Headlines

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి!

మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మహోగ్రరూపం దాల్చిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఈ ఒక్క సెషన్‌లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.8 లక్షల కోట్లు ఆవిరైపోవడం మార్కెట్లలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్…

Read More

నేడు జీడీఎస్మహా సమ్మేళనం

విశాలాంధ్ర- దాచేపల్లి: కేంద్ర తపాలా శాఖకు సంబంది óంచిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) సమావేశం ఆదివారం గుంటూరులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఈ సభకు బీపీఎం, ఏబీపీఎంలు దాదాపు 8 వేల మంది హాజరుకా నున్నట్లు శాఖ ఉన్నతాధికారుల తెలి పారు. సంక్షేమం కోసం కేంద్ర ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్న సభకు ముఖ్య మంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రు లు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మ సాని, సీపీఎంజీ, పీఎంజీ తదితరులు…

Read More

AP Government: సీఎం చంద్రబాబు అదిరిపోయే మాస్టర్ ప్లాన్.. లక్షల మందికి ఉద్యోగాలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సౌర విద్యుత్ హబ్‌గా రాయలసీమ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉన్న అపారమైన సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు వివరించగా, దీనికి అనుగుణంగా భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం సూచించారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వృథా చేయకుండా స్టేట్ మరియు సెంట్రల్ గ్రిడ్‌లకు అనుసంధానం చేయాలని,…

Read More

5వేల బాంబులతో దాడి చేశాం: ఇజ్రాయిల్

టెలఅవీవ్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ భీకర పోరు కొనసాగుతోంది. తమ ఆపరేషన్ మరో రెండు వారాలు సాగుతుందని ఇజ్రాయిల్ సైన్యం సూచనప్రాయంగా తెలిపింది. ఇరాన్ పాలన, దాని సైనిక స్థావరాలను కూలదోయడమే లక్ష్యమని పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి నేటి వరకు ఇరాన్‌పై ఐదు వేలకుపైగా బాంబులతో దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ సైన్యం గురువారం ప్రకటించింది. ఇరాన్ సైనికులు వేలాది మంది చనిపోయినట్లు వెల్లడించింది. తెహ్రాన్‌లోని అతిపెద్ద మిలిటరీ స్థావరంపై ఇజ్రాయిల్ 100కు పైగా యుద్ధ…

Read More

CM Chandrababu: దుబారా ఖర్చులు వద్దు.. పొదుపు ముద్దు: ప్రధాని మోదీ బాటలో సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 3:45 PM IST పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాల పొదుపు మంత్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. విదేశీ పర్యటనలు, ఇంధన వినియోగం, కాన్వాయ్ వాహనాలు తగ్గించి దేశాభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాల పొదుపు మంత్రానికి సీఎం చంద్రబాబు మద్దతు ప్రకటించారు. మంగళగిరి మండలం…

Read More

నర్సీపట్నంలో 108 అడుగుల శివపార్వతులు.. పర్యాటక హబ్‌గా మారనున్న పెద్ద చెరువు..! Narsipatnam tourism development. |

Last Updated:Apr 29, 2026 7:17 PM IST నర్సీపట్నంలో 108 అడుగుల శివపార్వతుల విగ్రహం, ట్యాంక్‌బండ్ తరహా చెరువు అభివృద్ధి, చంద్రబాబు నాయుడు ఆమోదంతో రోడ్లు, విగ్రహాలు, ఫౌంటెన్లు, లైటింగ్ పనులు వేగవంతం + News18 అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం త్వరలోనే ఒక కొత్త పర్యాటక ఆకర్షణగా మారబోతోంది. సృష్టి క్షేత్రం పేరుతో 108 అడుగుల ఎత్తైన శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్…

Read More

Strange Climate in Vizag | విశాఖలో వింత వాతావరణం.. ఒక్కరోజులో రెండు సీజన్లు! | #local18V

విశాఖ ఇతర ప్రాంతాల్లో వింతైన వాతావరణం.. ఉదయం ఎండ.. మధ్యాహ్నం వరకు వడగాలుపులు.. సాయంత్రం వర్షం ఆ తర్వాత కాస్త చలి.. ప్రస్తుతం ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి.. వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా ఇలా.. ఉష్ణోగ్రతలలో కూడా 34 దాటని వైనం.. మరికొద్ది రోజులు ఇలాగే ఉంటుందన్న వాతావరణ శాఖ..! ఏప్రిల్ తర్వాత వాతావరణ పరిస్థితి మారే అవకాశం.. విశాఖపట్నం తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాల్లో కాస్త వింతైన వాతావరణం ఇటీవల…

Read More

అనకాపల్లి వర్ష బాధితులకు అనిత భరోసా

అకాల వర్షాలతో పాయకరావుపేట నియోజకవర్గంలో తీవ్ర నష్టంఎరకయ్య, శంకర్ అనే వ్యక్తుల మృతిఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అనాకపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. మంత్రి అనిత మొదటగా సత్యవరం గ్రామాన్ని సందర్శించారు. అక్కడ గ్రామస్థులు ఆమెకు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు ‘ఎన్టీఆర్ భరోసా్ణ పెన్షన్లను పంపిణీ చేశారు. స్థానిక ప్రజలతో ముచ్చటిస్తూ…

Read More

Flower Market: ఏ సీజన్‌లో అయినా ఇక్కడ తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు.. ఎక్కడో వీడియో చూడండి | బిజినెస్

Last Updated:Feb 13, 2026 11:22 PM IST Flower Market: ఏ సీజన్ అయినా తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు కావాలి అనుకుంటే విశాఖపట్నం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనందపురంలోని హోల్‌సేల్ పూల మార్కెట్‌ కి రావాల్సిందే. + ఏ సీజన్ అయినా ఇక్కడ తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు Flower Market: ఏ సీజన్ అయినా తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు కావాలి అనుకుంటే విశాఖపట్నం…

Read More

విజయకేతనముతో పదవ తరగతి పరీక్షా ఫలితాలు మోగించిన యశోద పాఠశాల

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని యశోద కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో విద్యార్థులు విజయదుందుభి మోగించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 173 మంది లో 590 మార్కులకు పైగా నలుగురు విద్యార్థులు, 580 మార్కులు పైగా 28 మంది విద్యార్థులు, 550 మార్కులకు పైగా 79 మంది విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో విజయోత్సవ సభను కూడా నిర్వహించారు. అనంతరం…

Read More