మావోయిస్టుల పేరుతో మంత్రులకు బెదిరింపులు – Visalaandhra

అవి నిజమైనవి కాకపోవచ్చన్న మంత్రి దుర్గేశ్ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో ఒకేసారి నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు రావడం చర్చనీయాంశమైంది. ఈ లేఖలు కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీలకు చెందిన మంత్రులకు రావడం గమనార్హం. టీడీపీకి చెందిన అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, జనసేనకు చెందిన కందుల దుర్గేశ్, బీజేపీకి చెందిన సత్యకుమార్‌లకు ఈ లేఖలు అందినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ ఈ లేఖలు బయటకు…

Read More

Gold Silver Rates: విజయవాడలో తగ్గిన గోల్డ్ రేట్స్.. మరింతగా తగ్గే ఛాన్స్.. ప్రస్తుతం తులం ఎంతంటే? |

10 గ్రాముల (తులం) 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,090 మేర తగ్గుదల కనిపించింది. దీంతో ప్రస్తుతం దీని ధర రూ. 1,62,220 వద్ద కొనసాగుతోంది. మహిళలు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. తులం బంగారంపై రూ. 1,000 తగ్గి ప్రస్తుతం రూ. 1,48,700 వద్ద ట్రేడవుతోంది. ఇక 18 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,21,670 వద్ద ఉంది. బంగారంతో వెండి ధరలు కూడా తగ్గాయి….

Read More

‘మైనింగ్’ మాఫియా – Visalaandhra

*అడ్డుగోలుగా లీజు అగ్రిమెంట్లు*ప్రభుత్వానికి పన్ను ఎగవేత*రూ.కోట్లలోఆదాయానికి గండి*మొద్దు నిద్రలో అధికారులు విశాలాంధ్ర-చిత్తూరు : చట్టం వారికి చుట్టం. వారు చెప్పిందే శాసనం. అధికారం వారికి అండగా ఉంది. అందుకే వారిని అడిగే వారే లేరు. నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. అడ్డుగోలుగా లీజు అగ్రిమెంట్లు రాసిస్తున్నారు. కంకర, దుమ్ము అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. పన్ను ఎగవేస్తూ రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రశ్నించే అధికారుల నోళ్లకు తాళం వేస్తున్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేక కొంతమంది అధికారులు రాజీ పడిపోతున్నారు….

Read More

Fire Accident Burns Pipes In Amaravati | అమరావతిలో భారీ అగ్నిప్రమాదం

అమరావతిలో మేఘా ఇంజనీరింగ్ సంస్థకు చెందిన పైపులు అగ్నిప్రమాదంలో దగ్ధమవడంతో భారీ నష్టం సంభవించింది, ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టి కారణాలను తెలుసుకుంటున్నారు. Source link

Read More

నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్.. నెలకు రూ.9,000తో ఇంటర్న్‌షిప్..!

ప్రైమ్ మినిస్టర్ ఇంటర్న్‌షిప్ పథకంపై పార్వతీపురం కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపు, 18 నుంచి 25 ఏళ్ల నిరుద్యోగ యువత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు Source link

Read More

Mega Job Fair: చేతిలో డిగ్రీ ఉందా? అయితే రేపే మీకు ఉద్యోగం రావడం పక్కా! వెంటనే అప్లై చేయండి

విజయనగరం జిల్లా బొబ్బిలిలో గోకుల్ ఫార్మసీ కాలేజీలో 16వ తేదీన దివీస్ లేబొరేటరీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా. 2022-2026 విద్యార్థులకు, ఫార్మసీ, కెమిస్ట్రీ, ఇంజినీరింగ్ అభ్యర్థులకు మంచి అవకాశం. Source link

Read More

దళితులకు న్యాయం జరిగేనా ?

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవ రాయుడు పాలెం సర్పంచ్ అన్నదేవుల చంటి, జేగురుపాడు దళితుల స్వాధీనంలో ఉన్న 5.58 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని జేగురుపాడు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ సాకా కిరణ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు చికిలే కిషోర్ కుమార్, మండల టీడీపీ ఎస్సి సెల్ కన్వీనర్ కొంబాబత్తుల సూర్యకుమార్, ప్రత్తిపాటి నాగరాజు, జనసేన నాయకులు మద్దుకూరి సూరిబాబు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ బళ్ళ అన్నవరం, దళిత నాయకులు…

Read More

బౌలర్లే కొంప ముంచారు

హార్దిక్ పాండ్యముంబై: సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్ ఓడిపోయింది. మంగళ వారం రాత్రి గువహతిలో రాజ స్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యనేతత్వంలోని ముంబై జట్టు పూర్తిగా తేలిపోయింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత బౌలింగ్ యూనిట్‌దేనని పాండ్య తెలి పాడు. కనీసం ఐదు మంచి బంతు లేసినా తమకు గెలిచే అవకాశం ఉండేదన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ “మా జట్టు ఓటమిలో బ్యాటర్ల తప్పేం లేదు. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో మొదటి బంతి…

Read More

News Updates Today: ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ మంత్రి హతం |

News Updates Today: ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న ఇరాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయిన ఇరాన్, తాజాగా మరో కీలక నేతను కూడా కోల్పోయింది. ఇజ్రాయెల్ నిర్వహించిన తీవ్ర దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారికంగా వెల్లడించింది. ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఖతీబ్ మరణంతో ఇరాన్‌లో విషాద వాతావరణం నెలకొంది. అంతకుముందే ఇరాన్ సైనిక అధికారి అలీ లారిజాని…

Read More

గ్రహణం వచ్చినా తలుపులు మూయరు.. ఈ ఆలయం విశేషం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!Srikalahasti temple doors open for special pujas during eclipse. |

Last Updated:Mar 01, 2026 10:04 PM IST శ్రీకాళహస్తిలో గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలు తెరిచి రాహు–కేతు పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. భక్తులు గ్రహణ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. + title=గ్రహణ సమయంలో కూడా తెరిచే ఆలయం ఇదే.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు..! /> గ్రహణ సమయంలో కూడా తెరిచే ఆలయం ఇదే.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు..! గ్రహణ సమయం అంటే సాధారణంగా దేవాలయాలు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. సూతక కాలం…

Read More