Mobile Recovery: వామ్మో.. 1.10 కోట్ల విలువైన 650 ఫోన్లు రికవరీ.. ఆ జిల్లా పోలీసులు సూపర్..!

కాకినాడలో ఆపరేషన్ మొబైల్ ట్రాక్ ద్వారా పోలీసులు 11వ విడతలో 650 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేశారు, మొత్తం 4001 ఫోన్లు తిరిగి ఇచ్చినట్టు ఎస్పీ తెలిపారు Source link

Read More

మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం అందజేత

విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని గవిగట్టు గ్రామానికి చెందిన హరిజన ఉశేని ఇటీవల అనారోగ్యంతో భాధపడుతూ సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గవిగట్టు మునిస్వామి, ఈరన్న మంగళవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం భమట్టి ఖర్చులకు గాను 30వేల రూపాయలు టిడిపి నాయకులు మునిస్వామి, గ్రామ విఆర్వో నర్సింహులు చేతులు మీదుగా మృతుని కుటుంబసభ్యులకు అందజేశారు. తమ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినందుకు…

Read More

విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. చంద్రబాబు, అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా శంకుస్థాపన

15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పాటుఏపీలో టెక్నాలజీ రంగంలో మరో భారీ పెట్టుబడికి అడుగుపడింది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న క్లౌడ్ ఏఐ హబ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా భాగస్వామ్యంతో గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ…

Read More

Gooty Fort Utsav 2026: ఈనెల 14, 15న గుత్తి కోట ఉత్సవాలు.. పర్యాటకుల కోసం భారీ ఏర్పాట్లు | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 11, 2026 11:04 AM IST Gooty Fort Festival: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతన, చారిత్రక ప్రదేశమైన గుత్తికోటపై ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 14, 15 తేదీలైన శని, ఆదివారాల్లో గుత్తి కోట ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. Gooty Fort Utsav 2026 Gooty Fort Festival: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతన, చారిత్రక ప్రదేశమైన గుత్తికోటపై ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 14, 15 తేదీలైన శని, ఆదివారాల్లో…

Read More

కన్నుల పండుగగా జేఎన్టీయూ15 వ స్నాతకోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (అనంతపురం)15 వ స్నాతకోత్సవ వేడుకలు ఎన్టీఆర్ ఆడిటోరియంలో సోమవారం కన్నుల పండుగగా వేడుకలను నిర్వహించారు. గౌరవ డాక్టరేట్’మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా’ టెస్సీ థామస్కు కు ఏపీ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అందజేశారు, అనంతరం గవర్నర్ 24 మంది గోల్డ్ మెడలు సాధించిన విద్యార్థులకు మెడల్స్ ను సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం విశ్వవిద్యాలయం సాధించిన అభివృద్ధిపై వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు వివరించారు. రిజిస్ట్రార్ ఆచార్య ఎస్…

Read More

రాజధాని పనులకురూ.190 కోట్లు విడుదల – Visalaandhra

విశాలాంధ్ర-సచివాలయం: రాజధాని ప్రాంత అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోని వివిధ కార్యక్రమాలు అభివృద్ధి పథకాల నిర్వహణ కోసం రూ.190.59 కోట్ల నిధులు విడుదల చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2026-27 బడ్జెట్ అంచనాల నుంచి ఈ నిధులు కేటాయించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పనుల…

Read More

AP Government: కరెంట్ బిల్లులపై సీఎం బిగ్ అనౌన్స్‌మెంట్.. ‘మేం ఒక్క పైసా పెంచం’ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 01, 2026 4:54 PM IST Chandrababu Big Promise: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృష్ణా జిల్లా పమిడిముక్కల వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు. గత కొంతకాలంగా విద్యుత్ ఛార్జీల పెరుగుదలపై సామాన్య ప్రజల్లో నెలకొన్న ఆందోళనలకు ఆయన తన ప్రసంగం ద్వారా పూర్తిస్థాయిలో తెరదించారు. cm chandrababu AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృష్ణా జిల్లా పమిడిముక్కల వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు తీపి కబురు చెప్పారు….

Read More

మేం సముద్రపు దొంగల్లా వ్యవహరిస్తున్నాం..

దిగ్బంధనంపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధనం కొనసాగుతోంది. ఇటీవల ఇరాన్‌కు చెందిన పలు నౌకలను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిగ్బంధనాన్ని అమలు చేసే క్రమంలో అమెరికా నౌకాదళం సముద్రపు దొంగల్లా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు.ఇరాన్‌పై కొనసాగుతున్న ఈ దిగ్బంధనం తమ ప్రభుత్వానికి లాభదాయకంగా మారిందని ట్రంప్ తెలిపారు. ఁమేము నౌకలను స్వాధీనం…

Read More

Andhra Weather Alert: ఏపీలో 5 రోజులు వర్షాలు.. కోస్తాంధ్రకు వెదర్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోస్తాంధ్రలో రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గత 24 గంటల్లో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో 44.6 మి.మీ, అమలాపురంలో 42.6 మి.మీ వర్షపాతం నమోదైంది. కర్నూలులో 41.1°C గరిష్ట ఉష్ణోగ్రత…

Read More

కృష్ణాతీరంలో అమరావతి ‘ఐ’ – Visalaandhra

. లండన్ తరహాలో ప్రసిద్ధ పర్యాటక ప్రాజెక్టుగా అభివృద్ధి. జులై 1 నుంచి వీబీజీ రామ్‌జీ అమలు. అగ్రిగోల్డ్ కేసులు పరిష్కరించే ప్రత్యేక కోర్టుకు 21 పోస్టులు. కొత్తగా ఏపీ విమానయాన పాలసీ`2026. శ్రీ సిటీలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ఓ బృహత్తర ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంగ్లాండ్‌లోని ‘లండన్…

Read More