తొలిదశ… నిరసన జ్వాల – Visalaandhra

పార్లమెంట్ వాయిదా…మళ్లీ మార్చి 9న ప్రారంభంచివరిరోజు లోక్‌సభను కుదిపేసిన ‘ఎప్‌స్టీన్ ఫైల్స’కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌పురి రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్ న్యూదిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి దశ ప్రతిపక్షాల నిరసనల ీVAరుతో ముగిసింది. మూడు వారాల విరామం తర్వాత మలిదశ బడ్జెట్ సమావేశాలు మార్చి 9న ప్రారంభం కానున్నాయి. కాగా శుక్రవారం కూడా ప్రతిపక్షాల నిరసనలతో లోక్‌సభ దద్దరిల్లింది. లోక్‌సభ 11గంటలకు సమావేశమవగా… ఎప్‌స్టీన్‌తో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్‌పురి రాజీనామా చేయాలని ప్రతిపక్ష…

Read More

తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం, మంటలు విస్తృతంగా వ్యాపించాయి

తిరుపతిలోని ఆటోనగర్ పారిశ్రామిక వాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక స్క్రాప్ దుకాణంలో మొదలైన మంటలు క్షణాల్లో సమీపంలోని మరో షాపుకు వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు షాపులు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడడంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో కమ్మబడింది, దీనితో స్థానికులు మరియు ఇతర షాపుల నిర్వాహకులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను…

Read More

CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతే.. దాన్ని ఎవరూ టచ్ చేయలేరు.. ఒకవేళ టచ్ చేస్తే అది వారికి ఆఖరి రోజు: సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 28, 2026 5:44 PM IST CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కే రాజధాని అమరావతి అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభ ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ, అమరావతికి చట్టబద్ధత ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయని ఆయన చెప్పారు. శాతవాహనుల నుంచి అమరావతి పాలితమయ్యిందని, బ్రిటీష్ మ్యూజియంలో కూడా అమరావతి గ్యాలరీ ఉందని గుర్తుచేశారు. ap cm CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కే రాజధాని…

Read More

Student Death: ఏడుగురు విద్యార్థుల చేతిలో తుపాకీ.. ఒకరి ప్రాణం బలి! అసలేం జరిగిందో తెలిస్తే షాక్? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 11, 2026 4:31 PM IST అనకాపల్లి జిల్లాలో కౌశిక్ అనే విద్యార్థి నాటు తుపాకీ మిస్ ఫైర్ కావడంతో మరణించాడు. పోలీసులు సూరిబాబు, ముత్యాల రమణను అరెస్ట్ చేశారు. + ఏడుగురు విద్యార్థులు చేతిలో గన్.. పేలడంతో ఈ దురదృష్టకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అభం శుభం తెలియని ఒక విద్యార్థి, సరదాగా స్నేహితులతో గడిపేందుకు వెళ్లి తిరిగిరాని…

Read More

‘భోగి’ నుండి శర్వా స్పెషల్ పోస్టర్

హైదరాబాద్: ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’తో క్లాస్ హిట్ అందుకున్న శర్వానంద్… ఇప్పుడు రూట్ మార్చి పూర్తి స్థాయి మాస్ రోల్‌లో కనిపించబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రంలో హీరోగా శర్వానంద్, హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి నటిస్తున్నారు. ‘ధమాకా’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటంతో పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన శర్వానంద్ లుక్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈసారి మాస్ జాతర ఖాయమనిపిస్తోంది….

Read More

వేట్లపాలెం విషాదంలో 22కి పెరిగిన మృతుల సంఖ్య..! ఒక్కొక్కరి కన్నీటి గాథలు హృదయ విదారకం. Vettapalem fire accident death toll reaches 22 officials. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 02, 2026 5:23 PM IST వేట్లపాలెం మందుగూడి గిడ్డంగిలో అగ్ని ప్రమాదం వల్ల 22 మంది మృతి, కాకినాడ Government General Hospital వర్గాలు మరింత ఆందోళన వ్యక్తం చేశారు. + వేట్లపాలెం కన్నీటి గాధ అనాధలుగా మారుతున్న చిన్నారులు ప్రశాంతతకు మారుపేరైన గోదావరి నేల మరోసారి కన్నీటి తడిసింది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలకు చెందిన సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన భయానక అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా…

Read More

PM Rahat Scheme: ఒక్కొక్కరికీ ఉచితంగా రూ.1.5 లక్షలు.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మనీ ఇవ్వకుండానే ట్రీట్‌మెంట్: ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సాయం కింద 7 రోజుల పాటు లేదా రూ.1.5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా 7 రోజులు ఉండే అవకాశం కూడా ఉంది. గోల్డెన్ అవర్‌లో నగదు రహిత చికిత్స అందించడం వల్ల సత్వర చికిత్సతో బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. “గోల్డెన్ అవర్‌లో నగదు రహిత విధానంలో చికిత్స అందించడం…

Read More

News Updates Today: ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ మంత్రి హతం |

News Updates Today: ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న ఇరాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయిన ఇరాన్, తాజాగా మరో కీలక నేతను కూడా కోల్పోయింది. ఇజ్రాయెల్ నిర్వహించిన తీవ్ర దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారికంగా వెల్లడించింది. ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఖతీబ్ మరణంతో ఇరాన్‌లో విషాద వాతావరణం నెలకొంది. అంతకుముందే ఇరాన్ సైనిక అధికారి అలీ లారిజాని…

Read More

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి….

సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్విశాలాంధ్ర బత్తలపల్లి/ధర్మవరం;; మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధా విధంగా కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 10 నుండి 12 వరకు పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ పాదయాత్రలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తో పాటు రాష్ట్ర ప్రజా సంఘ నాయకులు పాల్గొంటారు అని తెలిపారు. ధర్మవరం…

Read More

Anemia Symptoms: మహిళల్లో రక్తహీనత ఎందుకు వస్తుంది..? రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి  | లైఫ్ స్టైల్

Last Updated:Mar 05, 2026 12:17 PM IST Anemia Symptoms: మహిళల్లో విస్తృతంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత (అనీమియా) ఒకటి. ఐరన్ లోపం, అధిక రక్తనష్టం వంటి కారణాల వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది.సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తే రక్తహీనతను 70 శాతం వరకు నివారించవచ్చు. + Anemia Symptoms Anemia Symptoms: మహిళల్లో విస్తృతంగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత (అనీమియా) ఒకటని బుచ్చంపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్…

Read More