AP News: ఏపీలో బిల్ గేట్స్ పర్యటన.. రైతులతో ముచ్చటించిన ఐటీ దిగ్గజం..
రాష్ట్ర స్థాయిలో డిజిటల్ గవర్నెన్స్, విపత్తు నిర్వహణలో సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి చేసినందుకు సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. Source link
రాష్ట్ర స్థాయిలో డిజిటల్ గవర్నెన్స్, విపత్తు నిర్వహణలో సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి చేసినందుకు సీఎం చంద్రబాబు నాయకత్వాన్ని బిల్ గేట్స్ ప్రశంసించారు. Source link
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు, ‘కళారత్న’ పురస్కార గ్రహీత చింతలపల్లె కోటేష్ తన కుంచెతో మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఒక చిన్న శంఖువుపై పరమశివుని వైభవాన్ని చాటేలా అత్యంత సూక్ష్మమైన చిత్రాలను చిత్రించి భక్తులను, కళాభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నారు.#LordShiva #ShivaArt #ShivaPainting #ShivaDevotional Source link
Last Updated:Feb 16, 2026 9:54 AM IST VV Lakshminarayana: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పేరును సంపాదించిన మాజీ ఐపీఎస్ అధికారి వి.వి. లక్ష్మీనారాయణ కొత్త ఉద్యోగంలో చేరారు. మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ సంస్థ ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్గా ఆయన నియమితులు అయ్యారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్గా చేసినప్పటి నుంచి జేడీ లక్ష్మీనారాయణగా ఆయన ప్రసిద్ధులు చెందారు. VV Lakshminarayana: తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పేరును సంపాదించిన మాజీ ఐపీఎస్…
Last Updated:Feb 16, 2026 5:37 AM IST AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముందుగా ఉద్యోగులకు ఒక రోజు అదనపు సెలవు అవకాశం కల్పించింది. ఈ సంవత్సరం మహా శివరాత్రి పండగ ఫిబ్రవరి 15 ఆదివారం పడింది. దీంతో మరుసటి రోజు సోమవారాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఐచ్చిక సెలవుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. AP Govt Optional Holiday: మహాశివరాత్రి సందర్భంగా…
విజయవాడ బులియన్ మార్కెట్లో అత్యంత స్వచ్ఛమైన 10 గ్రాముల 24 క్యారెట్ల (మేలిమి) బంగారం ధర ఫిబ్రవరి 15న రూ. 1,57,750కు చేరుకుంది. గత ఆదివారం రూ.156,660గా ఉంది. అంటే ఈ వారం రోజుల్లో రూ. 1,150 పెరిగింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310 వద్ద కొనసాగుతుంది. ఆభరణాల తయారీకి వాడే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 1,44,600 వద్ద ఉంది. క్రితం ముగింపు…
Last Updated:Feb 15, 2026 4:47 PM IST సారిపల్లి శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయం చంపావతి నది తీరాన వెయ్యి ఏళ్ల చరిత్ర, చోళ రాజుల శిల్పకళతో మహాశివరాత్రి వేడుకల్లో భక్తులతో కళకళలాడింది. + సారిపల్లిలో వెయ్యేళ్ల చారిత్రక దిబ్బేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుక విజయనగరం జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రాలలో నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామ సమీపాన వెలసిన శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చంపావతి…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీ పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళంగా అందించి.. తొలి సభ్యత్వాన్ని స్వీకరించారు.#pawankalyan #janasena #apnews Source link
Last Updated:Feb 15, 2026 5:23 PM IST రామతీర్థం శివరాత్రి జాతర ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి, వేలాది భక్తులు, వైష్ణవ శైవ సంప్రదాయాల కలయిక, జిల్లా కలెక్టర్, పోలీస్ ఏర్పాట్లు, లింగోద్భవ కాల అభిషేకం, అఖండ జ్యోతి. + రామతీర్థ పుణ్యక్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుంచి పోటెత్తిన భక్తులు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని చారిత్రక పుణ్యక్షేత్రం రామతీర్థం ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. శ్రీరామచంద్రుడు కొలువుదీరిన ఈ క్షేత్రం “ఉత్తరాద్రి భద్రాద్రి” గా ప్రసిద్ధి చెందింది….
మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోం మంత్రి అనిత వంగలపూడి మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.#Kotappakondatemple #Mahashivratri #apnews Source link
Last Updated:Feb 15, 2026 3:48 PM IST ఆంధ్రప్రదేశ్లో గోదావరి, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో వింత వాతావరణం, పొగమంచు, ఎండ మార్పులతో వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా వ్యాప్తి, మంగాదేవి సూచనలు కీలకం. + News18 ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వింతైన వాతావరణం నెలకొంది. చలికాలం ముగిసి వేసవి కాలంలోకి అడుగుపెడుతున్న ఈ సంధి కాలంలో ప్రకృతి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. క్యాలెండర్ ప్రకారం ఎండాకాలం ప్రారంభమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఉదయం 9…