News Updates Today: ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ మంత్రి హతం |

News Updates Today: ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న ఇరాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయిన ఇరాన్, తాజాగా మరో కీలక నేతను కూడా కోల్పోయింది. ఇజ్రాయెల్ నిర్వహించిన తీవ్ర దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారికంగా వెల్లడించింది. ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఖతీబ్ మరణంతో ఇరాన్‌లో విషాద వాతావరణం నెలకొంది. అంతకుముందే ఇరాన్ సైనిక అధికారి అలీ లారిజాని…

Read More

వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ – Visalaandhra కలెక్టరేట్ లో 9154970454తో కంట్రోల్ రూం–జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియవిశాలాంధ్ర`విజయవాడ: జిల్లాలో వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా…

Read More

Viral Video: MLA అరవ శ్రీధర్‌పై ఫిర్యాదు చేసిన మహిళపై దాడి.. మరో వివాదంలో జనసేన నేత | ట్రెండింగ్

Last Updated:Apr 03, 2026 11:28 AM IST Viral Video: పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లును ఆమోదించిన అనంతరం జరిగిన సంబరాల్లో అలజడి నెలకొంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన ఒక మహిళపై జనసేన నాయకులు దాడి చేశారు. + Railway Koduru MLA Viral Video: పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లును ఆమోదించిన అనంతరం జరిగిన సంబరాల్లో అలజడి నెలకొంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్…

Read More

Record Temperatures: రికార్డ్ స్థాయిలో ఎండలు.. రోడ్లపై నిప్పుల కురిసినట్లే ఉంది అక్కడ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 01, 2026 5:29 PM IST Record Temperatures: ఏపీకి సంబంధించి బానుడు రికార్డు స్థాయిలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటలకే రోడ్లపైకి రావాలంటే భయందోళ  చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన సెంటర్లో ఈ ఎండ దాటికి వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. + ఏపీలో రికార్డ్ స్థాయిలో బానుడి ప్రతాపం.. రోడ్లపై నిప్పు రవ్వలు Record Temperatures: ఏపీకి సంబంధించి బానుడు రికార్డు స్థాయిలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు….

Read More

ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలి: ఎమ్మెల్యే పరిటాల సునీత

విశాలాంధ్ర-​రాప్తాడు : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 29న నిర్వహించనున్న ఆవిర్భావ వేడుకల్లో కార్యకర్తలు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. గురువారం అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో ఆమె సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాను రెపరెపలాడించాలన్నారు .అలాగే పెండింగ్‌లో ఉన్న గ్రామ, మండల కమిటీల నియామకాలను త్వరగా పూర్తి చేయాలని, పార్టీ కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత…

Read More

మూడు గ్రామాలు.. 2000 మందికి పైగా మర్చంట్ నేవీ ఉద్యోగులు.. ఈ గ్రామాలు చాలా స్పెషల్..! Srikakulam three villages emerge as Merchant Navy hub. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 25, 2026 3:36 PM IST శ్రీకాకుళం కలింగపట్నం బంధారువనిపేట కె మత్స్యలేశ్వరం నుంచి 2000 మందికి పైగా మర్చంట్ నేవీలో కెప్టెన్ స్థాయి వరకు ఎదిగి గ్రామాల ఆర్థిక సామాజిక రూపు మార్చిన గాథ. + ప్రతి ఇంటి నుంచి సముద్రయానం  2000 మంది సీమాన్స్ఉద్యోగులతో ప్రత్యేక శ్రీకాకుళం జిల్లాలోని కలింగపట్నం, బంధారువనిపేట, కె.మత్స్యలేశ్వరం గ్రామాలు.. మర్చంట్ నేవీ గ్రామాలుగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. ఈ మూడు గ్రామాల నుంచి సుమారు 2000…

Read More

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత రేవ తమ్మ

విశాలాంధ్ర ధర్మవరం!; పట్టణంలోని సంజయ్ నగర్ కు చెందిన కీ,శే రేణిగుంట్ల రేవతమ్మ (85సం ) భర్త లేట్ రేణిగుంట్ల బాలవెంకటయ్య శుక్రవారం మృతి చెందారు. 20/02/2026 ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి , వారి అంగీకారమేరకు అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి. రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు…

Read More

Tiger Attack: మూడు ఆవు దూడల రక్తం తాగి మత్తుగా నిద్రపోతున్న పెద్దపులి.. డ్రోన్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 28, 2026 10:17 AM IST తూర్పుగోదావరి రంపచోడవరం దేవీపట్నం ఏజెన్సీలో పెద్దపులి మూడు పశువులను చంపింది. అటవీశాఖ ఆపరేషన్ టైగర్ ప్రారంభించి భక్తులను రాములోరి ఆలయం నుంచి తరలిస్తోంది. + మూడుదూడలను చంపేసింది మత్తుగా నిద్రపోతుంది తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, దేవీపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి ఉదంతం ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. ఇప్పటివరకు కేవలం అడపాదడపా కనిపిస్తూ భయపెట్టిన పులి, ఇప్పుడు…

Read More

NTR Bharosa Pension: ఫించన్ డబ్బుల్లో నకిలీ, చిరిగిన నోట్లు.. ఫించన్‌దారుల రియాక్షన్ ఇదే | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 03, 2026 12:26 PM IST NTR Bharosa Pension: ప్రతినెల పెన్షన్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్దిదారులకు వేలకోట్ల రూపాయలు ఇస్తోంది. అయితే ఏప్రిల్ పెన్షన్ల పంపిణీ భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా బత్తలపల్లి సచివాలయం పరిధిలో జరిగిన సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిరిగిన నోట్లను తిరస్కరించిన పెన్షన్ దారులు… NTR Bharosa Pension: ఒకటో తారీకు సెలవు వస్తే 31 వ తారీకే పెన్షన్ ఇచ్చే విధానం కేవలం ఒక్క ఆంధ్ర…

Read More

వచన రచనా మార్గదర్శి చిన్నయ సూరి

సుమారు 180 సంవత్సరాల క్రితం నాటి మాట. అది 1847వ సంవత్సరం. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా రోజులు.మద్రాసులోని’ సెయింట్ జార్జ’ కోటలో ఏర్పరచిన కళాశాలలో ఇంగ్లీషు వారికి తెలుగు పాఠాలు నేర్పించడానికి ‘ట్యూటర’ ఉద్యోగంలో ఒక తెలుగు పండితుణ్ణి నియమించేవారు. అప్పటివరకు ట్యూటర్ గా ఉన్న పుదూరి సీతారామశాస్త్రి ‘రిటైర’ అయిపోయారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వాడే కాకుండా, కొంత ఇంగ్లీష్ కూడా వచ్చిన వాళ్ల కోసం ఒక ప్రకటన…

Read More