Tragedy: అల్లూరి జిల్లాలో వరుస విషాదాలు.. నీటిలో మునిగి ముగ్గురు బాలురు మృతి..! series-of-water-accidents-in-alluri-district-death-of-children. |
Last Updated:Apr 12, 2026 5:39 PM IST అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరుస దుర్ఘటనలు, పెదబయలు వద్ద ముగ్గురు బాలురు, మూలగుమ్మి జలపాతంలో ముగ్గురు బాలికలు మృతి, అధికారులు తల్లిదండ్రులకు అప్రమత్తంగా ఉండమని హెచ్చరిక News18 అల్లూరి సీతారామరాజు జిల్లాలో వరుసగా జరుగుతున్న విషాదకర ఘటనలు ప్రజలను కలవరపెడుతున్నాయి. పెదబయలు మండలం సికరి పంచాయతీలో జరిగిన తాజా ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మత్య గెడ్డలో చేపల వేటకు…


