Visakhapatnam: విశాఖలో కిరాతకం.. యువతిని చంపి, ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిన నేవీ ఉద్యోగి.. గాజువాకలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 30, 2026 5:44 AM IST ఒక యువతిని తన నివాసానికి పిలిపించుకున్న నేవీ ఉద్యోగి, ఆమెను హతమార్చడమే కాకుండా.. సాక్ష్యాలను మరుగున పరచడానికి శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ప్రతీకాత్మక చిత్రం Visakhapatnam: విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న గాజువాక ప్రాంతంలో ఆదివారం రాత్రి అత్యంత పాశవికమైన ఘటన చోటుచేసుకుంది. ఒక యువతిని తన నివాసానికి పిలిపించుకున్న నేవీ ఉద్యోగి, ఆమెను హతమార్చడమే కాకుండా.. సాక్ష్యాలను మరుగున పరచడానికి శరీరాన్ని ముక్కలుగా…

Read More

లంక చేతిలో ఒమన్ విలవిల – Visalaandhra

కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక వరుసగా రెండో విజయం అందుకుంది. గ్రూప్-బిలో భాగంగా గురువారం కొలంబో వేదికగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగుల భారీ తేడాతో గెలుపొం దింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఒమన్ ఫీల్డింగ్ ఎంచుకోగా… తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61), పవన్…

Read More

చెదలు మీ విలువైన ఫర్నీచర్ ని తినేస్తున్నాయా.. రూ.10 ఖర్చుతో ఇలా చేస్తే పురుగులు పరార్..! mosquito problem even in summer easy tips to drive them away. |

Last Updated:Apr 05, 2026 9:57 PM IST వేసవిలో కూడా చెదల బెడద పెరుగుతోంది, తేమ తగ్గించడం, ఫర్నిచర్‌ను ఎండలో పెట్టడం, చెరకు వెనిగర్, నిమ్మరసం, ఉప్పు, లవంగ నూనెతో పిచికారీ చేయాలని నిపుణుల సూచన Source link

Read More

తెలుగు రాష్ట్రంలో వాతావరణ మార్పులు.. ఎక్కడెక్కడ వర్షాలు పడతాయో తెలుసా..? 3 days of rains and lightning in AP and Telangana says weather department. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 25, 2026 10:12 PM IST ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మూడు రోజుల పాటు మేఘావృత వాతావరణం పిడుగులతో తేలికపాటి మోస్తరు వర్షాలు విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిక ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలి + రాష్ట్రంలో మరో మూడు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటుగా పిడుగులతో కూడిన వర్షాలు. రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం ఒక్కసారిగా మారనుంది. మేఘావృతమైన ఆకాశంతో పాటు పిడుగులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు…

Read More

Navratri 2026: నవరాత్రుల వేళ దుర్గమాతకు లవంగాలతో ఇలా పూజ చేస్తే.. మీ లైఫ్‌లో అంతా పాజిటివ్ వైబ్సే |

మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, ఉపశమనం పొందలేకపోతే, నవరాత్రులలో లవంగాల పరిహారాలను ప్రయత్నించాలి. రెండు లవంగాలు, 5 పోకచెక్కలు, 5 యాలకులను ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో కట్టండి. ఆ తర్వాత దానిని ఒక గుడిలో ఉంచి ప్రతిరోజూ పూజలు చేయండి. నవరాత్రుల చివరి రోజున దానిని మీ సేఫ్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. Source link

Read More

సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్.. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు సంబంధించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. పురుష అధికారులతో సమానంగా మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్ (పర్మనెంట్ కమిషన్) పొందే అర్హత ఉందని స్పష్టం చేసింది. శారీరక సామర్థ్యం లేదా ఇతర సామాజిక కారణాలను చూపి వారికి ఈ అవకాశాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ద్వారా సైన్యంలో చేరిన మహిళా అధికారులు కూడా…

Read More

ఇక 10 కిలోల గ్యాస్ సిలిండర్లు

న్యూదిల్లీ: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్‌తో పాటు ఇతర సహజ వనరులపై ప్రతికూల ప్రభావం పడింది. భవిష్యత్‌లో వంటగ్యాస్ కొరతను అధిగమించేలా భారత ప్రభుత్వ చమురు కంపెనీలు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గృహ అవసరాల కోసం 10 కిలోల గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియా కథనాలు వెల్లడిం చాయి. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా దేశంలో ఎల్‌పీజీ సరఫరా సమస్యలు తలెత్తే…

Read More

ఏపీలో నేడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదల గృహ నిర్మాణ పథకంలో భాగంగా మరో కీలక ఘట్టానికి తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ‌ ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం పుదూరులో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఇళ్ల పంపిణీ చేపట్టడం ఇది రెండోసారి….

Read More

National News Updates: బీహార్‌కి గుడ్‌పై.. నీతీశ్ కుమార్ ఆసక్తికర ట్వీట్.. ఇక రాజ్యసభకు..! |

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన అధికారిక X ఖాతా నుంచి ఒక ముఖ్యమైన పోస్ట్ చేశారు. దీర్ఘకాలంగా (20+ సంవత్సరాలుగా) ప్రజలు తనపై చూపిన విశ్వాసం, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. బిహార్ అభివృద్ధి, గౌరవం కోసం సేవ చేశానని, ప్రజల బలంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. పార్లమెంటరీ జీవితం మొదలైనప్పటి నుంచి బిహార్ రెండు సభలతో పాటు.. పార్లమెంట్ రెండు సభల సభ్యత్వం కలిగి ఉండాలనే ఆకాంక్ష తనకు ఉందని చెప్పారు. ఈ క్రమంలో ఈసారి…

Read More

Viral Video: క్లాస్‌లో టీచర్‌ని ఎముకలు విరిగేలా కొట్టిన స్టూడెంట్.. ఎందుకో ఈ వీడియో చూడండి | ట్రెండింగ్

Last Updated:Mar 05, 2026 10:19 AM IST Student Attacks Teacher: విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండించేవారు కర్రలతో కొట్టేవారు.కానీ నేటి కాలంలో విద్యార్థులు తప్పు చేసిన అడిగితే తిరిగి ఉపాధ్యాయులపై దాడి చేసే దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. + student attacks teacher Student Attacks Teacher: గురుబ్రహ్మ,  గురువిష్ణు, గురుదేవో, మహేశ్వర అని పాఠం చెప్పే ఉపాధ్యాయుడిని, విద్య నేర్పించే గురువుని మహేశ్వరుడు గా కొలుస్తారు.నిజానికి వారు ఆశీస్సులు ఉంటేనే మనజీవితంలో…

Read More