అఫ్గాన్ ఆసుపత్రిపై పాక్ దాడిలో 400కు పెరిగిన మృతులు

కాబూల్: అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ మెరుపు దాడి చేసింది. ఆ దేశ రాజధాని కాబూల్‌పై విరుచుకుపడింది. అక్కడి ఆసుపత్రిపై వైమానిక దాడి చేయగా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. 250 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం జరుగుతోందని అధికారులు వెల్లడించారు. అఫ్గాన్, పాక్ మధ్య సరిహద్దు ఘర్షణ చాలా కాలంగా సాగుతున్నది. కాబూల్‌లోని 9వ పోలీస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న డ్రగ్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని లక్ష్యంగా పాకిస్థాన్ చేసిన తాజా…

Read More

టీఎంసీలో ముదిరిన సంక్షోభం

. మమతకు 20 మంది ఎంపీల ఝలక్. ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తూ స్పీకర్‌కు లేఖ. బెనర్జీ ‘ఇండియా’ భేటీలో ఉండగానే కీలక పరిణామం న్యూదిల్లీ: తృణమÖల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని చుట్టుముట్టిన సంక్షోభం సోమవారం మరింత ముదిరింది. పార్టీ చీఫ్‌విప్ కాకోలీ ఘోష్ దస్తిదార్ నేతృత్వంలో 20 మంది లోక్‌సభ ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు మద్దతు ప్రకటిస్తూ స్పీకర్ ఓం బిర్లాకు సోమవారం లేఖ రాశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత ఈ పరిణామం…

Read More

ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోండి

ఎంఈఓ రాజేశ్వరి దేవి విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాల కొరకు 25 శాతం కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్ట ప్రకారం కల్పించిందని, ఈ అవకాశాన్ని పేద కుటుంబంలో వారు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పటివరకు 1031 మంది మాత్రమే విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా కేవలం 790 మంది మాత్రమే పాఠశాలలను ఎంపిక చేసుకోవడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం తప్పనిసరిగా లాగిన్…

Read More

ఘోర రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి

విశాలాంధ్ర-​రాప్తాడు, మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న రామినేపల్లి గ్రామ సర్కిల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనగానపల్లి మండలానికి చెందిన రంజిత్ (25) అనే యువకుడు మృతి చెందాడు. కనగానపల్లికి చెందిన రంజిత్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రామినేపల్లి సర్కిల్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంజిత్ తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు…

Read More

హోం అప్లయన్సెస్ సర్వీసింగ్ ఎందుకు అవసరం శ్రీకాకుళం నిపుణుల సూచనలు. Srikakulam experts highlight need for home appliances servicing | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 12, 2026 10:47 PM IST హోం అప్లయన్సెస్‌కు సమయానికి సర్వీసింగ్ చేయడం వల్ల పనితీరు మెరుగుపడి, విద్యుత్ వినియోగం తగ్గి, పెద్ద లోపాలు నివారించవచ్చని పీజేఆర్ హోం సర్వీస్ రఘువరన్ సూచించారు. + హోం అప్లయన్సెస్‌కు క్రమం తప్పని సర్వీసింగ్ అవసరం నేటి వేగవంతమైన జీవనశైలిలో హోం అప్లయన్సెస్ మన కుటుంబ జీవనంలో విడదీయరాని భాగంగా మారాయి. ఏసీ, గీజర్, చిమ్నీ, వాటర్ ప్యూరిఫైయర్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ వంటి పరికరాలు మన…

Read More

Weekly Numerology Horoscope: ఏప్రిల్ 27 నుండి మే 3 మీ జాతకం ఇదే.. మీరు పుట్టిన డేట్ నంబర్ ఆధారంగా ఫ్యూచర్ తెలుసుకోండి |

Last Updated:Apr 28, 2026 11:48 AM IST Weekly Numerology Horoscope: గణేశుడు 1 నుండి 9 వరకు గల సంఖ్యలకు వృత్తి, ఆరోగ్యం, ఆర్థికం, సంబంధాలు, అదృష్ట సంఖ్యలు , రంగులకు సంబంధించిన వారపు సంఖ్యాశాస్త్ర అంచనాలను అందిస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ ఆధారంగా వారం మీ జాతకం తెలుసుకోండి. Source link

Read More

Kendriya Vidyalaya Admissions 2026-27: విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 20, 2026 6:37 AM IST కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 ప్రవేశాల ప్రక్రియ మార్చి 20 నుంచి ప్రారంభం. బాలవాటిక, మొదటి తరగతి ఆన్‌లైన్ దరఖాస్తులు ఏప్రిల్ 2 వరకు. బాలవాటిక-2, పై తరగతులు ఏప్రిల్ 2-8 ఆఫ్‌లైన్ దరఖాస్తులు. News18 దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీలు) 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ మార్చి 20 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా కేవీల్లో…

Read More

Largest Market | దేశంలోనే అతి పెద్ద మార్కెట్ ఇదే..! |

Last Updated: Mar 15, 2026, 20:16 IST మార్కెట్ అంటే అందరికీ గుర్తొచ్చేది రైతులు పండించిన పలు రకాల కూరగాయలు,ఆకు కూరలు క్రయ,విక్రయాలు ఎగుమతులు,దిగుమతులు, పది మందికి ఉపాధి ఇలా గుర్తొస్తుంది…కానీ 56 సంవత్సరాలుగా టమోటా మాత్రమే దేశ,విదేశాలకు ఎగుమతి చేస్తూ, సుమారు 3 వేలు మంది పై చిలుకు కార్మికులకు ఉపాధినిస్తూ, ప్రత్యక్షంగాను,పరోక్షంగాను వేల కుటుంబాలు జీవనం సాగిస్తూ, 14 మంది తో మార్కెట్ ప్రారంభమై, నేడు 200 మందితో మార్కెట్ నడుస్తూ,18 ఎకరాల…

Read More

Simple Trick to Identify Chemical Mangoes | ఇలా టెస్ట్ చేయకుండా మామిడిపళ్ళు కొనొద్దు!

మార్కెట్లో ఎక్కడ చూసినా రసాయనాలలు కొట్టిన మామిడి పళ్ళు దర్శనమిస్తున్నాయి , ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ విశాఖపట్నంలోని పర్యావరణవేత్త మ్యాంగో మ్యాన్ అప్పాజీ అంటున్నారు. ఈ ట్రిక్ పాటిస్తే మామిడి పళ్ళు ఆర్గానిక్ పళ్ళు , రసాయనాల మామిడి పళ్లా అని తెలిసిపోతుంది అని అంటున్నారు. #mangoes #vizag #apnews Source link

Read More

డిజిటల్ కష్టాల్లో అన్నదాత

ఎరువుల పంపిణీపై సరికొత్త ఆంక్షలు ఖరీఫ్ ఆరంభంలోనే అన్నదాతలకు ఇబ్బందులు ఆన్ లైన్ మెలికలు… సర్వర్ల మొరాయింపు ఆర్‌ఎస్కేల చుట్టూ ప్రదక్షిణలు కౌలు రైతులకు తీరని అన్యాయం పాత పద్ధతిలోనే ఇవ్వాలని రైతు సంఘాల పోరు అంతా పారదర్శకమేనంటున్న ప్రభుత్వం విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో ఖరీఫ్ వ్యవసాయ సీజన్ అప్పుడే ప్రారంభమయి జోరందుకుంటున్న వేళ… పొలాల్లో చెమటోడ్చాల్సిన అన్నదాతలు ఎరువుల కోసం రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు దుకాణాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కేంద్ర, రాష్ట్ర…

Read More