Top 10 News: నేటి టాప్ పది వార్తలు.. కేవలం రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

Last Updated:May 23, 2026 10:58 PM IST తెలంగాణ కేబినెట్ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఆమోదం, గోదావరి పుష్కరాలకు నిధులు, వడదెబ్బ మృతులకు పరిహారం, చైనా బొగ్గు గని పేలుడు, ఇవాంకా ట్రంప్ హత్య కుట్ర బయటపడింది. News18 1. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రిమండలి సమావేశమైంది. రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఆమోదం తెలిపారు. 2027 గోదావరి పుష్కరాల పనుల…

Read More

Top 10 News: నేటి టాప్ పది వార్తలు మీకోసం.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

నిమ్మల రామానాయుడు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంగా ఉన్నాయని ఆరోపించారు. అధికారంలోకి వస్తే అభివృద్ధి పనులు ఆపేస్తామని అంటున్నారని, హింసాత్మక వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల రవి నుంచి వివేకా హత్య వరకు సాక్షుల మరణాలపై ప్రశ్నలు లేవనెత్తారు. రంగా హత్య కేసు, డ్రగ్స్ అంశాలను ప్రస్తావిస్తూ ఈ అంశాలు యువతపై ప్రభావం చూపుతుందని ఆరోపించారు. 2.ఆకాంక్షలకు మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రతీక బండి సంజయ్ కుమార్ మహిళా రిజర్వేషన్…

Read More

మనసులో కోరిక నెరవేరుతుందా లేదా? పువ్వు వేస్తే ఫలితం తెలిసిపోతుంది.. ఏపీలో ఆశ్చర్యకర ఆలయం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 12, 2026 11:20 PM IST అన్నమయ్య జిల్లాలోని బోయకొండ అమ్మవారి ఆలయం భక్తుల కోరికలకు పువ్వు ద్వారా సంకేతం ఇస్తుందని విశ్వాసం. ఈ ఆలయం పుంగనూరు నియోజకవర్గంలో ఉంది. + పువ్వు మీ మనసులోని కోర్కెలను క్షణాల్లో  చెప్పేస్తుంది title=ఆ ఆలయంలో చెండు మల్లెపువ్వు మీ మనసులోని కోర్కెలను క్షణాల్లో  చెప్పేస్తుంది /> ఆ ఆలయంలో చెండు మల్లెపువ్వు మీ మనసులోని కోర్కెలను క్షణాల్లో  చెప్పేస్తుంది మనసులో ఒక కోరిక తలచుకుంటే అది…

Read More

నరవణే పుస్తకం లీక్ వెనుక భారీ కుట్ర? కేంద్ర దర్యాప్తులో సంచలన నిజాలు

మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రచించిన ఆత్మకథ దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఈ పుస్తకం వెలుగులోకి రావడం వెనుక ఉద్దేశపూర్వక ప్రణాళిక ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.ఈ వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి.నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.పుస్తకంలోని అంశాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తగానే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్…

Read More

Mango Tree: నరికేసిన చెట్టుకు గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు కాశాయి.. ఆ జిల్లాలో జరిగిన ఈ అద్భుతాన్ని ఒకసారి చూడండి..

Mango Tree: అంబేద్కర్ కోనసీమ కేశవ దాసుపాలెంలో రైతు పాలపర్తి కిషోర్ నరికేసిన బంగినపల్లి మామిడి చెట్టు కొమ్మపై గుంపులుగా కాయలు కాసి గ్రామస్తులను ఆశ్చర్యపరుస్తున్నాయి Source link

Read More

సుప్రీంకోర్టులో పెరగనున్న జడ్జీల సంఖ్య.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల భారాన్ని తగ్గించి, సత్వర న్యాయం అందించే లక్ష్యంతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) మినహా మిగతా జడ్జీల సంఖ్యను 33 నుంచి 37కు పెంచనుంది. ఈ మేరకు ఁసుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు, 2026ఁకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. న్యాయమూర్తుల సంఖ్య పెంపు ద్వారా సుప్రీంకోర్టు పనితీరు మెరుగుపడుతుందని, పెండింగ్…

Read More

ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. రన్‌వేపై ఒక్కసారిగా నిలిచిపోయిన ఫ్లైట్.. భయాందోళనకు గురైన ప్రయాణికులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 08, 2026 4:08 PM IST విశాఖ నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ 6E7063 టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపంతో రన్‌వేపై ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరిన ఇండిగో విమానం (6E7063)లో అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ సమయంలో ఒక్కసారిగా ఈ సమస్య ఎదురుకావడంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని రన్‌వేపైనే సురక్షితంగా నిలిపివేశారు. ఊహించని ఈ పరిణామంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు…

Read More

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎబోలాపై అలర్ట్.. ఆ మూడు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కీలక సూచనలు

ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అప్రమత్తమైంది. ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వస్తున్న లేదా ఆయా దేశాల మీదుగా ప్రయాణిస్తున్న ప్రయాణికుల కోసం ఇవాళ‌ ఒక హెల్త్ అడ్వైజరీని జారీ చేసింది. వ్యాధి లక్షణాలు కనిపించిన వారు వెంటనే విమానాశ్రయంలోని ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్…

Read More

Heavy Rains Alert: రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు.. 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, వడగళ్లు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 06, 2026 9:23 AM IST Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనము , తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించిన ద్రోణి ప్రభావంతో  రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడతాయి అని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఏపీ ప్రజలకు శుభవార్త…! మూడు రోజులు పాటు ఆ జిల్లాలకు వర్షాలు Heavy Rains Alert: బంగాళాఖాతంలో…

Read More

పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధించండి..

ఎంఈఓ గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; మే 25వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత శాతమును సాధించాలని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 నిమిషముల వరకు నిర్వహిస్తామని తెలిపారు. మీ 25న ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు (గ్రూప్…

Read More