AP News: మండలిలో ‘లడ్డూ’ రగడ.. వైసీపీ Vs కూటమి సభ్యుల మధ్య మాటలయుద్ధం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 2:10 PM IST Tirumala Laddu Controversy: తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో దుమారం రేపింది. మంత్రులు, సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. News18 తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనే అంశం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పెను దుమారం రేపింది. ఈ సున్నితమైన, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రదర్శించింది. దాదాపు…

Read More

DWCRA: మహిళలకు మరోసారి చంద్రన్న కానుక.. ఈ నెల 8న ప్రారంభం.. డ్వాక్రా మహిళలకు పండగే.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 10:27 AM IST మహిళల రక్షణకు ప్రస్తుతం ప్రతి ఉమ్మడి జిల్లాలో ఒక వన్‌స్టాప్ సెంటర్ పనిచేస్తోంది. ఇప్పుడు వాటికి తోడు మరో 10 కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. News18 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ సాధికారత దిశగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించేందుకు సిద్ధమైంది. ఈ నెల 8న నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమం, భద్రత, ఆర్థిక…

Read More

AP, Telangana Today News Live Updates: రాజ్యసభ అభ్యర్థుల వేట.. ఢిల్లీకి సీఎం రేవంత్.. |

AP, Telangana Today News Live Updates: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు పెరగకముందే విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుకుంది. మార్చి 3వ తేదీన రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ను విద్యుత్ శాఖ విజయవంతంగా సరఫరా చేసింది. వ్యవసాయం మరియు గృహ అవసరాలకు అంతరాయం కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. హైదరాబాద్ శివార్లలోని ఫార్మా కంపెనీల్లో ప్రమాదకరమైన ‘ఫెంటానిల్’ వంటి రసాయనాల తయారీపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు….

Read More

Lunar Eclipse: గాలిలో నిలబడ్డ రోకలి బండ.. గ్రహణం రోజు ఇలాగే జరుగుతుందట..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 03, 2026 6:40 PM IST Viral News: ఏపీకి సంబంధించి ఆజిల్లాలో అద్భుతమైన సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. టెక్నాలజీ రోజుల్లో ఎలాఉన్న నాటి కాలంలో ఎలాంటి పనులు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేవారో, నేటి కాలంలో సైతం అలాంటి పనులే చేస్తున్నారు. + గ్రహణకాలంలో రోకలి ఇలా నిలబడిందో చూడండి Viral News: ఏపీకి సంబంధించి ఆజిల్లాలో అద్భుతమైన సంస్కృతి ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. టెక్నాలజీ రోజుల్లో ఎలాఉన్న నాటి…

Read More

AP Weather Update: ఎండ మండిపోతుంది.. ఇప్పటికే దాటిన 34 డిగ్రీల సెల్సియస్‌.. వచ్చే వారం భగభగలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 3:56 AM IST ఏపీ వాతావరణ శాఖ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో వేసవి వేడి పెరుగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరువవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. News18 AP Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వేసవి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం వేళల్లో ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరువవుతున్నాయి….

Read More

రంగుల హోలీతో కళకళలాడిన విశాఖ బీచ్.. కేరింతలతో కిక్కిరిసిన సాగర్ తీరం..! Holi celebrations in Visakha with grandeur Beach Road filled with colors. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 03, 2026 8:56 PM IST విశాఖపట్నంలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పోర్ట్ స్టేడియం, బీచ్ రోడ్, ఆక్సిజన్ టవర్స్ ప్రాంతాల్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. రంగులతో సరదాగా ఎంజాయ్ చేసిన తర్వాత సముద్రంలో స్నానాలు చేశారు. + విశాఖ సాగర్ తీరంలో రంగురంగుల హోలీ సెలబ్రేషన్స్ కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పండుగ హోలీ. చలికాలానికి వీడ్కోలు పలుకుతూ వసంత ఋతువుకు స్వాగతం పలికే…

Read More

BR Naidu: ‘ఇకపై దుష్ప్రచార కథనాలు ప్రసారం, ప్రచారం చేస్తే కఠిన చర్యలు’.. బీఆర్ నాయుడు వీడియో కేసులో హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 03, 2026 10:43 PM IST TTD Chairman BR Naidu: గత రెండు, మూడు రోజులుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై జరుగుతున్న విష ప్రచారానికి తెర పడనుంది. ఈ విష ప్రచారంపై హైదరాబాద్ కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు br naidu TTD Chairman BR Naidu: గత రెండు, మూడు రోజులుగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుపై…

Read More

Tirumala Temple Reopens After Lunar Eclipse | గ్రహణం తర్వాత తెరుచుకున్న శ్రీవారి ఆలయ తలుపులు

చంద్రగ్రహణం కారణంగా మూసివేసిన తిరుమల వెంకటేశ్వర ఆలయం తలుపులను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా తిరిగి తెరిచారు. మధ్యాహ్నం 3:26 నుండి సాయంత్రం 6:47 గంటల వరకు గ్రహణం కొనసాగడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉదయం 9 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 7:30 గంటలకు ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి 8 గంటల నుండి శ్రీ‌వారి దర్శనం ప్రారంభమైంది. Source link

Read More

గ్రామీణ యువతకు గోల్డెన్ ఛాన్స్.. రాష్ట్ర స్థాయికి దారి చూపే క్రీడా పోటీలు..!

పార్వతీపురం మన్యం జిల్లాలో డాక్టర్ కె. శ్రీధరరావు ఆధ్వర్యంలో 14-29 తేదీల్లో క్రీడా పోటీలు. గ్రామీణ స్థాయి ప్రతిభావంతులకు ఉన్నత వేదికలు, ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి. Source link

Read More

Lunar Eclipse 2026: చంద్రగ్రహణం ముగిసిన తర్వాత ఇలా చేస్తే చాలు.. దోషం పోయి మోక్షం కలుగుతుంది |

Last Updated:Mar 03, 2026 4:01 PM IST Lunar Eclipse 2026: హిందూ ఆచార , వ్యవహారాలు ప్రధానంగా గ్రహాలు, రాశుల కదలికలను ఆధారంగా చేసుకొని శుభ, అశుభ సూచకాలను ముందుగానే నిర్ణయిస్తారు. అందుకే గ్రహణకాలంలో ఎలాంటి దోషాలు, అపరోధం తలెత్తకుండా ఉండాలని గ్రహణ సమయంలో కఠిన నిబంధనలు,నియమాలు పాటిస్తుంటారు. Source link

Read More