Maila Cyclone: అరి వీర భయంకరంగా మైలా తుపాను.. ఏపీ, తెలంగాణకు ఉరుములతో వర్షాలు!

Maila Cyclone: పసిఫిక్‌ మహా సముద్రంలో మైలా తుపాను భయంకర రూపం సంతరించుకుంది. ఐతే.. దాని ప్రభావం భారత్‌పై ప్రస్తుతానికి లేదు! కానీ ఏప్రిల్ 9న ఏపీ-తెలంగాణలో ఉరుముల వర్షాలు, హీట్‌వేవ్ అలర్ట్ ఉంది. వివరాలు తెలుసుకుందాం. Source link

Read More

టీఎంసీ మ్యానిఫెస్టో విడుదల – Visalaandhra

10 కీలక హామీలతో విడుదల మమత కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదలకు సిద్ధపడుతున్నాయి. ఈ ఎన్నికలకు అధికార టీఎంసీ ముందు నుంచి దూకుడును ప్రదర్శిస్తోంది. అభ్యర్ధులను ముందుగానే ప్రకటించి అందరినీ అలోచనలో పడేసింది. అదే క్రమంలో శుక్రవారం తమ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. రాష్ట్రంలో వరుసగా నాలుగోసారి అధికార పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలకు పలు వాగ్దానాలు చేశారు. ప్రతి…

Read More

సీపీఐ వైపే ప్రజల మొగ్గు – Visalaandhra

. కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం మాదే. డబ్బుతో చేసే రాజకీయం శాశ్వతం కాదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం: డబ్బుతో చేసే రాజకీయాలు శాశ్వతం కాదని, తాత్కాలిక ప్రయోజనాలు కనిపిస్తాయే తప్ప ప్రజల్లో నిజమైన విశ్వాసాన్ని పొందలేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొందరు డబ్బు బలం, అహంకారంతో రాజకీయాలను కలుషితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ…

Read More

ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కుతున్నారు – Visalaandhra

వెంక గారి భూమయ్య తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేడు సంక్షోభపు అంచున నిలిచింది. హామీల అమలులో మొండిచేయి, బకాయిల చెల్లింపులో మీనమేషాలు లెక్కించడం ఈ రెండూ కలిపి వేలాది మంది కార్మికుల భవిష్యత్తునే అనిశ్చితిలోకి నెట్టేశాయి. సమ్మె నోటీసు ఇచ్చి నెల రోజులు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో 45 వేల మంది కార్మికులను రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చింది. ఇది కేవలం వేతనాల కోసం చేసే పోరాటం కాదు. ఇది వారి ఉనికిని…

Read More

ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంలో చుక్కెదురు

న్యూదిల్లీ: తెలంగాణలోని ప్రిన్స్‌టన్ విద్యాసంస్థలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ‘ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ’ పేరు వాడటంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా వర్సిటీతో తమకు సంబంధం లేదని బోర్డులు పెట్టాలని తెలంగాణ కాలేజీలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు మోసపోకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జూన్ 12వ తేదీ లోగా ప్రముఖ దినపత్రికల్లో పావు పేజీ ప్రకటనలు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించింది. The post ప్రిన్స్‌టన్…

Read More

Heatwave Hits Andhra Pradesh | ఏపీలో భగ్గుమనే ఎండలు.. బయటకు వస్తే అంతే సంగతి! | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది ఎండలు అత్యంత తీవ్రంగా ఉండబోతున్నాయని, ఉష్ణోగ్రతలు 40°C నుంచి 45°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవ తప్పిదాల వల్లే వాతావరణం వేడెక్కుతోందని ఏయూ వాతావరణశాఖ ప్రొఫెసర్ సి. వెంకటేశ్వర నాయుడు పేర్కొంటూ, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.#heatwave #apnews #weatherupdate Source link

Read More

Summer Health Tips: ఈ సమ్మర్‌లో మీ శరీరంలో ఎక్కడపడితే అక్కడ చెమట పడుతోందా..? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు |

Summer Health Tips: వేసవి కాలం వస్తే మనల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య శరీరానికి ఎక్కువగా చెమట పట్టడం. వేసవి తీవ్రత, ఉక్కపోతతో పాటు శరీరం త్వరగా డీహైడ్రెట్ కావడం వల్ల చంకల్లో, వీపుపైన, ఛాతిపైన , తలపై కూడా చెమట పడుతూ ఉంటుంది. మన చుట్టూ రెండు రకాల వ్యక్తులను మనం చూస్తుంటాము. కొందరికి ఫ్యాన్ వేసినా కూడా విపరీతంగా చెమట పడుతుంది, మరికొందరికి అస్సలు చెమట పట్టదు. నిరంతరం చలిగా అనిపిస్తుంది. Source…

Read More

కేరళ కాదు ఇకపై కేరళం .. కేంద్ర క్యాబినెట్ ఆమోదం

కేరళ రాష్ట్రం పేరు ఇకపై కేరళంఃగా మారింది. సంబంధిత బిల్లుకు కేంద్ర క్యాబినెట్ నేడు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ నేడు ఆమోదం తెలిపింది. ఇకపై రాష్ట్రాన్ని ఃకేరళంః అని పిలిచేలా సంబంధిత బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. మళయాళీ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. తమ రాష్ట్రం పేరును మార్చాలనే ప్రతిపాదనలు మళయాళీ ప్రజల ఎప్పటినుంచో…

Read More

Telangana and AP Weather Forecast Update: వాతావరణంలో ఈ మార్పు ఎందుకొచ్చింది? మంచిదేనా? ఇండియా మంచుదేశం అవుతోందా? |

ఈ వర్షాల వాతావరణం ఒక వారం రోజులు కొనసాగుతుంది అని ఏపీ, తెలంగాణ వాతావరణ అధికారులు తెలిపారు. అసలు ఎందుకీ మార్పు? ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడుతున్నాయి అంటే.. దీనికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు, చైనా, గోబీ ఎడారి ప్రాంతాలన్నీ దట్టమైన మంచు, మేఘాలతో నిండిపోయాయి. ఆ ప్రభావం ఏపీ, తెలంగాణపై ద్రోణి లాగా పడింది. అందువల్లే మన రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. దీనికి తోడు.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పక్కన…..

Read More

వయసును బట్టి హేళన చేయడం సరికాదు

తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన అనసూయ హైదరాబాద్: ఇటీవల యాంకర్, నటి అనసూయ హోలీ సంబరాల్లో పాల్గొన్న విషయం తెలిసినదే. ఆ సంబరాల్లో ఆమె మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ‘ఆంటీ’ అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా కొందరు ఆ వీడియోకు వచ్చిన కామెంట్స్ తో రీల్స్ చేయడం ప్రారంభించారు. ఆ రీల్స్ పై ఆమె పోస్ట్ పెట్టారు… ” ఇతరుల బాధలో కూడా వినోదం వెతికే వారిని, కనీస సానుభూతి,…

Read More