Headlines

హిమాలయాల్లో అరుదైన జంతువులు.. తెలుగు యువకుడి వీడియోలకు గ్లోబల్ గుర్తింపు..! Vijit Bhargav captures rare creatures in Himalayas. | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 30, 2026 3:35 PM IST అనంతపురం యువకుడు విజిత్ భార్గవ్ సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు హిమాలయాల్లో అరుదైన లెపార్డ్స్‌ను కెమెరాలో బంధిస్తూ డ్రోన్ పైలట్ విజువల్ స్టోరీ టెల్లర్‌గా మెరిసుతున్నాడు. + డ్రోన్ పైలెట్.. హిమాలయాల్లో తిరిగే లిపార్డ్స్ తీసి ఫెమస్ అయిపోయాడు… తనకి ఇష్టమైన రంగుల ప్రపంచంలో విహరించాలి అనే కల.. కానీ జీవితం మాత్రం అతన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగం వైపు నడిపించింది. అయినా ఆ కలను వదిలిపెట్టకుండా కెమెరాను ఆయుధంగా…

Read More

International Fleet Review | సముద్రంలో యుద్ధనౌకలు ..విశాఖలో సందడి

విశాఖ సాగరం ప్రపంచ యుద్ధనౌకల గర్జనతో హోరెత్తింది. బుధవారం ఉదయం జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR) 2026 లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని భారత నౌకాదళ సత్తాను, స్నేహపూర్వక దేశాల శక్తిని సమీక్షించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ‘ఐఎన్ఎస్ సుమేధ’ (INS Sumedha) యుద్ధనౌకపై నుంచి సముద్రంలో బారులు తీరిన 70కి పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములను…

Read More

తిరుమల వసంతోత్సవాల్లో ప్రత్యేక దర్శనం.. మూడు యుగాల దేవతలు ఒకే వేదికపై.. ఎప్పుడంటే..! grand start of spring festival in tirumala crowded with devotees. |

Last Updated:Mar 30, 2026 8:56 PM IST తిరుమలలో శ్రీ వేంకటేశ్వర వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభం, మలయప్ప స్వామి బంగారు రథోత్సవం, స్నపన తిరుమంజనం, ఏప్రిల్ 1 వరకు వేడుకలు కొనసాగనున్నాయి + తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు మొదలు..! తిరుమలలో ఆధ్యాత్మిక ఉత్సాహం మళ్లీ పులకరించింది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమై భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తుతున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సాలకట్ల ఉత్సవాలు ప్రతి…

Read More

Rammohan Naidu : ఎర్రన్నాయుడికి నివాళులర్పించిన రామ్మోహన్ నాయుడు!

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన పర్యటనను తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు స్మారకార్థం నివాళులర్పించి ప్రారంభించారు. ఎర్రన్నాయుడు ఆశయ సాధనకే తాను నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరును సమీక్షించారు. “ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి చెందాలంటే కనెక్టివిటీ (రవాణా సౌకర్యాలు) మెరుగుపడటం చాలా ముఖ్యం” అని ఆయన స్పష్టం చేశారు. రహదారులు, రైల్వే లైన్లతో పాటు…

Read More

రిషి విద్యాలయలో జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్ ప్రారంభం

జిల్లా కోఆర్డినేటర్ రమేష్విశాలాంధ్ర ధర్మవరం;;ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖకు అనుబంధంగా జూనియర్ రెడ్ క్రాస్ యూనిట్‌ను రిషివిద్యాలయలో ప్రారంభించామని జిల్లా కోఆర్డినేటర్ బి. రమేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ యూనిట్ రిజిస్ట్రేషన్‌ను డీన్ భాస్కర్ రెడ్డి , సీఏఓ రవీంద్ర పూర్తి చేయడం జరిగిందన్నారు.“నేను సేవ చేస్తాను” అనే నినాదంతో జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆరోగ్యం, సేవాతత్పరత, స్నేహభావం పెంపొందించే కార్యక్రమాలలో పాల్గొనాలని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలలో రెడ్ క్రాస్…

