హెడ్మాస్టర్ లతో సమావేశం.. ఎంఈఓ గోపాల్ నాయక్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంల ధర్మవరం డివిజన్ స్థాయిలో హెడ్మాస్టర్లతో సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనబడి మన భవిష్యత్తు (నాడు నేడు) కింద జిల్లాలో 1248 ఆర్వో ప్లాంట్ ఫేస్ 1 ఫేస్ 2 కింద మంజూరైనటువంటి సరిగా పనిచేయని వాటి పైన 10 మండలాల హెడ్మాస్టర్ లకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా…

Read More

Severe Heatwave Grips Andhra Pradesh Districts |ఏపీలో భానుడి భగభగలు..బయటకు రావొద్దు..!?

పోలవరం సహా పశ్చిమగోదావరి జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎప్పుడూ లేనివిధంగా వడగాల్పులు ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నాయి. Source link

Read More

28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్ ఇదిగో…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర పటంలో మార్పులు చేసిన ప్రభుత్వం, రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు 28 జిల్లాలతో కూడిన నూతన మ్యాప్‌ను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం.ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాలను వేరు చేస్తూ మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లాను, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని…

Read More

సాగుకు శ్రీకారంఏరువాక మహోత్సవం – Visalaandhra

ఏరువాక సాగారో చిన్నన్నా…నీ కష్టమంతా తీరునురో రన్నో ఓరన్నో… అంటూ వ్యవసాయానికి, ఏరువాక పౌర’మికి ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ రైతాంగం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టి ఆనంద డోలికల్లో తేలియాడే ఓ మోత్సవమే ఏరువాక. జూన్ 29న రైతులంతా అత్యంత ఉత్సాహంగా ఏరువాక మహోత్సవం రోజు సాగుకు శ్రీకారం చుట్టడం ప్రారంభిస్తారు. పూర్వకాలంలో ఏరువాక పూర్ణిమరోజు రైతులు అరకలు కట్టి పొలం పనులు ప్రారంభిస్తారు. వరü రుతువులో తొలకరి జల్లుల ఆగమనంతో మన రైతులు ఆనందోత్సవాల మధ్య…

Read More

AP Government: పెట్రోల్, డీజిల్ కొరతతో ఏపీలో వాహనదారుల ఆందోళన.. రంగంలోకి సీఎం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 25, 2026 1:41 PM IST ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకోవడంతో అనేక పెట్రోల్ బంకుల యజమానులు ‘నో స్టాక్’ బోర్డులను ప్రదర్శిస్తున్నారు. News18 AP Government: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా ఇంధన సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకోవడంతో అనేక పెట్రోల్ బంకుల యజమానులు ‘నో స్టాక్’ బోర్డులను…

Read More

Hot Weather: జాగ్రత్త: ఏపీని వణికిస్తున్న ఎండలు.. నేడు 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 12, 2026 12:07 PM IST ఏపీలో ఎండ తీవ్రత పెరుగుతోంది, ఏపీఎస్‌డిఎమ్‌ఏ ఎండి ప్రఖర్ జైన్ హెచ్చరిక, అనేక జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు, వడగాలులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచన ఏపీలో భానుడు భగభగ..! ఈ జిల్లాలకు వడగాలిపులు..! ప్రజల అప్రమత్తంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ఎండతీవ్రత క్రమంగా పెరుగుతుందని, శనివారం 200 మండలాల్లో 40డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు….

Read More

రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదగాలి – Visalaandhra

–రామకృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు): మంత్రాలయం సొసైటీ ఛైర్మన్ రామకృష్ణారెడ్డి రాజకీయంగా మరింత ఎత్తుకు ఎదిగి ప్రజాసేవకు అంకితం కావాలని టీడీపీ సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, ఉపాధ్యక్షులుగా నల్లమల విజయ్ కుమార్, టీడీపీ ఆర్టీఎస్ తాలూకా అధ్యక్షులు దశరథ రాముడు, మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, యూనిట్ ఇంచార్జీ తలారి అంజి, మురళీ…

Read More

వచ్చే ఏడాదికల్లా భూ రికార్డుల ప్రక్షాళన

. కరెన్సీ నోట్ల తరహాలో పాస్ పుస్తకాలకు భద్రతా చర్యలు. రెవెన్యూ శాఖలో సమÖల మార్పులు చేపట్టాం. సంక్షేమంఅభివృద్ధి సుపరిపాýనే లక్ష్యం. ‘మీ భూమి- మీ హక్కు సభలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర – పెనుమంట్ర: రాష్ట్రంలో 2027 నాటికి భూ రికార్డులను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో సోమవారం జరిగిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం…

Read More

RK Beach: సాగర తీరంలో సరికొత్త అందం.. ఆర్‌కే బీచ్‌లో పర్యాటకులను కట్టిపడేస్తున్న పావురాల గుంపు.

విశాఖ ఆర్కే బీచ్ వైఎంసిఏ వరకు సాగర్ తీరంలో ఫ్రెండ్లీ పావురాలు నగరవాసులు పర్యాటకులకి ఆకర్షణగా మారి మేత నీటితో ఆడుకుంటూ సెల్ఫీలకు పోజులిస్తున్నారు. Source link

Read More

Bike Fire Incident: కొడుకు జల్సాలకు తండ్రి చెక్.. నడిరోడ్డుపై బైక్ తగలబెట్టిన ఆటో డ్రైవర్! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 27, 2026 11:32 AM IST విశాఖపట్నం పెందుర్తిలో ఆటో డ్రైవర్ తండ్రి, కొడుకు నిర్లక్ష్య డ్రైవింగ్, వరుస చలానాలు, ప్రమాదాలపై ఆవేదనతో అప్పు చేసి కొనిచ్చిన బైక్‌ను తానే తగలబెట్టాడు News18 విశాఖపట్నం జిల్లా పెందుర్తి పరిధిలో చోటుచేసుకున్న ఒక వినూత్న సంఘటన ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా పిల్లలు అడిగింది కాదనకుండా కొనిచ్చే తండ్రులు మనకు కనిపిస్తారు, కానీ తన కొడుకు విచ్చలవిడితనాన్ని కట్టడి చేసేందుకు తాను ఎంతో…

Read More