News Desk

Sandalwood Grinding at Simhagiri | సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేడుకలు | #local18v

సింహాచలం సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం కోసం చందనం అరగదీత ప్రక్రియ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఏడాది పొడవునా గంధపు పూతతో దర్శనమిచ్చే స్వామివారు, కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడే తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ పవిత్ర చందనోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాయపలకలపై మూడు మణుగుల చందనాన్ని తొలి విడతగా అరగదీయడం విశేషం.#Simhachalam #Simhagiri #Chandanam Source link

Read More

బెంగాల్‌ను ముక్కలు చేసే కుట్రలు: మమత

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సమగ్రతను దెబ్బతీసి, రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి కొన్ని ప్రాంతాలను ఒడిశాలోనో, బిహార్‌లోనో కలపాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. అలా జరిగితే బెంగాల్ ప్రజలు వేధింపులకు గురవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. తనను గద్దె దించేందుకు బీజేపీ రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. బాంకుడా, తూర్పు బర్ధమాన్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె ప్రసంగించారు. మైనారిటీ ఓట్లను చీల్చి తమను ఓడించడానికి బీజేపీ నేత సువేందు అధికారితో కలిసి…

Read More

Simhachalam Temple | సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేడుకలు

సింహాచలం సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం కోసం చందనం అరగదీత ప్రక్రియ శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఏడాది పొడవునా గంధపు పూతతో దర్శనమిచ్చే స్వామివారు, కేవలం వైశాఖ శుద్ధ తదియ నాడే తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ పవిత్ర చందనోత్సవం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాయపలకలపై మూడు మణుగుల చందనాన్ని తొలి విడతగా అరగదీయడం విశేషం. Source link

Read More

Heatwave Alert: ఇవాళ్టి నుండి భారీ ఎండలు, వడగాల్పులు..! అప్రమత్తంగా లేకపోతే డేంజర్ అని వార్నింగ్ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 13, 2026 9:30 AM IST Heatwave Alert: ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ  అధికారులు చెబుతున్నారు. రానున్న వారం రోజులు పాటు భారీ ఎండలు నమోదు అవుతున్నాయని తెలిపారు. ఏపీలో భారీ ఎండలు , వడగాల్పులు..! Heatwave Alert: ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ శాఖ  అధికారులు చెబుతున్నారు. రానున్న వారం రోజులు పాటు భారీ ఎండలు నమోదు అవుతున్నాయని తెలిపారు. భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ప్రజలందరూ…

Read More

AP News: బాపట్ల వేమూరు రైతులకు చంద్రబాబు బంగారు కానుక! నేడు పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సూరేపల్లి ప్రజా సమావేశ మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రైతులను ఉద్దేశించి మాట్లాడతారు. రైతుల కోసం ప్రభుత్వం ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తోందో చెబుతారు. అలాగే.. కొత్త పట్టాదారు పాస్ బుక్స్‌ కోసం ఉయోగిస్తున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి చెబుతారు. ఈ బుక్స్ కారణంగా రైతులకు బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం ఎంత తేలిక అవుతుందో వివరిస్తారని సమాచారం. ఈ ప్రోగ్రామ్ ద్వారా రైతుల భావోద్వేగ బంధం ఉన్న భూములు.. ఇక శాశ్వతంగా వారి హక్కులోకి…

Read More

AP Ration Marts: రేషన్ పంపిణీలో కొత్త రివల్యూషన్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం |

ఈ పథకం ద్వారా ఏపీలో లక్షల రేషన్ కార్డు హోల్డర్లు ఎంతో లాభపడతారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు రోజువారీ జీవితంలో చాలా సౌకర్యం పొందుతారు. “ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం. రేషన్ మార్టులు ఆధునిక రూపంలో ఉంటాయి. సబ్సిడీ సరుకులు సులభంగా, ఎక్కువ వైవిధ్యంతో లభిస్తాయి” అని ఏపీ ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో మూడు సర్కిళ్లలో పైలట్ ప్రాజెక్టు ద్వారా ప్రారంభమయ్యే…

Read More

Weather Forecast: ఏపీలో వింత వాతావరణం.. రాబోయే మూడు రోజులు జాగ్రత్త, పగలు ఎండ సాయంత్రం పిడుగులతో వర్షాలు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 09, 2026 7:50 AM IST Weather Forecast: రాష్ట్రంలో మూడు రోజులు ఎండ తీవ్రత, ఉరుములు పిడుగులతో జల్లులు కొనసాగనున్నాయి, ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరిలో వర్షాలు, ప్రజలు చెట్ల కింద నిలవొద్దని హెచ్చరిక ఏపీలో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు..! రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపధ్యంలో ఎండ తీవ్రత, పిడుగులతో కూడిన అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ…

Read More

SVBC Channel: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఎస్వీబీసీ ప్రసారాల్లో వినూత్న మార్పులు.. భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి!

టిటిడి జేఈవో డా ఎ శరత్, ఎస్వీబీసీ భక్తి ప్రసారాలను విస్తరించి శతమానంభవతి, దివ్యానుభూతి వంటి కార్యక్రమాలను మెరుగుపరచి బహుభాషల్లో నాణ్యత పెంచుతామని తెలిపారు Source link

Read More

విద్యార్థులకు అలర్ట్.. నేడు దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ | తెలంగాణ వార్తలు

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వచ్చేయడంతో.. ఇక డిగ్రీ కోర్సులపై ఫోకస్ పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ ప్రైవేట్ యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నేడు డిగ్రీ అడ్మిషన్స్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ రానుంది. కాలేజీ విద్యా కమిషనర్ దేవసేన, ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి కలిసి.. మండలి ఆఫీసులో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత 2 వారాలపాటు విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలవుతుంది. ఆ తర్వాత…

Read More

Chandrababu: 75 లక్షల పేద కుటుంబాలకు భారీ వరం! సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 10:16 AM IST Chandrababu: రాష్ట్రంలో లక్షల మంది పేదల హక్కులు భద్రం.. రెవెన్యూ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలు.. భూమి సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం అవ్వబోతోంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో పేదలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షల మంది పేద కుటుంబాలకు ఇది నిజమైన గుడ్ న్యూస్! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ శాఖ…

Read More