ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణి దాడులు – Visalaandhra
అణు పరిశోధన కేంద్రం లక్ష్యంగా బాంబులు… తెహ్రాన్: ఇజ్రాయిల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. డిమోనా నగరంలోని ఇజ్రాయిల్కు అత్యంత కీలమైన అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా దాడులు జరిగాయి. అణు పరిశోధన కేంద్రం సమీపంలోని భవనాలపై క్షిపణులు పడ్డాయి. అయితే ఈ పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పౌరుల నివాసాలపై దాడులు జరగడంతో 100 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్లోని కీలకమైన అణుశుద్ధి కేంద్రమైన నతాంజ్పై శనివారం దాడులు జరిగిన…


