‘ఉగ్రవాద నిరోధక చట్టం కేసులోనూ బెయిల్‌ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఉగ్రవాద నిరోధక చట్టం (యూఏపీఏ) కింద నమోదైన కేసుల్లోనూ ‘బెయిల్ అనేది ఒక రూల్్ణ అని సుప్రీంకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. దిల్లీ అల్లర్ల కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థి నేత ఉమర్ ఖాలిద్‌కు గతంలో బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన సొంత ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఖాలిద్‌కు బెయిల్ నిరాకరించిన గత ధర్మాసనం.. సుదీర్ఘకాలం జైల్లో ఉండటానికి సంబంధించిన పాత తీర్పులను, నిబంధనలను సరిగ్గా పాటించలేదని స్పష్టం చేసింది.జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్…

Read More

ప్రజా దర్బార్ లో రోడ్లు, స్మశాన వాటికలు, నీటి సమస్యలపై విజ్ఞప్తులు

విశాలాంధ్ర -ధర్మవరం : గ్రామాల్లో సమస్యలపై టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన విద్యార్థులను వారి స్వీకరించారు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాలు, ధర్మవరం పట్టణానికి చెందిన ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు తెలియజేశారు. ఇందులో ప్రధానంగా ధర్మవరం మండలం మల్కాపురం గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా…

Read More

ఇరాన్‌తో శాంతి ఒప్పందం – అమెరికాకు అవమాన భారం

ఇరాన్‌ను లొంగదీయాలని, ధ్వంసం చేయాలని గత ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభించిన ఇస్రాయెల్, అమెరికా చివరకు అవమానకరమైన పరిస్థితిలో ఇరాన్‌తో శాంతి ఒప్పందం చేసు కోవలసి వచ్చింది. ఈ ఒప్పందం కుదిర్చింది పాకిస్థాన్ గనక విశ్వగురువు అని చెప్పుకుంటున్న భారత్ కూడా అవమానం భరించవలసి వచ్చింది. ఈ ఒప్పందంపై వచ్చే 19న స్విట్జర్లాండ్ లో రెండు పక్షాలూ సంతకం చేస్తాయట. “తీవ్రమైన చర్చలు జరిపిన తరవాత అమెరికాకు, ఇరాన్‌కు మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించడానికి…

Read More

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి…

మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కుమారస్వామిగాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున సాయం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కేంద్రమంత్రి హెచ్.డి. కుమారస్వామి, మరో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి…

Read More

50 శాతం సీట్ల పెంపుపై కేంద్రం కసరత్తు!

పాత బిల్లు ఆధారంగా కొత్త ముసాయిదా న్యూఢిల్లీ:మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ముసాయిదాను అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అదే సమయంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభలో తమ రాజకీయ ప్రాబల్యం తగ్గుతుందన్న దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని… ఆయా రాష్ట్రాల లోక్‌సభ స్థానాల సంఖ్యను 50 శాతం పెంచేందుకు వీలుగా ప్రభుత్వం అనేక ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ…

Read More

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు జరిగిన ఆపరేషన్ ఏంటి..? వైద్యులు ఏమన్నారు..? pawan kalyan health stable will meet fans within a week | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 19, 2026 7:03 PM IST ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు, చిరంజీవి ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు + పవన్ కళ్యాణ్ కు జరిగిన ఆపరేషన్ ఇదే? విషయం చెప్పిన చిరంజీవి ఏపీ డిప్యూటీ సీఎం Pawan Kalyan ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కీలక సమాచారం బయటకు వచ్చింది. శుక్రవారం సాయంత్రం…

Read More

Weather Today: ఏపీ, తెలంగాణకు 4 రోజులు వర్షాలు.. ద్రోణి ప్రభావం ఉందన్న భారత వాతావరణ శాఖ |

ఉష్ణోగ్రతలు చూస్తే.. తెలంగాణలో మాగ్జిమం 33 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మేఘాల కారణంగా ఇవాళ తెలంగాణలో ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది. ఏపీలో మాత్రం 35 నుంచి 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమలోని కడప, నెల్లూరు. ప్రొద్దుటూరు, అనంతపురం, నంద్యాల, డోన్, గూడూరు, తిరుపతి, రాయచోటి, కదిరి, గుంతకల్ ఈ ప్రాంతాల్లో అత్యంత వేడి వాతావరణం ఉంటుంది. ఇక్కడి ప్రజలు ఈ రోజు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ తగలకుండా అన్ని…

Read More

‘యుఫోరియా’ప్రతి ఒక్కరూ చూడాలి: మహేశ్

హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యుఫోరియా’ సినిమా ఇటీవల విడుదలైంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన మహేశ్ బాబు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘గుణశేఖర్ తన కథలను తెరకెక్కించే విధానం ఎప్పుడూ ఓ ప్రత్యేక శైలిలో ఉంటుంది. ఈ సినిమా నేను ఎంతో ఎంజాయ్ చేశా… ముఖ్యంగా క్లైమాక్స్‌ను మలిచిన తీరు బాగుంది. ఈ సినిమాను అందరూ తప్పక చూడండి. గుణశేఖర్, భూమికతో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు. గుణశేఖర్ మేకింగ్, ఆయన టెక్నికల్…

Read More

శ్రీవారి దర్శనం పేరుతో భారీ మోసం.. సోషల్ మీడియా స్కామ్.. ఇద్దరు అరెస్ట్..! Tirupati VIP darshan scam. |

Last Updated:Apr 15, 2026 2:55 PM IST తిరుపతి లో శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో సోషల్ మీడియా లో మోసం, ఇద్దరు అరెస్ట్, యూపీఐ ద్వారా డబ్బులు దోచుకున్నట్టు పోలీసుల వెల్లడి, టిటిడి అధికారిక వెబ్‌సైట్ ద్వారానే టికెట్లు సూచన సోషల్ మీడియాలో శ్రీవారి దర్శనం పేరుతో మోసం ఇద్దరు అరెస్ట్..! తిరుపతి పేరుతో, శ్రీవారి దర్శనం పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న మోసాలకు పోలీసులు చెక్ పెట్టారు. అమాయక భక్తుల విశ్వాసాన్ని ఆయుధంగా…

Read More

ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. యువర్స్ ఫౌండేషన్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల రాంనగర్లో ఉన్న శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు మార్చి 1వ తేదీ ఆదివారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును నిర్వహిస్తున్నట్లు యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున, పిఆర్వో రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ లో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ…

Read More