కాబుల్‌ ఆసుపత్రిపై దాడి.. పిరికిపంద చర్య: తీవ్రంగా ఖండించిన భారత్‌

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు పెను మారణకాండకు దారితీశాయి. కాబూల్‌లోని ఒమిద్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ హాస్పిటల్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో సుమారు 400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అమానుష ఘటనపై భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్ చర్యలను తప్పుబడుతూ విడుదల చేసిన ప్రకటనలో ఇది అత్యంత అమానుషమైన, పిరికిపంద చర్య…

Read More

బాదితునికి ఎలఓసి అందజేత

విశాలాంధ్ర – మల్కాజిగిరి : మల్కాజిగిరి నియోజకవర్గం ఈస్ట్ ఆనంద్ బాగ్ బండ చెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆర్యన్ గౌస్ గత కొద్ది రోజుల నుండి అనారోగ్యతో బాధపడుతున్నాడు. అతని ఆపరేషన్‌కి అయ్యే ఖర్చులు మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ బాబు సహకారంతో రూ. 3 లక్షల ఎలఓసి మంజూరు చేయడం జరిగింది. ఈ ఎలఓసి కాపిని బాదితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్ యాదవ్, బి.కె.శ్రీనివవాస్, గుండా నిరంజన్, కపిల్,…

Read More

లవర్‌తో భర్తకు అడ్డంగా దొరికిపోయిన భార్య.. ఘర్షణలో భర్త హత్య గోదావరి జిల్లాలో మరో కలకలం..! East Godavari extramarital affair murder sensational after pesticide consumption. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 27, 2026 7:44 PM IST తూర్పుగోదావరి జిల్లాలో రంగంపేట దొడ్డిగుంటలో నాగేంద్రను భార్య, శివ కలిసి హత్య చేయగా, శివ పురుగుమందు సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. + తన భార్యదగ్గర మరో వ్యక్తి..ఇదేంటి అని ప్రశ్నిస్తే చంపేశారు తూర్పుగోదావరి జిల్లాలో వరుసగా చోటుచేసుకుంటున్న పరువు హత్యలు, ప్రేమహత్యలు ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి. తెల్లవారుజామున డిప్యూటీ ఎమ్మార్వోగా పనిచేస్తున్న యువతి ప్రేమవివాహం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఆమె భర్తను…

Read More

దుర్గగుడిలో సిబ్బంది బాగోతం.. రోల్డ్‌గోల్డ్ పేరుతో హుండీ బంగారం మాయం!

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో సిబ్బంది చేతివాటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ కానుకల లెక్కింపులో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. అసలైన బంగారాన్ని రోల్డ్‌గోల్డ్ వస్తువుల పేరుతో పక్కదారి పట్టించి కాజేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటనపై ఆలయ ఈవో శీనా నాయక్ తీవ్రంగా స్పందించి, సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆలయంలో హుండీల లెక్కింపు జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు సమర్పించిన కానుకల్లోని అసలైన బంగారు ఆభరణాలను…

Read More

అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గిత్త

విశాలాంధ్ర- నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోనీ బి ఆర్ ఆర్ నగర్ లో రూ.1 కోటి వ్యయంతో నిర్మిస్తున్న నూతన అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి సోమవారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని అన్నారు .ఈ కార్యక్రమంలో నందికొట్కూరు టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పట్టణ…

Read More

ప్రాణం తీసిన బైక్ పొగ.. ఒకే ఇంట్లో నలుగురు మృతి.. అన్నమయ్య జిల్లాలో విషాదం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 15, 2026 12:24 PM IST Andhra Pradesh: బైక్ పొగ వల్ల ప్రాణాలు పోవడం ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఘటన మన అన్నమయ్య జిల్లాలోనే జరిగింది. ఏకంగా నలుగురి ప్రాణాలు పోవడం అంటే మామూలు విషయం కాదు. పెను విషాదం. ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రాణం తీసిన బైక్ పొగ ఆంధ్రప్రదేశ్.. అన్నమయ్య జిల్లా.. పుంగనూరులో ఈ విషాదం జరిగింది. ద్విచక్రవాహనం (బైక్) నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే…

Read More

నిర్వాసితుల త్యాగ ఫలమే పోలవరం – Visalaandhra

మూడోవిడతగా రూ.226 కోట్ల చెక్కు అందించిన సీఎం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వారి త్యాగ ఫలితంగానే ప్రాజెక్టు సాకారం అవుతోందని అన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశమయ్యారు. భూసేకరణ పునరావాస, పరిహార ప్యాకేజీ కింద మూడో విడతలో రూ.226.61 కోట్ల చెక్కును నిర్వాసితులకు అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మూడో…

Read More

స్థానిక ముస్లింలకు తాము వ్యతిరేకం కాదు

అసోం ఎన్నికల ప్రచారంలో అమిత్ షా కాలియాబోర్(అసోం): తమ పార్టీ స్థానిక ముస్లింలకు వ్యతిరేకం కాదని, చొరబాటుదారులను సహించేది లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. అసోం గణపరిషత్ (ఏజీపీ)కు చెందిన కేశబ్ మహంతా తరఫున గురువారం కాలియాబోర్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో అమిత్ షా ప్రసంగించారు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అసోంలో అక్రమ చొరబాట్లను ప్రోత్సహించాయని బీజేపీ అగ్రనేత ఆరోపించారు. అసోం స్థానిక ముస్లింలకు బీజేపీ ఎంత మాత్రం వ్యతిరేకం…

Read More

కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి – Visalaandhra

కువైట్: ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. ట్రంప్ ఆడిన నాటకాలకు తలొగ్గడం లేదు. ఇటీవల చర్చలు, యుద్ధానికి ఐదు రోజులు విరామం వంటి ప్రకటనలను బేఖాతరు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడికి పాల్పడింది. అయితే, అది ఓ ఇంధన ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన డ్రోన్ దాడిలో చమురు ట్యాంకర్ నుంచి భారీఎత్తున మంటలు…

Read More

ఉమ్మడి జిల్లాల వారికి పరుగు పందెం పోటీలు

నిర్వాహకులు బాలరాజు, సాకే సాయికుమార్విశాలాంధ్ర ధర్మవరం;; ఉమ్మడి జిల్లాలు అయిన అనంతపురం, పుట్టపర్తి జిల్లాల వారికి ధర్మవరం మండలం లోని గొట్లూరు గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల (మంకాలమ్మ దేవాలయం దగ్గర) మార్చి 27వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బాలరాజు, షాకే సాయికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరుగు పందెం శ్రీరామనవమి సందర్భంగా రెండు కిలోమీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు ముందుగానే తమ…

Read More