రూ.2 లక్షల కోట్లపెట్టుబడులు – Visalaandhra

. 39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఆమోదం. గడువుకు ముందే అనుమతులు: సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రానికి భారీస్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్‌ను, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనుండగా… కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ…

Read More

Monsoon Update: ఎండలకు చెక్.. ముందే రానున్న రుతుపవనాలు.. రైతులకు ఐఎండీ చల్లని కబురు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 02, 2026 3:22 PM IST ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 14 నుంచి 16 మధ్య అండమాన్ నికోబార్ చేరే అవకాశం, కేరళలో ముందుగానే ప్రవేశం, దక్షిణాది రాష్ట్రాలకు అధిక వర్షాల అంచనా News18 మండుతున్న ఎండలతో అల్లాడుతున్న వేళ దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) అత్యంత తీపి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే భారత భూభాగాన్ని పలకరించనున్నాయని అధికారులు వెల్లడించారు. సాధారణంగా మే…

Read More

వృత్తి విద్య కోర్సులు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. ప్రిన్సిపాల్ పద్మశ్రీ

విశాలాంధ్ర ధర్మవరం:: వృత్తి విద్యా కోర్సులు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఒకేషనల్ విద్యార్థులు సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో 10 రోజులు ఇంటర్సిప్ కార్యక్రమం జరిగిందన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ పద్మశ్రీ మాట్లాడుతూ ఇది పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు. పట్టణంలోని సంజయ్ నగర్ లో గల ఇంటర్ షిప్ ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ గల శ్రీ లక్ష్మీ కంప్యూటర్ ఎంబ్రా డైరీ,…

Read More

Elections: ఇవాళ్టితో ఎన్నికల ప్రచారానికి తెర.. తమిళనాడులో నేడు కూడా చంద్రబాబు ప్రచారం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఇవి కేవలం తేదీలు కాదు… సామాన్య ప్రజల భవిష్యత్తుపై ప్రభావం చూపే ముఖ్యమైన అంశాలు. తమిళనాడులో డీఎంకే (ఎం.కే. స్టాలిన్) vs ఎన్‌డీఏ (బీజేపీ-ఏఐఏడీఎంకే) మధ్య తీవ్ర పోటీ ఉంది. బెంగాల్‌లో టీఎంసీ (మమతా బెనర్జీ) vs బీజేపీ మధ్య తాడోపేడో అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్‌డీఏ తరపున తమిళనాడులో రెండు రోజుల ప్రచారం చేస్తున్నారు. మొదటి రోజు కోయంబతూర్, చెన్నైలో ర్యాలీలు చేశారు. ఇవాళ రెండో రోజున మదురై-సత్తూర్‌లో కీలక…

Read More

ఒప్పందం కుదిరితే ఇస్లామాబాద్ వెళ్లేందుకు సిద్ధం

శాంతి చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరితే, దానిపై సంతకం చేసేందుకు తాను పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ చర్చల కోసం వారు నన్ను ఆహ్వానిస్తున్నారు, ఒకవేళ ఇస్లామాబాద్‌లో ఒప్పందం ఖరారైతే నేను తప్పకుండా…

Read More

Rajamahendravaram: సమయస్ఫూర్తి అంటే ఇదే.. గోదావరిలోకి దూకిన వ్యక్తిని 15 నిమిషాల్లో కాపాడిన పోలీసులు.. రాజమండ్రి బ్రిడ్జిపై అర్ధరాత్రి హైడ్రామా! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 22, 2026 6:37 AM IST ఆర్థిక ఇబ్బందుల తాళలేక గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన ఒక మున్సిపల్ కార్మికుడిని రాజమండ్రి టూ-టౌన్ (రెండో పట్టణ) పోలీసులు కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే అత్యంత సాహసోపేతంగా రక్షించారు. ప్రతీకాత్మక చిత్రం Rajamahendravaram: క్షణికావేశంలో ఒక వ్యక్తి తీసుకున్న ఆత్మహత్య నిర్ణయం.. సమాచారం అందిన వెంటనే పోలీసులు ప్రదర్శించిన అసాధారణ వేగం.. ప్రాణాలను పణంగా పెట్టి రంగంలోకి దిగిన మత్స్యకారులు.. వెరసి తూర్పుగోదావరి జిల్లా…

Read More

Chicken Price Hike: ఊహించని విధంగా పెరిగిన చికెన్ ధర.. కొనే ముందు కల్తీ మాంసాన్ని ఇలా గుర్తించండి | బిజినెస్

Last Updated:Mar 23, 2026 2:50 PM IST Chicken Price Hike:యుద్ధ ప్రభావం ఏమోగానీ రాష్ట్రంలో దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకపక్క హోటల్స్ మూసివేత, మరోపక్క రేట్లు పెంపకం, అంతకుమించి ఒక్కసారిగా పెరిగిన చికెన్ ధరలు, దీంతో ఒక గందరగోళ వాతావరణం నెలకొంది అని చెప్పుకోవచ్చు. + Chicken Price Hike Chicken Price Hike: యుద్ధ ప్రభావం ఏమోగానీ రాష్ట్రంలో దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకపక్క హోటల్స్ మూసివేత, మరోపక్క రేట్లు పెంపకం, అంతకుమించి…

Read More

పది పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఘనసన్మానం

హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో విజయదుందుభి మోగించి పట్టణ ప్రధమ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం 500 మార్కులు పైగా వచ్చిన 71 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానిస్తూ, ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం…

Read More

వ్యక్తి అదృశ్యం.. ఎక్కడైనా కనపడితే సమాచారం ఇవ్వండి.. వన్టౌన్ సీఐ రెడ్డప్ప

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పార్థసారథి నగర్ కు చెందిన 43 సంవత్సరాల వయసు గల శివగంగ తప్పిపోయారని వన్టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. మండల పరిధిలోని నిమ్మలకుంట పల్లెకు వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదని వారు తెలిపారు. ఈ వ్యక్తి ఎక్కడైనా కనపడితే సెల్ నెంబర్ 9440796831 కు గాని శివ ఫోన్ నెంబర్ 8074198144 కు సంప్రదించాలని తెలిపారు. Source link

Read More

JanaSena Party: జనసేన 12వ ఆవిర్భావ వేడుకలు.. సేవా కార్యక్రమాలతో ‘వీర మహిళల’ హోరు! |

Last Updated:Mar 12, 2026 11:47 AM IST ఏపీలో జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీర మహిళలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ సక్సెస్, ప్రజల సమస్యల పరిష్కారంలో కృషి, పూజా కార్యక్రమాలు, దానధర్మాలు చేపట్టారు. Source link

Read More