Read More

AP Government: సీఎం చంద్రబాబు అదిరిపోయే మాస్టర్ ప్లాన్.. లక్షల మందికి ఉద్యోగాలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సౌర విద్యుత్ హబ్‌గా రాయలసీమ రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఉన్న అపారమైన సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 325 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని అధికారులు వివరించగా, దీనికి అనుగుణంగా భారీ పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం సూచించారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను వృథా చేయకుండా స్టేట్ మరియు సెంట్రల్ గ్రిడ్‌లకు అనుసంధానం చేయాలని,…

Read More

ముస్లీం మైనార్టీలకు రంజాన్ తోఫా అందజేసి సత్యమూర్తి

విశాలాంధ్ర – మల్కాజిగిరి : ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ ప్రశాంత్ నగర్‌లో రంజాన్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా అందించిన ఈద్ కా తోఫాను కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు సత్యమూర్తి ముస్లిం సోదరులకు అందజేశారు. వారిని శాలువాతో సత్కరించి స్వీట్స్ అందజేసి, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి ఉందని, మల్కాజిగిరిలో మైనార్టీల అభ్యున్నతికి సహకరిస్తున్న మాజీ…

Read More

హోర్ముజ్‌లోని ఇరాన్ క్షిప‌ణి సైట్ల‌పై.. 5000 పౌండ్ల బాంబుల‌తో అమెరికా దాడి

అమెరికా మిలిట‌రీ మంగ‌ళ‌వారం భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద భారీ ఎత్తున బాంబుల‌ను జార విడిచింది. తీరం వెంట ఉన్న ఇరాన్ మిస్సైల్ సైట్ల‌ను అమెరికా వైమానిక ద‌ళాలు టార్గెట్ చేశాయి. సుమారు 5000 పౌండ్ల(2300 కిలోలు) బ‌రువున్న బాంబుల‌తో హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద ఉన్న ఇరాన్ మిస్సైల్ కేంద్రాల‌పై దాడి చేశారు. యాంటీషిప్ క్రూయిజ్ మిస్సైళ్ల‌ను అమెరికా పేల్చివేసిన‌ట్లు యూఎస్ సెంట్ర‌ల్ క‌మాండ్ పేర్కొన్న‌ది. ఇరాన్ తీర ప్రాంతం వెంబ‌ట ఉన్న మిస్సైల్…

Read More

చెత్త తరలింపు వాహనాల పంపిణీ

విశాలాంద్ర- వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : స్వర్ణఆంద్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా, వలేటివారిపాలెం ఎంపీడీఓ కార్యాలయంవద్ద మంగళవారం చెత్తతరలింపు వాహనాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. మండలంలోని శాఖవరం, వలేటివారిపాలెం, పోకూరు పంచాయతీలకు ట్రాక్టర్ ట్రక్కులు, 13 పంచాయతీలకు 14 ఆటోరిక్షాలను అందజేశారు. అలాగే చెత్తకు బదులుగా చిల్లర సరుకులు అందించే స్వచ్ఛరథాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రారంభించారు. పారిశుద్ధ్య సిబ్బంది వాహనాలను సక్రమంగా వినియోగిస్తూ… ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రం చేయాలని ఆదేశించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే…

Read More

గ్రామీణ యువతకు గోల్డెన్ ఛాన్స్.. రాష్ట్ర స్థాయికి దారి చూపే క్రీడా పోటీలు..!

పార్వతీపురం మన్యం జిల్లాలో డాక్టర్ కె. శ్రీధరరావు ఆధ్వర్యంలో 14-29 తేదీల్లో క్రీడా పోటీలు. గ్రామీణ స్థాయి ప్రతిభావంతులకు ఉన్నత వేదికలు, ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి. Source link

Read More