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని ఆరోపించారు. కనీస మద్దుతు ధర(ఎమ్మెస్పీ) గురించి…

Read More

పాతాళానికి తోతాపురి ధర – Visalaandhra

కిలో రూ.3 మించని వైనం గుజ్జు పరిశ్రమల సిండికేట్ సమీక్షలకే పరిమితమైన పాలకులు ఆందోళనలో మామిడి రైతు విశాలాంధ్ర – చిత్తూరు: ఆరుగాలం శ్రమించి… అప్పులు తెచ్చి పండించిన పంట చేతికొచ్చే వేళ మామిడి రైతు కళ్లల్లో ఆనందం ఆవిరవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట తోతాపురి మామిడి ధర పాతాళానికి పడిపోయింది. మార్కెట్‌ యార్డులు, కొనుగోలు ర్యాంపుల్లో కిలో మామిడికి కేవలం 3 రూపాయలకు మించి చెల్లించడం లేదు. గుజ్జు పరిశ్రమల (పల్ప్…

Read More

ముత్యాలమ్మపల్లిలో బర్తాన్ బ్యాంక్ శాఖ ప్రారంభం

బ్యాంక్ శాఖను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రామగిరి మండల పరిధిలోని ముత్యాలమ్మపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బర్తాన్ బ్యాంక్ శాఖను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత , టిడిపి రాష్ట్ర నాయకులు పరిటాల శ్రీరామ్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…

Read More

గనుల ఆదాయ లక్ష్యంరూ.4,650 కోట్లు – Visalaandhra

. రూ.1.90 లక్షల కోట్ల పెట్టుబడులు… 1.52 లక్షల మందికి ఉపాధి. ఇనుప ఖన్పుిం సద్వినియోగానికి కార్యాచరణ. సీఎం చంద్రబాబు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని అటు ఆదాయం, ఇటు ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ సలహాదారు సతీష్ రెడ్డి, గనుల…

Read More