ఒక జిల్లాలో కనిపిస్తే మరో జిల్లాలో దాడి.. గోదావరి ప్రాంతాల్లో పెద్దపులి దోబూచులాట..! Tiger spotted in Godavari districts causing fear among residents. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 09, 2026 8:53 PM IST రంపచోడవరం, కాకినాడ జిల్లాల్లో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో నిఘా కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. + కాకినాడ పోలవరం జిల్లాల మధ్య పెద్దపులి వరుస దాడులు ఆరెండు జిల్లాల జంట సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఒక ప్రాంతానికి అధికారులు చేరుకుంటే అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లి దాడులు చేయడం వల్ల…

Read More

Summer Best Tourist Places: సమ్మర్‌లో ఇదే బెస్ట్ ప్లేస్.. అడవి అంతా మన కళ్ల ముందే, ఆ ఫీలింగే వేరు

Best Summer Tourist Places: సమ్మర్‌లో రోజు రోజుకు పెరుగుతున్న ఎండను తట్టుకోలేక జనం వేసవి తాపం తగలని ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటారు. ఇలాంటి వాళ్లకు కాకినాడ జిల్లాలోని ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తే ఉదయంనుంచి సాయంత్రం వరకు అన్ లిమిటెడ్ ఎంజాయ్‌మెంట్ దొరుకుతుంది. Source link

Read More

జయ జయ సింహ నామస్మరణతో మారుమ్రోగుతున్న ఖాద్రీ క్షేత్రం.. బ్రహ్మరథోత్సవానికి సర్వం సిద్ధం..!

ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మ రథోత్సవం కదిరి పట్టణంలో వైభవంగా నిర్వహించనున్నారు. వేలాది భక్తులు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. Source link

Read More

రైతు ఇంటి ఆణిముత్యం.. సివిల్స్‌లో 360వ ర్యాంక్ సాధించి పలమనేరుకు గర్వకారణమైన జయశ్రీ..! Rayalam Jayashree honored in Palamaner for achieving 360th rank in Civils. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 09, 2026 5:33 PM IST రాయలం జయశ్రీ, చిత్తూరు జిల్లా పలమనేరు రూరల్ మండలం జర్రావారిపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీరాముల రెడ్డి కుమార్తె, సివిల్స్ పరీక్షలో 360వ ర్యాంక్ సాధించి పలమనేరుకు గర్వకారణంగా నిలిచింది. + సివిల్స్ పరీక్షలు సత్తా చాటిన తెలుగు తేజం ఎన్నోర్యాంక్ అంటే…!!!! సాధారణ రైతు కుటుంబంలో పుట్టి దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ర్యాంక్ సాధించడం చిన్న విషయం కాదు. అలాంటి అరుదైన…

Read More

Elephants Death: విద్యుత్ కంచెలకు తగిలి నేలకొరిగిన గజరాజులు.. అమర్చింది ఎవరో తెలుసా..? |

Last Updated:Mar 09, 2026 12:43 PM IST Elephant Death: తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. నెరబైలు పంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ బంగ్లా దగ్గర రెండు ఏనుగులు ప్రాణాలు విడిచాయి. + విద్యుత్ కంచెలకు తగిలి 2 ఏనుగుల మృతి..! Elephant Death: అడవిలో ఉండాల్సిన క్రూరమృగాలు, వన్య ప్రాణులు జనావాసాల మధ్యకు వస్తే మృత్యువు తప్పదని మరోసారి రుజువైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల సంతతి అత్యధికంగా ఉండే ఉత్తరాంధ్ర, రాయలసీమలోని…

Read More

భూముల ఉన్న వారికి సీఎం తీపి కబురు.. ఇక మీ సమస్యలు తీరినట్లే.. ఇది కదా కావాల్సింది… | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 3:18 PM IST గతంలో అమల్లోకి తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసినట్లు గుర్తు చేశారు. భూమి రికార్డులు ఎలాంటి మార్పులు లేకుండా సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. AP CM Chandrababu Naidu Announces Relief for Landowners New QR Code Pattadar Passbooks to Resolve Land Issues ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో…

Read More

Chicken Price Today: తెలుగు రాష్ట్రాల్లో కోడి కూర ధరలకు రెక్కలు.. కేజీ ఎంతంటే? | తెలంగాణ వార్తలు

Last Updated:Mar 09, 2026 1:55 PM IST Chicken Price: నాన్‌వెజ్ ఆహారం ఇష్టపడే వారికి ప్రస్తుతం చికెన్ ధరలు పెరగడం పెద్ద షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవల మార్కెట్‌లో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగి కిలో ధర మళ్లీ పెరగడంతో వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. chicken price Chicken Price: నాన్‌వెజ్ ఆహారం ఇష్టపడే వారికి ప్రస్తుతం చికెన్ ధరలు పెరగడం పెద్ద షాక్‌కు గురి చేస్తోంది. ఇటీవల మార్కెట్‌లో చికెన్ ధరలు ఒక్కసారిగా…

Read More

Death Mystery: ఆడుకోవడానికి వెళ్లి శవమై కనిపించాడు.. 13ఏళ్ల బాలుడి బాడీలో బుల్లెట్ ఎలా దిగింది..? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 09, 2026 1:09 PM IST Death Mystery: 13 ఏళ్ల బాలుడు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. అతడ్ని వెదుక్కుంటూ వెళితే రక్తపు మడుగులో మృతదేహం కనిపించింది. శరీరంపై బుల్లెట్ గాయం కూడా ఉంది. + ఏటికొప్పాకలో దారుణం స్కూలు విద్యార్థిని చంపేశారా? Death Mystery: ఆ జిల్లాలో విషాదాలు అలముకున్నాయి. అభం శుభం తెలియని స్కూల్ విద్యార్థి గ్రామశివారు చనిపోయి కనిపించాడు, రక్తపు మడుగుల్లో బాలుడు మృతదేహం ఆప్రాంతంలో కనిపించడంతో అసలు…

Read More

Kharmaas 2026: ఈ సంవత్సరం ఆ తేది నుండి ఖర్మలు మొదలు.. శుభకార్యాలకు సమయం కాదు

kharmaas 2026: గ్రహాల గమనం శుభ సమయాలు సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.రాశిచక్రాల మార్పు మానవ జీవితం,మతపరమైన కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలో, సూర్యుడు బృహస్పతి, మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు, ఖర్మాలు ప్రారంభమవుతాయని ప్రముఖ జ్యోతిష్య పండితుడు గిరిధర్ గోపాల్ చౌబే తెలిపారు. ఈ సంవత్సరం మార్చి 14న అర్ధరాత్రి సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మార్చి 15న మీన సంక్రాంతితో ఖర్మాలు ప్రారంభమవుతాయి. ఈ కాలంలో శుభ కార్యకలాపాలు నిషేధించబడ్డాయి….

Read More

Free Embroidery Training: ఉచిత మగ్గం వర్క్ శిక్షణ.. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు |

Last Updated:Mar 09, 2026 11:03 AM IST Free Embroidery Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న జీఎంఆర్ నైరెడ్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉచితంగా మగ్గం వర్క్ శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. + ఉచిత మగ్గం వర్క్ శిక్షణ – గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు Free Embroidery Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న జీఎంఆర్ నైరెడ్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ…

Read More