చిన్నతుంబళం సర్పంచ్ బసమ్మకు ఘన సన్మానం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో సర్పంచ్ పదవి ముగీయడంతో సర్పంచు బసమ్మ, ఉప సర్పంచ్ సంగీత, వార్డు సభ్యులు మంజునాథ్, హరిజన మరియమ్మ, తెలుగు రమేష్, చాకలి ఈరమ్మ, మాల శివ, మంగలి నర్సమ్మలను శనివారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి కుమారుడు దివాకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సీనియర్ నాయకులు సిద్దప్ప ధని, వీరేష్ గౌడ్ లు ఘనంగా…

Read More

రోగులకు చేసే సేవ.. దైవ సేవతో సమానం.. కన్వీనర్ నామా ప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు చేసే సేవా దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి -గాంధీనగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను, తదుపరి ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్ లను వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ, వెంకటస్వామి వారు నిర్వహించడం…

Read More

స్వర్ణ గ్రామమ్ నిర్మాణం ఆమ్ ఆద్మీ పార్టీతో మాత్రమే సాధ్యం..

ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణవిశాలాంధ్ర ధర్మవరం;; స్వర్ణ గ్రామం నిర్మాణం ఆం ఆత్మీ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ తెలిపారు. ఈ సంద స్థానిక ప్రణాళికల అమలులో పంచాయితీ రాజ్ పాత్ర విశిష్టమైనది అన్నారు,ధర్మవరం నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ గ్రామాల్లో తాగునీరు,రహదారులు, వీధిలైట్లు,డ్రైనేజీ , పరిసరాల పరిశుభ్రత వంటి కనీస సదుపాయాల ఏర్పాటు చేయడం లో ప్రస్తుత అధికార కూటమి ప్రభుత్వం, ఇంకా గత వైసిపిప్రభుత్వాలు విఫలం అయ్యాయి అన్నారు. ఈ…

Read More

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహమూర్తి, శేషం మహేంద్రవిశాలాంధ్ర ధర్మవరం;; ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లను అరికట్టాలని, ఆన్లైన్ పేరుతో పాఠ్యపుస్తకాలు అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహమూర్తి, శేషం మహేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లకు ఎర్ర లేపుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ అడ్మిషన్లు చేపడుతున్నారని వారు మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనల…

Read More

రాజధాని విషయాన్ని కామెడీ పీస్ చేసిన ఘనత జగన్ కి దక్కుతుంది…

ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) విశాలాంధ్ర నందిగామ:-ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశీలనకు వచ్చిన ఆయన స్థానిక శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎంతో హుందాతనంతో రాజధాని విషయంలో మాట్లాడాల్సి ఉందని అటువంటి సమయంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి…

Read More

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి….

సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్విశాలాంధ్ర బత్తలపల్లి/ధర్మవరం;; మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధా విధంగా కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 10 నుండి 12 వరకు పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ పాదయాత్రలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తో పాటు రాష్ట్ర ప్రజా సంఘ నాయకులు పాల్గొంటారు అని తెలిపారు. ధర్మవరం…

Read More

ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి అండగా నిలవడం గర్వించదగ్గ విషయం..

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం రూరల్ పరిధిలో గత ఐదు సంవత్సరాలుగా సర్పంచులు గా ఉంటూ, ప్రలోభాలకు లొంగకుండా ఐదేళ్లు పార్టీగా అండగా నిలవడం గర్వించదగ్గ విషయము అని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైయస్సార్సీపి పార్టీ కార్యాలయంలో సర్పంచులకు ఆత్మీయ సభను వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజకీయ ఒత్తిడిలు భరించి కష్టపడి పని చేశారని మీ నిబృ దత్తత మరువలేమని రాబోయే రోజుల్లో పార్టీలో…

Read More

తిరుమల పవిత్రతను కాపాడాలంటూ పూజలు – Visalaandhra

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం తెలగావీధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ఇన్‌ఛార్జి తలే రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాలని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూడాలని వారు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తలే రాజేష్ మాట్లాడుతూ, ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు…

Read More

హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ యాత్ర.. 9 నుంచి ప్రారంభం

హైదరాబాద్ నుంచి ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ పర్యాటక శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సోమశిల మీదుగా సాగే ఈ యాత్రలో కృష్ణానది, నల్లమల అడవుల అందాలను గగనతలం నుంచి వీక్షించే అద్భుత అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థతో కలిసి పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది.ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ప్రపంచస్థాయి…

Read More

28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్ ఇదిగో…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర పటంలో మార్పులు చేసిన ప్రభుత్వం, రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు 28 జిల్లాలతో కూడిన నూతన మ్యాప్‌ను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం.ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాలను వేరు చేస్తూ మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లాను, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని…

Read More