Narasaraopeta: నరసరావుపేటలో భారీ ట్రేడింగ్ స్కామ్.. రూ.1.44 కోట్లు నొక్కేసిన క్రికెట్ బుకీలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 22, 2026 8:14 AM IST నరసరావుపేట బుకీల వ్యవహారం ఇప్పుడు నగరంలో తీవ్ర సంచలనంగా మారింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేయగా, ప్రధాన బుకీ పరారీలో ఉన్నాడు. ప్రతీకాత్మక చిత్రం Narasaraopeta: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట అమాయకులకు వల వేసి, రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టించి.. చివరకు ఆ సొమ్మును క్రికెట్ బెట్టింగులకు మళ్లిస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు రట్టు…

Read More

Soda Shop: 1957 నుంచి నేటికీ మారని రుచి.. నెల్లిమర్ల రహదారిపై ఆగే ప్రతి వాహనానికీ ఈ సోడాయే ప్రాణం! ధర ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు |

Last Updated:Apr 06, 2026 8:09 PM IST విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 1957లో కొండ్రు రాములు ప్రారంభించిన గోళీ సోడా దుకాణం ఇప్పటికీ రుచి, సంప్రదాయంతో ప్రసిద్ధి, ఇప్పుడు కొండ్రు రమణ నిర్వహిస్తున్నారు + కాణీ నుంచి రూ.2 వరకు… సోడా ధరల ప్రయాణం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన గోళీ సోడా దుకాణం ఇప్పటికీ స్థానికులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. 1957లో కొండ్రు రాములు ప్రారంభించిన ఈ చిన్న సోడా…

Read More

జిన్‌పింగ్ హెచ్చరిక…దిగివచ్చిన ట్రంప్!

తైవాన్ స్వాతంత్య్రం కోసం మేం పోరాడబోమన్న అమెరికా అధ్యక్షుడువాషింగ్టన్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హెచ్చరికలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలొగ్గారు. తైవాన్ ఎన్నటికైనా మాదే. దాని గురించి తలదూరిస్తే మంచిది కాదు. ఘర్షణ, యుద్ధం వరకు దారితీస్తుందని చైనా పర్యటనలో ట్రంప్‌కు జిన్‌పింగ్ హెచ్చరించారు. దీనితో దిగివచ్చిన ట్రంప్…తైవాన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అది తమకు కష్టమైన సమస్యేనని వెల్లడించారు. భౌగోళికంగా ఆ ప్రాంతం తమకు చాలా దూరంలో ఉందని వ్యాఖ్యానించారు. ‘తైవాన్ అంశం…

Read More

AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తోన్న సూర్యుడు.. రాయలసీమ ప్రజలకు అలర్ట్.. 40 డిగ్రీలు దాటే అవకాశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 4:34 AM IST ముఖ్యంగా రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కూడా రాయలసీమ జిల్లాల్లో భానుడు విజృంభించే అవకాశం ఉంది. ఏపీ వెదర్ రిపోర్ట్ AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. మార్చి నెల రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కూడా రాయలసీమ జిల్లాల్లో భానుడు విజృంభించే అవకాశం ఉంది. ఇక రాజధాని…

Read More

Women Police Bravery: ఆ మహిళ ఎస్సై, MRO అంత సేవకులు.. ఆశ్చర్యపోయినా కలెక్టర్, ఎస్పీ భావోద్వేగం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 09, 2026 6:28 AM IST Women Police Bravery: ఆ ఇద్దరు మహిళ ఉద్యోగులు ప్రధాన ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం అంటే ఆ చేశాంలే అని ముందుకు వెళ్లే ఈరోజుల్లో సమయం వచ్చినప్పుడు ఉద్యోగ బాధ్యత ఈ విధంగా ఉంటుంది. + ఆమహిళ ఎస్సై ఎంఆర్ఓ అంత సేవకులా? ఆశ్చర్యపోయినా కలెక్టర్, ఎస్పీ భావోద్వేగం Women Police Bravery: ఆ ఇద్దరు మహిళ ఉద్యోగులు ప్రధాన ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం అంటే…

Read More

నక్సలిజం అంతానికి డెడ్‌లైన్ రేపే.. బస్తర్‌లో వేగం పెంచిన ఆపరేషన్లు

దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు సంవత్సరాల క్రితం నిర్దేశించిన గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలు తమ ఆపరేషన్లను వేగవంతం చేశాయి. నక్సలిజంపై పోరాటం ఇప్పుడు తుది దశకు చేరుకుందని అధికారులు పేర్కొంటున్నారు. 2013లో జీరం లోయలో జరిగిన దాడిలో కాంగ్రెస్ నాయకులు సహా 32 మంది మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా ప్రజల మదిలో తాజాగా ఉన్నప్పటికీ, గత…

Read More

Grocery Prices: బయట మార్కెట్‌తో పోలిస్తే అక్కడ సగం రేటే.. కందిపప్పు, బియ్యం, నూనె ఏదైనా..! | బిజినెస్

Last Updated:Mar 20, 2026 2:33 PM IST Visakhapatnam: యుద్ధం కారణంగా బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు, బియ్యం ధరలు పెరుగుతూ చాలామందికి అందనంత దూరంలో ఉన్నాయి. ఆ ధరల్ని కాస్త తగ్గిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్కడ భారీగా తగ్గింపు ధరలే నిత్యవసరాలు అందుబాటులో ఉన్నాయి. + Visakhapatnam Visakhapatnam: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పాక్షికంగా నిత్యవసరాలపై కూడా పడుతోంది. నిత్యం ఇంట్లో కావలసిన ఆహార పదార్ధాలైన బియ్యం, కందిపప్పు నూనె…

Read More

ఏపీ రాజకీయాల్లో AI కలకలం: మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఇంటర్ కుర్రాడు..! AI forgery scandal. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 30, 2026 11:12 PM IST శ్రీ సత్యసాయి జిల్లాలో తండ్రీకొడుకులు ChatGPT తో మంత్రి సత్యకుమార్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ బదిలీ ఉత్తర్వులు సృష్టించి నర్సును మోసం, ఇద్దరూ అరెస్ట్ News18 అతి తెలివి అట్టడుగుకు తొక్కుతుంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి వాడాల్సింది పోయి, నేరాలకు ఉపయోగిస్తే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన తండ్రీకొడుకుల ఉదంతం నిరూపించింది. ఆంధ్రప్రదేశ్…

Read More

Gangamma Jatara | గంగమ్మతల్లి దర్శనం.. పోటెత్తిన భక్తజనం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా ముగిసింది. చివరి రోజైన బుధవారం తెల్లవారుజామున ‘చెంప నరకడం’ అనే సాంప్రదాయ ప్రక్రియను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేంకటేశ్వర స్వామికి సోదరిగా భావించే గంగమ్మ తల్లికి వేలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.#GangammaJatara #tirupati #andhraparadesh Source link

Read More

అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు

అమెరికా ప్రజలతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, కానీ ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రభుత్వం తమతో ప్రాక్సీ యుద్ధం చేస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ఆయన రాసిన బహిరంగ లేఖలో ఈ కీలక ఆరోపణలు చేశారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశ వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అమెరికా ప్రజలతో సహా మరే ఇతర దేశ ప్రజలపైనా ఇరాన్ ప్రజలకు…

Read More