Headlines

Live News Today: ఇకనుంచి అత్యాచార బాధితుల పేర్లు వెల్లడించరాదు.. మీడియా, అధికారులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు |

Live News Today: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇకనుంచి మీడియా, అధికారులు అత్యాచార బాధితుల వివరాలు, పేర్లు వెల్లడించరాదని చెప్పింది. అత్యాచార బాధితుల కుటుంబీకుల పేర్లను కూడా వెల్లడించరాదని స్పష్టం చేసింది. ఇకనుంచి అత్యాచార బాధితులకు సంబంధించిన డీటెల్స్ చెప్పరాదని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ.. ఆ విషయంలో శభాష్ చెప్పిన మేనకా గాంధీ! ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రి…

Read More

పరిశ్రమల్లో వ్యవసాయ యూరియా వాడితే కఠిన చర్యలు

జిల్లా వ్యవసాయ అధికారి ఎం. రవి హెచ్చరిక ​విశాలాంధ్ర – రాప్తాడు: పరిశ్రమల్లో వ్యవసాయానికి వాడే యూరియాను ఉపయోగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి (ఎం. రవి హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశాల మేరకు శనివారం మండల పరిధిలోని గొందిరెడ్డిపల్లి గ్రామ పారిశ్రామిక వాడ (ఎం.ఎస్.ఎం.ఈ)లో ఉన్న ‘ఎం.ఎస్ పెయింట్స్’ తయారీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీలోని తయారీ విభాగంతో పాటు నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు….

Read More

ఇంధన ధరల పెంపు.. ఆయిల్ కంపెనీలకు రూ. 52,700 కోట్ల భారీ ఊరట

ఇటీవల పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను లీటర్‌కు రూ. 3 చొప్పున పెంచడం వల్ల తీవ్ర నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు (ఓఎంసీ) భారీ ఊరట లభించనుంది. ఈ పెంపుతో కంపెనీలకు సుమారు రూ. 52,700 కోట్ల వరకు ఉపశమనం కలుగుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్ తన నివేదికలో వెల్లడించింది. శనివారం విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం 2027 ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ కంపెనీలు ఎదుర్కోనున్న మొత్తం నష్టాల్లో ఈ ఉపశమనం దాదాపు…

Read More

కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి – Visalaandhra

కువైట్: ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. ట్రంప్ ఆడిన నాటకాలకు తలొగ్గడం లేదు. ఇటీవల చర్చలు, యుద్ధానికి ఐదు రోజులు విరామం వంటి ప్రకటనలను బేఖాతరు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడికి పాల్పడింది. అయితే, అది ఓ ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన డ్రోన్ దాడిలో చమురు ట్యాంకర్ నుంచి భారీఎత్తున మంటలు…

Read More

Buddhist Ruins | ఆ కొండపై బయటపడ్డ బౌద్ధుల ఆనవాళ్లు |

Last Updated: Apr 27, 2026, 14:21 IST ఏపీలో అనేక ప్రాంతాల్లో బౌద్ధుల ఆనవాలు,బౌద్ధుల కట్టడాలు బయటపడుతూ ఉంటాయి. ఇప్పటికే ఆ జిల్లాలో ఒక ప్రాంతంలో బయటపడిన బౌద్ధుల ఆనవాళ్లు బౌద్ధుల కట్టడాలతో ఆ ప్రాంతం బౌద్ధులకు కేంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు, తాజాగా అదే జిల్లాలో ఒక కొండపై బౌద్ధుల గృహాలు బయటపడ్డాయి, ఎక్కువగా గృహలు బౌద్ధులు జీవించేవారిని వీటి బట్టి అర్థమవుతుంది,అదే విధంగా బౌద్ధుల స్తూపాలు నాలుగు ద్వారాలతో కూడిన కట్టడాలు ఆనాటి ఇటుకలు…

Read More

ఏయూ క్యాంపస్‌లో కలకలం.. విద్యార్థి సంఘాల పోటాపోటీ నినాదాలు..! Political storm at Andhra University campus student unions clash. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 6:55 PM IST Andhra University క్యాంపస్‌లో Rashtriya Swayamsevak Sangh కార్యక్రమంపై SFI, AISF, ABVP మధ్య తీవ్ర రాజకీయ ఘర్షణ, విద్యా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో రాజకీయ అలజడి కారణాలలేంటి..?? విశాఖలోని ప్రశాంత విద్యా నిలయం ఇప్పుడు రాజకీయ అలజడికి కేంద్రబిందువైంది. చారిత్రక వైభవం, మేధావుల పుట్టినిల్లు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థగా పేరుగాంచిన Andhra University క్యాంపస్‌ గత కొద్ది రోజులుగా…

Read More

మహిళలకు భారీ శుభవార్త. 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! |

ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 విడతల్లో ఈ భర్తీ ఉంటుంది. మొదటి విడతలో 2,645 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ రానుంది. నోటిఫికేషన్ విడుదలయ్యాక అధికారిక వెబ్‌సైట్ (https://wdcw.ap.gov.in/) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఈ నియామక ప్రక్రియను చేపడుతుంది. ఈ విషయాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా గ్రామ, పట్టణ ప్రాంతాల్లోని వేల…

Read More

Swarna Andhra Swachh Andhra: తల్లికి వందనం రూ.15,000 కంటే పెంచుతాం: సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

కార్యక్రమంలో చంద్రబాబు చేపట్టిన పనులు, చర్యలు: సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ మెషిన్‌ను ప్రారంభించారు. పారిశుధ్య కార్మికులతో మాట్లాడి, వారి సేవలకు సెల్యూట్ చేశారు. ప్రజలతో నేరుగా సంభాషించారు. ఇందిరా నగర్, హడ్కో కాలనీలలో పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు శుభ్రం చేయడం, డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయడం, మొక్కలు నాటడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షించారు. జన సమ్మేళనంలో ప్రజలతో కలిసి మాట్లాడుతూ, విక్టరీ సంకేతాలు చూపిన బాబు, యువత, మహిళల ముఖాల్లో…

Read More

అఫ్గాన్‌పై పాక్ యుద్ధం

. డ్రోన్లు, బాంబులతో పరస్పర దాడులు. 133 మంది అఫ్గాన్ సైనికుల మతి: పాక్. 55 మంది మరణం: అఫ్గాన్. ఎఫ్`16 కూల్చినట్లు తాలిబన్ల ప్రకటన. చైనా, ఇరాన్, రష్యా శాంతి పిలుపు కాబూల్/ఇస్లామాబాద్: పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగి యుద్ధానికి దారితీశాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. సరిహద్దుల వద్ద భీకర పోరు కొనసాగుతోంది. అఫ్గాన్‌పై బహిరంగ యుద్ధం ప్రకటించినట్లు పాక్ రక్షణ మంత్రి ఖాజా మహమ్మద్ ఆఫిస్ ‘ఎక్స’లో పేర్కొన్నారు. అఫ్గాన్‌లోని…

Read More

AP and Telangana News Live: ఏపీ, తెలంగాణ లైవ్ అప్‌డేట్స్.. ఇక్కడ చూడండి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More