Top 10 News: ప్రపంచవ్యాప్తంగా జరిగిన నేటి టాప్ 10 వార్తలు మీకోసమే.. ఇప్పుడే చూడండి |
మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ప్రైవేట్ బస్సు, టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 14 మంది సజీవ దహనం కాగా, మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై ఏపీ క్యాబినెట్ సంతాపం ప్రకటించడమే కాకుండా, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 2. సీఎంలతో రేపు మోదీ సమావేశం పశ్చిమాసియా యుద్ధం వల్ల దేశంపై పడే ప్రభావంపై…


