Andhra Pradesh: హాస్టల్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చూపితే సస్పెండే.. గురుకులం సిబ్బందికి మంత్రి సవిత హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 03, 2026 4:31 AM IST తక్షణమే విద్యార్థులకు వైద్య సేవలందించాలని ఆదేశించారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా సాకాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. ఏపీ మంత్రి సవిత Andhra Pradesh: సింహాచలం ఎంపీజే గురుకుల పాఠశాలలో పది మంది విద్యార్థులను ఎలుకల కరిచిన ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే విద్యార్థులకు వైద్య సేవలందించాలని ఆదేశించారు….

Read More

ఎన్నికల హామీ అమలు – కదిరిగేట్ నిర్వాసితులకు రూ.10.74 కోట్ల చెల్లింపు

మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం:;ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ధర్మవరం ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య , ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ధర్మవరం అభివృద్ధికి అత్యంత కీలకమైన కదిరి గేట్ ఫ్లైఓవర్ నిర్మాణం గతంలో జరిగిన నిర్లక్ష్య పాలన కారణంగా నిలిచిపోయిందని తెలిపారు.ఈ పరిస్థితిని పూర్తిగా…

Read More

Vizag Beach: ఆ బీచ్‌లో సముద్రపు గవ్వలతో డెకరేషన్ వస్తువులు.. చూస్తేనే ఫుల్ ఖుషి అవుతారంతే | బిజినెస్

Last Updated:May 14, 2026 3:09 PM IST Vizag Beach: విశాఖపట్నం వచ్చే పర్యాటకులను సాగర తీర అందాలతో పాటు , సముద్రపు గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులు స్వాగతం పలుకుతాయి. సముద్రంలో దొరికే గవ్వలతో రకరకాల వస్తువులు ఇక్కడ తయారు చేసి వస్తువులను అమ్ముతుంటారు. + Vizag Beach Vizag Beach: విశాఖపట్నం వచ్చే పర్యాటకులను సాగర తీర అందాలతో పాటు , సముద్రపు గవ్వలతో తయారు చేసిన అలంకరణ వస్తువులు స్వాగతం…

Read More

ఇడ్లీకి సాంబార్ లేదు.. పూరీకి కూర మళ్లీ వేయరు.. తాలీలో ఐటమ్స్ కట్.. గ్యాస్ క్రైసిస్ ఎఫెక్ట్..! Gas shortage in AP Telangana. |

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, విజయవాడ వంటి ప్రధాన పట్టణాల్లో హోటళ్లు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. కానీ ఇప్పుడు అక్కడి దృశ్యం పూర్తిగా మారిపోయింది. కొన్ని చోట్ల ఐటమ్స్ తగ్గించగా, మరికొన్ని చోట్ల ధరలు భారీగా పెంచేశారు. కస్టమర్లు తగ్గిపోవడంతో వ్యాపారులు కూడా నష్టాల్లో కూరుకుపోతున్నారు. Source link

Read More

తిరుచానూరులో కన్నులపండువగా వసంతోత్సవాలు.. గజవాహినిపై పద్మావతి అమ్మవారి దర్శనం, పులకించిన భక్తజనం!

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజుల వసంతోత్సవాలు మహాపూర్ణాహుతితో ముగిశాయి, భారీగా వచ్చిన భక్తులు స్నపన తిరుమంజనం, ఊరేగింపులు దర్శించారు Source link

Read More

Heavy Rains: ఏపీకి వర్ష సూచన.. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక! |

Last Updated:May 02, 2026 8:26 AM IST ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు, ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం, మామిడి రైతులకు నష్టం, వాతావరణ శాఖ మరిన్ని వర్షాల హెచ్చరిక Source link

Read More

పట్టపగలే ఎర్ర మట్టి దందా… – Visalaandhra

‘మాకు అడ్డు ఎవరు?’ అన్నట్టుగా బహిరంగ రవాణా… అధికారుల మౌనం పై తీవ్ర అనుమానాలు – ప్రమాదాలకు దారి తీస్తున్న వేగవంతమైన ట్రాక్టర్లు విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): మండల పరిధిలోని మడుగుపల్లి కనం సమీప ప్రాంతం అక్రమ ఎర్ర మట్టి తవ్వకాలకే కేంద్రంగా మారింది. పట్టపగలే ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్ర మట్టిని తవ్వి ట్రాక్టర్లు, లారీల ద్వారా బహిరంగంగానే తరలిస్తున్న ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.“మాకు అడ్డు ఎవరు… మమ్మల్ని ఆపేది ఎవరు?”…

Read More

భద్రాచలంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.. – Visalaandhra

పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులుశ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగిన సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇదే సందర్భంగా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.శ్రీరామనవమి నాడు పాలకులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం గోల్కొండ నవాబుల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ సీఎం…

Read More

అనంతపురంలో చీరల వ్యాపారంతో మహిళల మోసం; రంగమ్మ అనే మహిళ అరెస్టు.

అనంతపురం: చీరల వ్యాపారంలో మోసాలకు పాల్పడుతూ మహిళలను లక్ష్యంగా చేసుకున్న హనీ ట్రాప్ ముఠా గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. రాణి కాసుల రంగమ్మ అలియాస్ చిన్ని నేతృత్వంలో ఈ ముఠా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ముఠా పట్టుచీరల వ్యాపారం పేరుతో మహిళలను మోసం చేసి, వారి ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాధితుల వివరాల ప్రకారం, ధర్మవరం, కంచి, బనారస్, మైసూర్ సిల్క్ వంటి ఖరీదైన…

Read More

అమీర్‌పేటలోని కోచింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న విద్యార్థులు

అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్‌లోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్తులో క్లాసులు జరుగుతున్నాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా పొగ కమ్మేయడంతో లోపల ఉన్న విద్యార్థులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బయటకు వచ్చే దారి కూడా పొగతో నిండిపోవడంతో విద్యార్థులు బాల్కనీల్లోకి వచ్చి రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. కొందరు భయం ఆపుకోలేక కిందకు దూకే ప్రయత్నం…

Read More