News Desk

ఏపీలో ఇళ్ల నిర్మాణదారులకు ఊరట.. వీఎల్‌టీపై 50 శాతం రాయితీ

ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నిర్మాణ సమయంలో ఖాళీ స్థలాలపై విధించే పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్-వీఎల్‌టీ)ను 50 శాతం తగ్గిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల పరిధిలో అనుమతి పొందిన అన్ని నిర్మాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏటా ప్రజలపై పడే రూ.30 కోట్ల ఆర్థిక భారం తగ్గనుంది….

Read More

Road Accident: ఇంకో 30 కిలోమీటర్లు వెళ్తే ఇల్లు చేరేవారు.. కానీ అంతలోనే విధి వంచించింది.. ముగ్గురు మృతి..! East Godavari road accident. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 22, 2026 2:30 PM IST తూర్పుగోదావరిలో నల్లజర్ల దగ్గర వీరవల్లి టోల్‌గేట్ వద్ద కారు 500 మీటర్ల బోర్డును ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన చాపర్ల రాజు సహా ముగ్గురు మృతి, ఒకరు తీవ్ర గాయాలు + ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి ఒక క్షణం నిద్రమత్తు.. జీవితాంతం మిగిలే విషాదంగా మారింది. గమ్యానికి చేరడానికి ఇంకో కొద్ది దూరమే మిగిలి ఉండగా, ఒక చిన్న నిర్లక్ష్యం ఒకే కుటుంబాన్ని…

Read More

సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన రెండో రోజు అత్యంత కీలకమైన భేటీలతో కొనసాగుతోంది. రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్‌లు, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ సింగపూర్ హోం మంత్రి కె.షణ్ముగంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.సింగపూర్‌లో నేరాల శాతం తక్కువగా ఉండటానికి కారణమైన కఠిన చట్టాలు, పోలీసు వ్యవస్థ పనితీరును మంత్రులు అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసం సింగపూర్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఆధారిత…

Read More

Miracle Fertility Well: మహావిష్ణు నాభి నుండి పుట్టిన బావి ఇది.. పిల్లలు లేని వాళ్లు, పెళ్లి కాని వాళ్లు ఈ నీళ్లతో స్నానం చేస్తే శుభం |

2000 సంవత్సరాల కిందటి నాటి ఈ బొటని బావిలో స్నానం చేస్తే సమస్యలు తీరుతాయని భక్తులు నమ్మకం. సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, ముఖ్యంగా విద్య, ఉద్యోగం వంటి సమస్యలు ఉన్నవారు సైతం ఇక్కడికి వచ్చిన ఈ బొటన బావిలో స్నానం చేయడం ద్వారా వారి సమస్యలు తొలగిపోయినట్లుగా చెబుతున్నారు. స్వయంగా దేవతలే ఇక్కడ అక్షరాలు రాసినట్లుగా అద్భుతమైన చరిత్ర ఉంది. ఇంతకీ ఈ దివ్యస్తలంగా భావించే బొటన బావి, ఆలయం…

Read More

పల్నాడు జిల్లాలో వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులు

పల్నాడు జిల్లాలో నాటు బాంబులు తీవ్ర కలకలం రేపాయి. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలోని ఓ వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో జరిగిన టీడీపీ నేత హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి తండ్రి ఇంట్లో ఈ బాంబులు లభ్యం కావడంతో పాత కక్షల కోణంపై పోలీసులు దృష్టి సారించారు.గ్రామస్థుల సమాచారం మేరకు నిన్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేతగా ఉన్న సంక్రాంతి కోటయ్యకు చెందిన…

Read More

శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త… హైదరాబాద్ నుంచి తిరుపతికి 5 కొత్త రైళ్లు, మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ | 5 new trains from Hyderabad to Tirupati |

భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఏపీని కనెక్ట్ చేస్తూ 8 కొత్త రైళ్లు ప్రకటించినట్టు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించే దిశగా, హైదరాబాద్‌లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుండి 8 కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టు ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా జి.కిషన్ రెడ్డి తెలిపారు. తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి…

Read More

కొరటాల శివతో బాలకష్ణ – Visalaandhra

హైదరాబాద్: ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకష్ణ అభిమానులకు కొత్త కబులు వినిపించేందుకు సిద్దపడుతున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప్పుడు దీనితో పాటే మరో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దర్శకుడు కొరటాల శివతో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆయనకు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల కథలు వినిపించినట్లు తెలిసింది. కానీ…ఇప్ప్పుడు తదుపరి సినమా కోసం కొరటాలకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇప్పటికే…

Read More

World Earth Day: బాదంపప్పు బద్దపై ‘భూమాత క్షోభ’.. ధరిత్రి దినోత్సవం వేళ నంద్యాల కళాకారుడి అద్భుత సృజన! |

Last Updated:Apr 22, 2026 10:40 AM IST నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా బాదంపప్పుపై 40 సూక్ష్మ చిత్రాలతో పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇచ్చారు + ఏప్రిల్ 22 న ప్రపంచ ధరిత్రి దినోత్సవం (ఎర్త్ డే ) నంద్యాల జిల్లాకు చెందిన సుప్రసిద్ధ చిత్రకారుడు, కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా అందించిన ఈ అద్భుత కళాఖండం సమాజానికి ఒక హెచ్చరిక. కేవలం…

Read More

Earth Day: గంటలో 40 మైక్రో పెయింటింగ్స్.. నంద్యాల కళాకారుడి అద్భుతం..!

నంద్యాల కళాకారుడు చింతలపల్లె కోటేష్ ఎర్త్ డే సందర్భంగా బాదం పప్పుపై 40 సూక్ష్మ చిత్రాలు వేశారు, పర్యావరణ పరిరక్షణ నీటి సంరక్షణకు పిలుపునిచ్చారు Source link

Read More

ఎన్నికల ప్రచారానికి తెర – Visalaandhra

తమిళనాడులో రేపు పోలింగ్బెంగాల్‌లో మొదటిదశకు కూడా… చెన్నై/కోల్‌కతా: తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ముగిసింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ ఎన్నికల ప్రచారం కూడా ముగిసింది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు తప్పనిసరి 48 గంటల నిశ్శబ్ద కాలం అమలులోకి వచ్చింది. ఈ సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ర్యాలీలు, బహిరంగ సభలు లేదా ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదు. టెలివిజన్, రేడియో, సోషల్ మీడియా,…

Read More