అమెరికా సైనిక చర్యలు విఫలం: ఇరాన్

అమెరికా, ఇజ్రాయెల్‌కు సర్‌ప్రైజ్ ఇస్తామని హెచ్చరిక తెహ్రాన్: అమెరికా అదిరింపులకు ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. దాడులకు తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇరాన్ సామర్ధ్యం, తెగువను చూసి ప్రపంచం నివ్వెర పోతోంది. తమ చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలు సైతం తమకు వ్యతిరేకంగా అమెరికా పక్షాన నిలిచినప్పటికీ తాము ఎక్కడా తగ్గేది లేదంటున్నారు ఇరానీలు. తమ వంతెనెలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ చేస్తున్న బెదిరింపులు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. అమెరికా లక్ష్యాలు లోపభూయిష్టంగా ఉన్నాయని హేళన చేశారు.ఈ…

Read More

అధికారం అంటే ఆర్డర్లు వేయడం కాదు.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం.. దివ్యాంగుల రాత మార్చిన ఆ కలెక్టర్ రియల్ హీరో..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 30, 2026 9:43 PM IST చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం మెగా సేవా కార్యక్రమం, ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్ సహకారంతో 1.5 కోట్లు ఖర్చు, 115 ఉపకరణాల పంపిణీ, ఉచిత శస్త్రచికిత్సలు News18 మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతున్న నేటి కాలంలో, ఎదుటివారి కష్టాన్ని చూసి చలించి, వారికి అండగా నిలబడటమే అసలైన సేవ అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగుల జీవితాల్లో చీకట్లు…

Read More

సుప్రీంకోర్టులో వాన్‌పిక్‌కు చుక్కెదురు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: సుప్రీంకోర్టులో వాన్‌పిక్ ప్రాజెక్టుకు చుక్కెదురైంది. సీబీఐ నమోదు చేసిన కేసు కొట్టివేయాలన్న పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నమోదు చేసిన అభియోగాలను సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుందని, దానికి గల కారణాలు చెప్పలేదంటూ వాన్‌పిక్ యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో వాన్‌పిక్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుందరేశ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం స్పందిస్తూ…

Read More

కానిస్టేబుల్ మసూద్ వలి ఘన సత్కారం..

అనంతపురం ట్రాఫిక్ పోలీసుగా బదిలీ.. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మసూద్ వలి అనంతపురం ట్రాఫిక్ పోలీస్ విభాగానికి బదిలీ అయ్యారు.గత ఐదున్నర సంవత్సరాలుగా నార్పల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన మసూద్ వలి తన సేవా కాలంలో క్రమశిక్షణతో పాటు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి మంచి గుర్తింపు పొందారు. నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు సహకారం, అలాగే స్టేషన్ పనుల్లో సమర్థవంతంగా…

Read More

ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం – Visalaandhra

సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్విశాలాంధ్ర ధర్మవరం;;మండల పరిధిలోని రేగాటిపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం పై రైతు సేవాకేంద్ర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని ధర్మవరం సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్ మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందులో భాగంగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ,హాఫ్ మూన్ మోడల్స్,ఏ గ్రేడ్ మోడల్ గురించి వివరించడం జరిగిందన్నారు. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో వర్షాభాగం పరిస్థితులు…

Read More

దాతల సహకారంతోనే ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు..

-శ్రీ సత్య సాయి సేవా సమితి విశాలాంధ్ర ధర్మవరం; దాతల సహకారంతోనే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శ్రీ సత్యసాయి సేవా సమితి పిఆర్టి సర్కిల్ ధర్మవరం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు బిస్కెట్లను 150 మందికి పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ అల్పాహార సేవా కార్యక్రమానికి దాతగా పెనుకొండ వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ…

Read More

సైప్రస్ సార్వత్రిక ఎన్నికల్లో ఏకేఈఎల్`ప్రోగ్రెసివ్ పార్టీ సత్తా

నికోసియా: సైప్రస్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఏకేఈఎల్ప్రోగెసివ్ పార్టీ ఆఫ్ ది వర్కింగ్ పీపుల్ సత్తా చాటింది. 23.86శాతం ఓట్లతో రెండవ స్థానం దక్కించుకుంది. 56కుగాను 15 సీట్లు గెలుచుకుంది. ఫలితాలు వెలువడిన అనంతరం ఏకేఈఎల్ ప్రధాన కార్యదర్శి స్టెఫనోస్ మాట్లాడుతూ పార్టీపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితం నిదర్శనమన్నారు. పార్లమెంటులో, ప్రజల్లో పార్టీ మరింత బలాన్ని పుంజకున్నట్లు తెలిపారు. నాయకుల మాటల మాయాజాలం నుంచి ప్రజలను బయటకు తేవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. అనేక…

Read More

ఇంప్యాక్ట్ నిబంధన నాకు నచ్చదు: అక్షర్

న్యూదిల్లీ: ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అక్షర్ పటేల్ ఐపీఎల్‌లోనూ జోరు చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అక్షర్ ఈసారి జట్టుకు టైటిల్‌ను అందించేందుకు అవసరమైన వ్యూహాలు పన్నుతున్నాడు. మరో ఐదు రోజుల్లో పంతొమ్మిదో సీజన్ మొదలవ్వనున్న నేపథ్యంలో సహచరులతో కలిసి నెట్స్‌లో ప్రాక్టీస్‌తో బిజీగా ఉన్న అక్షర్ పటేల్… ‘ఇంప్యాక్ట్ ప్లేయర’ నిబంధనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌లో అన్నీ ఒకే.. కానీ, ఈ ఒక్క నిబంధనే తనకు నచ్చదని…

Read More

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జయప్రదం చేయండి

విల్సన్ పాల్ విశాలాంధ్ర – కడియం : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 7వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో జిల్లా మహిళా ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి సిహెచ్.ఎస్.విల్సన్ పాల్ పిలుపునిచ్చారు. ప్రతియేటా జరిగే కార్యక్రమాలకు భిన్నంగా ఆటపాటలకు పరిమితం కాకుండా మహిళా శక్తిని, మహిళా సాధికారితను తెలియజేసే చర్చలు, న్యాయపరమైన చట్టపరమైన అంశాలను…

Read More

Tirupati Trains: అరుణాచలం, తిరుపతి వెళ్లే ప్రయాణికులకు అలర్ట్… ఈ రైళ్లు రద్దు |

దక్షిణ మధ్య రైల్వే అందించిన వివరాల ప్రకారం, ట్రైన్ నంబర్ 16854 విల్లుపురం-తిరుపతి ఎక్స్‌ప్రెస్ కొన్ని తేదీల్లో కాట్పాడి నుంచి తిరుపతి మధ్య పాక్షికంగా రద్దు అవుతుంది. ఆ తేదీలు ఏప్రిల్ 17, 20, 24, 27, మే 1, 4, 8,11, 15, 18, 22, 25, 29, జూన్ 1, 5వ తేదీల్లో ఈ రైలు కాట్పాడి, తిరుపతి మధ్య అందుబాటులో ఉండదు. అదే విధంగా ట్రైన్ నంబర్ 16853 తిరుపతి-విల్లుపురం ఎక్స్‌ప్రెస్ కూడా…

Read More