తిరుమలలో దివ్య వైభవం.. పద్మావతి-శ్రీనివాసుల పరిణయోత్సవం ఘన ముగింపు..! Tirumala Parinayotsavam |

Last Updated:Apr 29, 2026 9:39 PM IST తిరుమలలో శ్రీ పద్మావతి-శ్రీనివాసుల మూడు రోజుల పరిణయోత్సవాలు వైభవంగా ముగిశాయి, భారీగా భక్తులు పాల్గొన్నారు, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు సహా అధికారులు హాజరు + News18 తిరుమలలో భక్తిరసాన్ని పరచిన శ్రీ పద్మావతి-శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తిన ఈ దివ్యోత్సవాల చివరి రోజు మరింత విశేషంగా సాగింది. సాయంత్రం శ్రీవారి…

Read More

ప్రపంచ ఆర్థిక ఫోరం సీఈఓబోర్గే బ్రెండే రాజీనామా

‘ఎప్‌స్టీన’ ఆరోపణలే కారణం జ్యూరిచ్: ప్రపంచ దేశాలను కుదిపివేసిన ఎప్‌స్టీన్ ఫైళ్ల ఉచ్చులో ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) అధ్యక్షుడు, సీఈఓ బోర్గే బ్రెండే చిక్కుకున్నారు. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై ఆరోపణలు రావడంతో ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సీఈఓగా ఎనిమిదిన్నరేళ్లు పనిచేశానని చెప్ప్పుకున్నారు. రాజీనామా ప్రకటనలో ఎప్‌స్టీన్ పేరును ఆయన ప్రస్తావించలేదు. 2019లో జైలులో ఆత్మహత్య చేసుకున్న ఎప్‌స్టీన్‌కు సంబంధించిన 30 లక్షల పేజీల పత్రాలను…

Read More

సమ్మర్‌లో అరుణాచలం వెళ్తారా? హైదరాబాద్, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ వివరాలివే | direct trains to Arunachalam from Hyderabad and Visakhapatnam |

అరుణాచలం వెళ్లాలనుకునేవారికి హైదరాబాద్, విశాఖపట్నం నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. రైలు నెంబర్ 17615 కాచిగూడ-ట్యుటికోరిన్ ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.28 గంటలకు తిరువన్నామలై చేరుకుంటుంది. ఈ రైలు దారిలో షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ జంక్షన్, కర్నూల్ సిటీ, ఢోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం జంక్షన్, కదిరి, మదనపల్లె రోడ్డు, పీలేరు, పాకాల జంక్షన్, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, వెల్లూరు…

Read More

ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం?! – Visalaandhra

ప్రతి ఏడాది ఆరంభంలో పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పుడు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని ఆమోదించడం కూడా పార్లమెంటు సంప్రదాయాలలో ముఖ్యమైందే. కానీ ఈసారి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చే సవ్యంగా జరగలేదు. ఒక రకంగా చెప్తే అసలు చర్చ జరగనట్టే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే తీర్మానంపై చర్చ ఆ ప్రసంగ పాఠానికి పరిమితం ఉండాలి అన్న నియమం ఏమీ లేదు. ఏ అంశాన్ని…

Read More

Neet Exam 2026: నేడే నీట్ పరీక్ష.. తెలుగు రాష్ట్రాల్లో సర్వం సిద్ధం.. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 03, 2026 4:53 AM IST ఈ ఏడాది దేశవ్యాప్తంగా సుమారు 22.80 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతుండగా, గతేడాది కంటే ఈ సంఖ్య సుమారు 1.80 లక్షలు పెరగడం గమనార్హం. ప్రతీకాత్మక చిత్రం Neet Exam 2026: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అత్యంత కీలకమైన ‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్’ (NEET-UG 2026) నేడు (ఆదివారం) జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)…

Read More

Amaravati decision called divine symbolic timing|ఏపీ రాజధాని అమరావతి నిర్ణయం..భగవంతుడిదే

అమరావతిని రాజధానిగా ప్రకటించిన 11.11 సమయం దైవ సంకేతమని ఎమ్మెల్యే యనమల దివ్య వ్యాఖ్యానించగా రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతలు సంబరాలు నిర్వహిస్తూ మద్దతు తెలుపుతున్నారు. Source link

Read More

తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు

తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.దూర ప్రాంతాల్లో నివసించే రోగులు చికిత్స కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఃహబ్ అండ్ స్పోక్ః విధానంలో నిర్వహించనున్నారు.హైదరాబాద్‌లోని నిమ్స్,…

Read More

ఇక చమురు యుద్ధమే! – Visalaandhra

. ఇంధన క్షేత్రాలపై దాడులు ముమ్మరం. ఇరాన్ ప్రతీకార దాడులు తీవ్రతరం. ఇరుగు`పొరుగు ఆగ్రహం తెహ్రాన్: ఇజ్రాయిల్అమెరికా కలిసి ఇరాన్‌లో విధ్వంసం సష్టిస్తుండగా, ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్ సైతం తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటోంది. ఈ యుద్ధం ఇప్ప్పుడు చమురు యుద్ధంగా మారిపోయింది. తమ దేశంలో చమురుగ్యాస్ క్షేత్రాలపై దాడులు జరపడంతో గల్ఫ్‌దేశాల చమురు నిల్వలపై ఇరాన్ గురి పెట్టింది. వైమానిక దాడులు చేసింది. యూఏఈ, ఖతార్‌లోని చమురు కేంద్రాలపై క్షిపణులు ప్రయోగించింది. సౌదీ అరాంకో సంస్థకు చెందిన…

Read More

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత – Visalaandhra

. పోలవరం రెండో దశకు రూ.32వేల కోట్లు అవసరం. ఉత్తర-దక్షిణ భారత్‌లను కలుపుతూ ఫ్రైట్ కారిడార్లు నిర్మించాలి. ఏపీలో మఖానా అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయండి. పూర్వోదయ సహా ప్రాయోజిత పథకాలకు నిధులివ్వండి. కేంద్రానికి సీఎం చంద్రబాబు వినతి. అమిత్‌షా సహా 7గురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు…

Read More

Wather Update: భయంకర ఎండల మధ్య పిడుగుల ఎంట్రీ.. తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ వాతావరణం |

ఆంధ్రప్రదేశ్‌లో మే 23 (శనివారం) నుండి మే 26 వరకు కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాలలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం శనివారం రాష్ట్రవ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీయనున్నాయి. పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీల నుండి 48…

Read More