News Desk

బొద్దింక మామిడి పండ్లను ఎలా తింటుందో చూడండి..మోదీపై ప్రకాశ్ రాజ్ సెటైర్!

కాక్రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్ కాక్రోచ్ పార్టీ డిజిటల్ విప్లవంలోకి సినీ సెలబ్రిటీలుఇన్స్టాలో 1.9 కోట్ల ఫాలోవర్లను దాటేసిన కాక్రోచ్ పార్టీసోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ ‘ డిజిటల్ విప్లవంలోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వైవిధ్యభరిత నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఈ ఉద్యమంలో భాగస్వామి అవుతూ పోస్ట్ చేసిన ఒక ఆసక్తికరమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రకాష్ రాజ్ మామిడి పండులో ఐస్…

Read More

Tirumala Rush: తిరుమలకు రావద్దని టీటీడీ విజ్ఞప్తి.. క్యూలైన్లకు బ్రేక్..గోగర్భం డ్యామ్ దాటిన రద్దీ..!

వేసవి సెలవులతో తిరుమలలో భక్తుల భారీ రద్దీ, క్యూలైన్లు కిలోమీటర్లకు సాగి గదుల కొరత తీవ్రం, టీటీడీ బ్రేక్ దర్శనం టికెట్లు నిలిపి ప్రత్యేక చర్యలు చేపట్టింది Source link

Read More

నార్పల రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిందా? – Visalaandhra

రైతుల ఆవేదనకు సమాధానం చెప్పేది ఎవరు సారు?.. విశాలాంధ్ర – నార్పల : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ప్రస్తుతం ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయంలా కాకుండా, రైతులు అవమానాలు భరించే కేంద్రంగా మారిందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ పనుల కోసం ఆశతో కార్యాలయానికి వచ్చే రైతులు చివరకు అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది బాధ్యతారాహిత్యంతో విసిగి పోయి నిరాశగా వెనుదిరుగుతున్న దుస్థితి నెలకొంది.మండలానికి ఇంచార్జి తహసిల్దార్‌గా ఉన్న శ్రీధర్ మూర్తి నార్పల ప్రజలకు పూర్తిగా…

Read More

సింహాచలంలో మళ్లీ ప్రారంభం కానున్న స్వర్ణపుష్పార్చన.. భక్తులకు అరుదైన అవకాశం..! Simhachalam Swarnapushparchana seva | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 22, 2026 8:11 PM IST సింహాచలం దేవస్థానంలో స్వర్ణపుష్పార్చన సేవను ఈ నెల 23 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో మూడు విడతలుగా పునఃప్రారంభం, టికెట్లు AP Temples Official, మనమిత్ర, QR కోడ్ ద్వారా లభ్యం News18 ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా వెలసిన సింహాచలం దేవస్థానంలో భక్తులకు మరో అరుదైన ఆధ్యాత్మిక అవకాశం లభించనుంది. భక్తుల చిరకాల కోరిక మేరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించే విశిష్టమైన స్వర్ణపుష్పార్చన సేవను ఈ…

Read More

ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం – Visalaandhra

ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించడమే ధ్యేయం ప్రధానోపాధ్యాయులు సాకే భాస్కర్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో స్థానిక జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యా వ్యవస్థపై…

Read More

Rose Milk | ఈ రోజ్ మిల్క్ ఎప్పుడైన తాగారా .. 73 ఏళ్ల టేస్ట్ మామూలుగా ఉండదు..!

73 ఏళ్ల చరిత్ర కలిగిన రాజమండ్రి రోజ్ మిల్క్ సెంటర్కు వేసవిలో భారీగా ప్రజలు తరలివచ్చి ప్రత్యేక రుచిని ఆస్వాదిస్తూ కుటుంబాలతో కలసి సందడి చేస్తున్నారు. Source link

Read More

నేటి నుంచి అరసం రాష్ట్ర మహాసభలు

ఏపీతో సహా వివిధ రాష్ట్రాల నుండి 300 మంది ప్రతినిధులు హాజరుమహాసభలకు సర్వం సిద్ధం తిరుపతి : ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ రాష్ట్ర మహాసభలు తిరుపతి నగరంలో శనివారం నుంచి రెండు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర మహాసభలతో పాటు 83వ వార్షికోత్సవాన్ని కలిపి నిర్వహిస్తున్నారు. నగరంలో సిపిఐ కార్యాలయంలోని గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ అరసం రాష్ట్ర మహాసభలకు వేదిక అయింది. 40 సంవత్సరాల అనంతరం అరసం మహాసభలు మరోసారి…

Read More

అనాథ చిన్నారులకు పవన్ కళ్యాణ్ అండ.. మీ భవిష్యత్తు నేను చూసుకుంటా అంటూ భరోసా..! Pawan Kalyan humanitarian support | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 22, 2026 4:40 PM IST ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తల్లిదండ్రులు లేని ఇద్దరు చిన్నారులకు నెలకు రూ.5000 సహాయం, పెన్షన్, శ్రీ శక్తి పథకం లబ్ధి కల్పించేందుకు హామీ ఇచ్చారు + News18 ఆంధ్రప్రదేశ్‌లో సమస్యలో ఉన్నవారికి అండగా నిలుస్తూ డిప్యూటీ సీఎం Pawan Kalyan మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా దిక్కులేని చిన్నారులు, పేద కుటుంబాల సమస్యలపై వెంటనే స్పందిస్తూ ప్రజల మనసులు గెలుచుకుంటున్న పవన్…

Read More

తల్లిదండ్రులు ఐఏఎస్‌లు అయ్యాక..పిల్లలకు రిజర్వేషన్‌ ఎందుకు..?

ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారికి కోటాపై సుప్రీంకోర్టు అసంతృప్తిసమాజంలో ఒకసారి ఆర్థిక, సామాజిక ఎదుగుదల వచ్చాక కూడా మళ్లీ రిజర్వేషన్లు కోరడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొంది విద్యాపరంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలకు ఇంకా కోటా ఎందుకని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వెనుకబడిన తరగతుల్లోని ‘క్రీమీ లేయర్్ మినహాయింపులపై దాఖలైన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులు…

Read More

Temple Gold Crown Scam: వేంకటేశ్వరస్వామి కిరీటాన్ని తాకట్టు పెట్టారు.. కాపలాదారులే దొంగలు అంటే ఇదే | విజయవాడ వార్తలు (Vijayawada News)

Last Updated:May 22, 2026 5:13 PM IST Viral News: కక్కూర్తి, డబ్బు మీద ఆశ సమాజంలో మనుషులను హీనస్థితికి దిగజార్చుతోందిన. ఇప్పటి వరకు ఇంట్లో, బ్యాంకులు, షాపుల్లో చోరీకి పాల్పడిన వాళ్లను చూశాం. కాని మొదటిసారిగా గుడివాడలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఘోర అపచారానికి పాల్పడ్డారు ఆలయ కమిటీ సభ్యులు. Temple Gold Crown Viral News: కక్కూర్తి, డబ్బు మీద ఆశ సమాజంలో మనుషులను హీనస్థితికి దిగజార్చుతోందిన. ఇప్పటి వరకు ఇంట్లో, బ్యాంకులు, షాపుల్లో…

Read More