సత్యసాయి జిల్లా సబ్ జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక పోటీలు…

ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక పోటీలు ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు, శ్రీ సత్యసాయి జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి బి. సూర్యప్రకాష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఎంపిక పోటీలలో పాల్గొనబోవు సబ్ జూనియర్ క్రీడాకారులు 01-01-2010 తరువాత జన్మించి…

Read More

ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా..? సింగిల్ డోర్ & డబుల్ డోర్.. మీ ఇంటికి ఏది బెస్ట్..? Buying a Fridge in Summer Confusion Between Single Door vs Double Door. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 06, 2026 7:00 PM IST వేసవికాలంలో ఫ్రిజ్‌లకు డిమాండ్ పెరుగుతుంది. ఏసీ టెక్నీషియన్ ఈశ్వర్ ప్రకారం, చిన్న కుటుంబాలకు సింగిల్ డోర్, పెద్ద కుటుంబాలకు డబుల్ డోర్ ఫ్రిజ్ అనుకూలం. 3 లేదా 5 స్టార్ రేటింగ్ ఫ్రిజ్‌లు మంచివి. + మీ కుటుంబానికి ఏ ఫ్రిడ్జ్ కొనాలో ఎలా తెలుసుకోండి వేసవికాలం వచ్చిందంటే ఫ్రిజ్‌లకు డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఆహారం తాజాగా నిల్వ చేయడానికి, చల్లని నీరు…

Read More

ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే గరికిపాటికి దమ్ముందా..?

ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజావిశాలాంధ్ర ధర్మవరం;; గరికిపాటి నరసింహారావు విద్యార్థుల చదువు, వారి హక్కులపై మాట్లాడటం బాగానే ఉంది కానీ ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు గరికిపాటికి సమాధానం చెప్పే దమ్ముందా..? అని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు సిపిఐ కాలనీలో పట్టణ అధ్యక్షులు గోవర్ధన్ ఏర్పాటుచేసిన విలేకరులతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వద్దు అనడంలో గరికపాటి ఆంతర్యం ఏమిటి అని?, పేదల పిల్లలకు చదువుకోవడం ఇష్టం…

Read More

Gold Down: రూ.3 వేలకు పైగా కుప్పకూలిన బంగారం ధరలు.. మీ ఊళ్లో తులం గోల్డ్ ఎంత ఉందో ఇప్పుడే చెక్ చేసుకోండి! |

ఆ తర్వాత ఏప్రిల్ 27న మార్కెట్ మెల్లగా కిందికి దిగడం మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఆ రోజు స్వల్పంగా రూ.330 తగ్గి రూ.1,53,710కి తగ్గింది. కానీ ఏప్రిల్ 28న కొనుగోలుదారులకు ఊహించని సర్ప్రైజ్ దొరికింది. ఏకంగా రూ.2780 భారీ పతనం నమోదు కావడంతో 24 క్యారెట్ల రేటు రూ.1,50,930కి దారుణంగా పడిపోయింది. రెండో రకం 22 క్యారెట్ల రేటు కూడా రూ.2550 తగ్గి రూ.1,38,350కి క్షీణించింది. Source link

Read More

విజయ్ పార్టీపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో… విజయం కోసం అన్ని ప్రధాన పార్టీలు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై పదునైన విమర్శలతో విరుచుకు పడుతున్నాయి. తాజాగా తమిళనాడు డిప్యూటీ సీఎం, డీఎంకే యువనేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మేము ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాం. మా ముఖ్యమంత్రి చెప్పింది చేశారు, చేస్తూనే…

Read More

చిత్తూరులో దారుణం: ఏబీఎన్ జర్నలిస్ట్ దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. వి. కోట పట్టణంలో ఈరోజు ఉదయం ఈ సంఘటన జరిగింది. వివరాల ప్రకారం, జగన్మోహన్ రెడ్డి రోజూలాగే ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేసి, అక్కడికక్కడే హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర…

Read More

అడివి శేష్ దర్శకత్వంలోఅకీరా నందన్ సినీ అరంగేట్రం?

హైదరాబాద్: ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ అరంగేట్రంపై మళ్లీ చర్చ జోరందుకుంది. అకీరా ఎంట్రీ ఎప్పుడు? ఎవరి దర్శకత్వంలో? అన్న విషయమె కొంత కాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చర్చలో హీరో/డైరెక్టర్ అడివి శేష్ పేరు వినిపించడం ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇంతకుముందు అకీరాను శేఖర్ కమ్ముల పరిచయం చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అడివి శేష్ అకీరా అరంగేట్రం బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం ఊపందుకుంది. అకీరాతో…

Read More

ఏపీ ప్రజలకు శుభవార్త.. ‘మన మిత్ర’ వాట్సాప్ చాట్‌బాట్‌ ప్రారంభం | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు వాట్సాప్ సేవల్ని మరింత విస్తరిస్తోంది. 9552300009 నంబరు ద్వారా ఇకపై మనకు ‘మన మిత్ర’ అనే వాట్సాప్ చాట్‌బాట్‌ ఉంటుంది. అది మనిషిలా మనతో మాట్లాడుతుంది. దాన్ని వాడుకొని మనం రకరకాల సర్వీసులను పొందవచ్చు. మన డౌట్స్ అడగవచ్చు. ఏ సేవ ఎలా పొందాలో తెలుసుకోవచ్చు. 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, ఆధార్ లేదా eKYC చేయించుకున్న ఏపీ ప్రజవలు ఈ సేవలు పొందగలరు. ఈ చాట్‌బాట్‌ని ఎలా…

Read More

అరబ్ దేశాలకు మళ్లీ ఇండిగో విమానాలు..

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా విమాన సర్వీసులు తీవ్రంగా అంతరాయం ఎదుర్కొన్నాయి.దీంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.అయితే ప్రస్తుత భద్రతా పరిస్థితులను సమీక్షించిన అనంతరం, సంబంధిత అధికారుల అనుమతితో కొన్ని అంతర్జాతీయ సర్వీసులను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.ఈ నిర్ణయం గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు, ముఖ్యంగా స్వస్థలాలకు తిరిగి రావాల్సిన వారికి పెద్ద ఉపశమనంగా మారింది.అలాగే అత్యవసర అవసరాల కోసం విదేశాలకు ప్రయాణించాల్సిన వారికి కూడా…

Read More

Health Tips: పొడి దగ్గు, గొంతు దురదకు ఇదే మంచి మందు.. తేనె,నల్ల మిరియాలను ఇలా వాడితే చాలు

Health Tips: మీ ఇంట్లో ఎవరికైనా పొడి దగ్గు, గొంతు దురద, లేదా రాత్రిపూట దగ్గు వచ్చి నిద్రలేమి ఉంటే ఇంట్లో పెద్దవాళ్లు, అమ్మమ్మ చెప్పే ఆయుర్వేద వైద్యం బాగా పని చేస్తుంది. ఖరీదైన మందులతో పని లేకుండా ఉపశమనం కోసం వారు ముందుగా వంటగదికి వెళ్లేవారు. అక్కడ మసాలా దినుసుల్లో వాడే నల్ల మిరియాలు, తేనెతో ఈ సమస్యకు చక్కని పరిష్కారించే వారు. Source link

Read More