News Desk

డీ-రెగ్యులేషన్‌ ఫేజ్‌-2లో నిబంధనలు తగ్గించి అనుమతులు వేగవంతం చేయాలి

సీఎం చంద్రబాబుఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి సందీప్‌ పౌండ్రిక్‌ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రం ప్రతిపాదించిన రెండో దశ నియంత్రణ సడలింపు విధానాలపై విస్తృతంగా చర్చించారు.పరిశ్రమల స్థాపనలో వేగం పెంచడం, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టారు. కేంద్రం రూపొందించిన ప్రతిపాదనలను కార్యదర్శి ముఖ్యమంత్రి ఎదుట వివరించారు.అనంతరం ఈ అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎనిమిది…

Read More

Ambedkar Jayanti 2026: ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి.. రాజ్యాంగ పితామహుడి 7 అద్భుత ప్రత్యేకతలు.. హైదరాబాద్‌లో భారీ సన్నాహాలు! |

ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి.. ఇది దేశవ్యాప్తంగా ఘనమైన పండుగ. ఈ సందర్భంగా దేశవ్యా్ప్తంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పబ్లిక్ హాలిడే ఉంది. భారీ వేడుకలు జరిగే సందర్భం. హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహాలు, అంబేద్కర్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, ర్యాలీలు, సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “అంబేద్కర్ ఆదర్శాలు మన దేశానికి మార్గదర్శకం. సామాజిక సమానత్వం, దళితుల…

Read More

నిప్పుల కొలిమిలా రాప్తాడు.. మారుతున్న వాతావరణం.. పెరుగుతున్న ముప్పు!

​ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా): రాప్తాడు గడ్డపై భానుడు భగభగలాడుతున్నాడు. సాధారణంగా మే నెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయికి చేరుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నం వేళల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు వేడి గాలులు వీస్తుండటంతో జనం బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం…

Read More

High Court: మదనపల్లె మున్సిపల్ అధికారిణికి హైకోర్టు షాక్.. పల్లవిపై అరెస్ట్ వారెంట్ జారీ! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 13, 2026 7:50 PM IST High Court: అన్నమయ్య జిల్లాలో మదనపల్లె మున్సిపల్ ఆర్ఓ పల్లవిపై విధుల్లో నిర్లక్ష్యం కోర్టు ధిక్కరణ ఆరోపణలతో హైకోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మదనపల్లె ఆర్ఓ పల్లవి కి అరెస్ట్ వారెంట్ ఎందుకంటే…!!!  అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (RO) పల్లవికి రాష్ట్ర హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం ఇప్పుడు జిల్లా యంత్రాంగంలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహించడం,…

Read More

ఎక్కడి చెత్త అక్కడే…వ్యర్థ పదార్థాలతో నిండిన కాలువ

సమయ పాలన పాటించని ఉపాధ్యాయులు ఉపాధ్యాయ పని తీరుపై విమర్శలు…. విశాలాంధ్ర,కదిరి : పేదరికంతోనూ,కుటుంబ సమస్యలతోనూ కొందరు చదువు మధ్యలో మానేసి డ్రాపవుట్స్ గా మిగిలిపోతున్నారు.ఇలాంటి వారికి కల్పతరువుగా ఏపీ ప్రభుత్వం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ఏర్పాటు చేసింది. అహర్లాదకరమైన వాతావరణం,ఆధునాతన వసతులు ఏర్పాటు చేసి అద్భుత ఫలితాలు సాదించాలనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు.పట్టణంలో అగ్నిమాపక కేంద్రం సమీపంలో గల ఏపీ ట్రైబల్ బాలికల వసతి గృహంలో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు(పదవ…

Read More

Today Top 10 News: మంగ్లీ కేసులో కొత్త మలుపు.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు రాజకీయ హక్కులు, రిజర్వేషన్లు మొదట కల్పించింది కాంగ్రెస్‌నే అని అన్నారు. డీలిమిటేషన్‌ను 2026 జనాభా లెక్కల ప్రకారం చేసి, మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రతిపాదిస్తున్న 50% సీట్ల పెంపు వల్ల ఉత్తర–దక్షిణ రాష్ట్రాల మధ్య అసమానతలు పెరిగి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని విమర్శించారు. జీడీపీ మరియు జనాభా ఆధారంగా హైబ్రిడ్ విధానంలో సీట్లు పెంచాలని, దేశానికి ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలకు న్యాయం చేయాలని సూచించారు. 2….

Read More

శ్మశానా వాటికల సమస్యలను పరిష్కరించండి– సిపిఐ డిమాండ్….

విశాలాంధ్ర – నార్పల: మండలంలో స్మశాన వాటికల సమస్యలు తీవ్రరూపం దాల్చడంతో సిపిఐ నాయకులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి వినతి పత్రం సమర్పించారు.స్మశానాలకు రహదారులు లేకపోవడం, భూముల కొరత వంటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా మృతదేహాలను అంత్యక్రియల కోసం తీసుకెళ్లే సమయంలో సరైన మార్గాలు లేక ప్రజలు తీవ్ర…

Read More

Visakhapatnam: మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్థిక సహాయం.. ఇలా అప్లై చేసుకోండి | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 13, 2026 6:14 PM IST Fishing Ban 2026: విశాఖలో రెండు నెలల పాటు చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ రెండు నెలల పాటు విశాఖ ఫిషింగ్ హార్బర్ లో చేపలు ఉండవు.  ఏప్రిల్ నెల 15 నుండి జూన్ నెల 14 వరకు మెఖనైజ్డ్ , మోటరైజ్డ్ బోట్లతో తూర్పు తీర భారత ప్రాదేశిక జలాలలో చేపల వేట నిషేధించింది. visakapatnam Fishing Ban 2026: విశాఖలో రెండు…

Read More

రోడ్డుపై పారుతున్న మురికి నీరు .. వాహనదారులు, ప్రజల ఇబ్బందులు

విశాలాంధ్ర గుంతకల్లు.. ప్రధాన రహదారి పై మురికి నీరు పారుతుండడంతో స్థానికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని15 వార్డులో అంబంబ దేవాలయం ఉన్న ప్రధాన రహదారి పై మురికి కాలువ చెత్తాచెదారంతో నిండిపోవడంతో మురికి నీరు ప్రధాన రహదారి పై చెరువును తలపించేలా తయారయ్యింది. ఈ మురికి నీరు నిలవడంతో దుర్గంధం వెదజల్లుతూ స్థానికవాసులు, వాహనదారులు ఇబ్బందులు గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 10వ తేదీ శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్…

Read More

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే ఈ ఫోన్ నంబర్ సేవ్ చేసుకోండి, మీకే లాభం |

Last Updated:Apr 13, 2026 5:25 PM IST Tirumala: తిరుమలలో భక్తులకు అందిస్తున్న లగేజీ డిపాజిట్ సేవల విషయంలో ఒక అనుచిత ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని లగేజీ సెంటర్‌లో ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వ్యక్తి కాసుల కోసం కక్కూర్తి పడ్డాడు. తిరుమల లో లగేజీ కౌంటర్‌లో డబ్బులు వసూలు చేసిన ఉద్యోగి తొలగింపు..! Tirumala: తిరుమలలో భక్తులకు అందిస్తున్న లగేజీ డిపాజిట్ సేవల విషయంలో ఒక అనుచిత ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని లగేజీ…

Read More