Vijayawada Gold Silver Rates: పెళ్లిళ్ల సీజన్‌లో ఊరట.. విజయవాడలో మళ్ళీ నేలచూపులు చూస్తున్న బంగారం, వెండి ధరలు!

అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల వల్ల గత ఏడు రోజుల్లోనే ఇది అతిపెద్ద ఏకదిన పతనంగా నమోదైంది. విజయవాడ బులియిన్ మార్కెట్లలో ధరలు తగ్గడంతో, పెళ్లిళ్ల కోసం నగలు కొనాలనుకునే వారికి ఇది గొప్ప అవకాశంగా మారింది. Source link

Read More

శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ శివైక్యం తపోవనం ఆశ్రమ సేవలకు ముగింపు. Sri Sachchidananda Saraswati Swamiji Shivaykya Tapovanam Ashram in mourning. |

తపోవనం ఆశ్రమానికి సంబంధించి విస్తీర్ణమైన ఖాళీ ప్రదేశంలో గణపతి స్వామి ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, మహాదేవుని ఆలయం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, హోమశాల, గోశాల వంటివి ఏర్పాటుచేసి ప్రతినిత్యం ప్రజలు బాగుండాలనే కార్యక్రమాలు నిర్వహించేవారు. తదుపరి ఈ కార్యక్రమాలు శృంగేరి ఆధ్వర్యంలో జరిగే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. స్వామీజీకి ఎక్కువగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ అత్యంత శిష్యురాలు. Source link

Read More

అరుదైన క్షేత్రం.. లింగరూపంలో కాలభైరవ స్వామి దర్శనం.. ఎక్కడంటే..! Kamakhshi Devi Kalabhairava Temple 300 years history and devotion highlights. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 13, 2026 10:39 PM IST కామాక్షి దేవీ సమేత కాలభైరవ స్వామి ఆలయం, బైరెడ్డిపల్లి మండలం తీర్థం–కోట్రేపల్లి మధ్య, 300 ఏళ్ల చరిత్రతో, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు, భక్తులకు విశేష ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది. + ఆ జిల్లాలో లింగ రూపంలో దర్శనమిస్తున్న ఏకైక కాల భైరవస్వామి ఆలయం ఇదే…!!! చాలా ఆలయాల్లో కాలభైరవ స్వామి మనిషి రూపంలో దర్శనమిస్తారు. కానీ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ పరిధిలో, బైరెడ్డిపల్లి మండలం తీర్థం–కోట్రేపల్లి…

Read More

Flower Market: ఏ సీజన్‌లో అయినా ఇక్కడ తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు.. ఎక్కడో వీడియో చూడండి | బిజినెస్

Last Updated:Feb 13, 2026 11:22 PM IST Flower Market: ఏ సీజన్ అయినా తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు కావాలి అనుకుంటే విశాఖపట్నం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనందపురంలోని హోల్‌సేల్ పూల మార్కెట్‌ కి రావాల్సిందే. + ఏ సీజన్ అయినా ఇక్కడ తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు Flower Market: ఏ సీజన్ అయినా తక్కువ ధరకే అన్ని రకాల పువ్వులు కావాలి అనుకుంటే విశాఖపట్నం…

Read More

Mahashivaratri: ఒకే ప్రాంగణంలో 4 స్వయంభూ శివలింగాలు.. ఎక్కడో తెలుసా..?

Mahashivaratri: పార్వతిపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం నారాయణపురం గ్రామంలో ఉన్న చాతుర్లింగ శివాలయం ఆధ్యాత్మిక వైభవంతో భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. Source link

Read More

Victim Veena Says She Was Not Called by Janasena Inquiry Committee | అరవ శ్రీధర్ బాధితురాలి ఆవేదన

జనసేన విచారణ కమిటీ తనను పిలువలేదన్నారు అరవ శ్రీధర్ బాధితురాలు వీణ. తనను పిలిచినా.. తాను విచారణకు హాజరు కాలేదని తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను అన్ని విషయాలు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. Source link

Read More

అడవిలో ఆవు, గుహలో దైవ దర్శనం.. భక్తులను కదిలిస్తున్న దేవరకొండ కథ..!Devarakonda Avu Katha Viral Shivaparvatula Appearance Devotees Belief. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 13, 2026 2:37 PM IST దేవరకొండలో మొగిలప్ప కాపరి ఆవు పుట్టకు పాలు ఇస్తుండగా శివపార్వతులు ప్రత్యక్షమయ్యారన్న కథ భక్తుల నమ్మకానికి ప్రతీకగా, నిత్య అన్నదానం కొనసాగుతోంది. + దేవర కొండ చరిత్ర ఎప్పుడైనా విన్నారా లేకుంటే లోకల్ 18 స్క్రీన్ పై  ఓ లుక్ వేయండి. పుట్టకు పాలు ఇస్తున్న ఆవు కథలు మనం సినిమాల్లో, పురాణాల్లో తరచుగా వింటుంటాం. అలాంటి గాథ నిజంగా జరిగినట్టుగా స్థానికులు నమ్మే ఓ ఆధ్యాత్మిక…

Read More

Tirumala: శ్రీవారి పాదాల దగ్గర తొలి శుభలేఖ.. కొడుకు పెళ్లి ఆశీర్వాదం కోరిన డిప్యూటీ సీఎం |

Last Updated:Feb 13, 2026 12:39 PM IST Tirumala:తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. + కుమారుడి వివాహానికి ముందు స్వామివారి పాదాల చెంత పెళ్లి పత్రిక బట్టి విక్రమార్క.. Tirumala: తిరుమలలోని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం లో శుక్రవారం ఉదయం విఐపీ విరామ సమయంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి…

Read More

Maha Shivaratri 2026: ప్రముఖ శైవక్షేత్రాలకు స్పెషల్ ఆర్టీసీ బస్సులు.. ఆ జిల్లా ప్రజలకు ఇక పండగే

Maha Shivaratri 2026: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని APSRTC ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు సిద్ధమైంది. ఈ నెల 15, 16 తేదీల్లో విజయనగరం జిల్లా కేంద్రం నుంచి ప్రముఖ శైవక్షేత్రాలకు అదనపు బస్సులను కేటాయించింది. Source link

Read More

Nellore: బంగారం వేసుకొని వెళ్తున్నారా? అయితే జాగ్రత్త సుమా! నెల్లూరులో ఆ ఉపాధ్యాయురాలికి ఏం జరిగిందంటే? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 13, 2026 6:26 AM IST ప్రతిరోజూ లాగే గురువారం ఉదయం ఆమె తన విధులకు హాజరయ్యేందుకు గూడూరులోని వాటర్ ట్యాంక్ వద్ద వెంకటగిరి వెళ్లే ఆటో ఎక్కారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కథనంలోకి వెళ్లండి ప్రతీకాత్మక చిత్రం Nellore: నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. కేవలం గొలుసు కోసం ఒక ఉపాధ్యాయురాలిని అంతమొందించేందుకు ఆటో డ్రైవర్ ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నిందితుడు…

Read More