Headlines

నల్లమల అడవిలో కార్చిచ్చు.. – Visalaandhra

అదుపులోకి తెచ్చేందుకు అటవీ శాఖ తీవ్ర యత్నంనంద్యాల జిల్లా, మహానంది మండలం పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. బుధవారం రాత్రి దయ్యాలతిప్ప, మోకాళ్ల తిప్ప, మోటు వంటి అటవీ ప్రాంతాల్లోకి మంటలు చెలరేగాయి. మంటలు అదుపులోకి రాకుండా విస్తరిస్తూనే ఉన్నాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతం ఎత్తైన కొండలపై ఉండటం, కాలినడకన వెళ్లేందుకు…

Read More

Mobile Recovery Mela: మీ ఫోన్ పోతే ఈ నంబర్‌కి మెసేజ్ చేయండి.. రూ.10 కోట్లకు పైగా విలువ చేసే ఫోన్లు రికవరీ |

Last Updated:May 20, 2026 11:17 AM IST Tirupati: తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పోలీసులు మరోసారి తమ పనితీరును నిరూపించారు. + News18 Tirupati: తిరుపతి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళా ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ పోలీసులు మరోసారి తమ పనితీరును నిరూపించారు. 14వ దశ…

Read More

Tiger Zone: పాపికొండలు ఫారెస్ట్‌లోకి మరో 2 పులులు..! షాకింగ్ విషయాలు చెప్పిన అధికారులు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 25, 2026 9:46 PM IST Tiger Facts: దేశంలో పెద్దపులులకు సంబంధించి వాటి సంఖ్య అతి తక్కువగా ఉంది. వాటిలో ప్రధానంగా ఏపీ, తెలంగాణలో విస్తరించి ఉన్న నల్లమల్ల ఫారెస్ట్‌లో 60కి పైగా పెద్ద పులులు ఉన్నట్లుగా ఫారెస్ట్ అధికారులు ఒక అంచనా వేశారు. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందంటున్నారు. + Tiger Facts Tiger Facts: దేశంలో పెద్దపులులకు సంబంధించి వాటి సంఖ్య అతి తక్కువగా…

Read More

పక్క వీధికే కదా అన్న నిర్లక్ష్యం.. ప్రాణం పోతే బాధ ఎవరికి..? గోదావరి జిల్లాల్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్..! Helmet rallies and police awareness on road safety in Godavari districts. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 21, 2026 9:19 PM IST గోదావరి జిల్లాల్లో పోలీసులు హెల్మెట్ ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. Rajolu, Anaparthi ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. + గోదావరిజిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించేందుకు పోలీసుల ప్రత్యేక కార్యక్రమాలు ఏపీలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు యాక్షన్ మోడ్‌లోకి వెళ్లారు. చిన్న నిర్లక్ష్యం.. పెద్ద ప్రమాదం అనే సందేశంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం…

Read More

క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేదు.. ఒక్క క్లిక్‌తో ఆ దేవస్థానంలో దర్శనం టికెట్..!

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో డిజిటల్ మిషన్లు, WhatsApp 9552300009 ద్వారా టికెట్లు, రథోత్సవ సేవలు సులభతరం చేశారు. Source link

Read More

రైల్వే జాబ్ టార్గెట్ చేస్తున్నారా.. ఇక్కడ ఉచిత కోచింగ్ + స్టైఫండ్.. యువతకు గోల్డెన్ ఛాన్స్..!

ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ విజయనగరం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026 కోసం బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రెండు నెలల ఉచిత కోచింగ్ స్టైఫండ్‌తో, 100 సీట్లు, దరఖాస్తు గడువు ఈ నెల 8. Source link

Read More

విద్యార్థులకు ఉచిత కంటి పరీక్ష శిబిరం..

రిటైర్డ్ అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నర్సింహులువిశాలాంధ్ర ధర్మవరం;; విద్యార్థులకు ఉచిత కంటి పరీక్ష శిబిరములను నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ కంటి అంతః నివారణ అధికారి డాక్టర్ సంకారపు నర్సింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 16వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు విద్యార్థులకు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రులు గురువులు విద్యార్థులకు తెలియజేసి వారికి కంటి వెలుగును ప్రసాదించాలని…

Read More

అలరించిన నాట్య ప్రదర్శన – Visalaandhra

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీ లలిత నాట్య కళా నికేతన్ గురువులు బాబు బాలాజీ, హర్షశ్రీ,రామలాలిత్య నిర్వహించిన వేసవి నాట్య శిక్షణా శిబిరము ముగింపు సంబరాలు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.50 మంది శిష్యబృందం చేత “శివ,రామ,కృష్ణ,గోవిందం,”అను నృత్య రూపకం,కుంభజ్యోతి నాట్యం,తరంగం నాట్యం కనువిందు చేశాయి.ముఖ్య అతిథులుగా పోలా ప్రభాకర్ , పోలా,శ్రీనివాస్,పెద్దపోగు ఆనంద్, మొదలైన వారు పాల్గొని పిల్లలకు జ్ఞాపకాలు,మెడల్స్ అందచేశారు.ఈ సారి ప్రత్యేకంగా అమెరికా నుండి…

Read More

భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్

. వచ్చే డిసెంబరుకు భూ వివాదాలన్నీ పరిష్కారం. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పిస్తాం. ఉచితంగా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. గత పాలనలో భూ అక్రమాలకు పాల్పడింది మంత్రుల ముఠాలే. నేడు అభివృద్ధి-సంక్షేమం. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – నంద్యాల : వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నామని, భూ అక్రమాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు…

Read More

ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమలు.. మారనున్న పన్నుల విధానం

భారత్‌లో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ మార్పు కారణంగా ప్రస్తుత పన్ను రిటర్నుల ఫైలింగ్‌పై చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫైలింగ్ ప్రక్రియ మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 చట్టం ప్రకారమే కొనసాగుతుందని హామీ ఇచ్చారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు…

Read More