రాష్ట్రవ్యాప్తంగా వెటరన్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. ప్రతిష్టాత్మక అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం! Veteran Journalist Awards. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 24, 2026 10:54 PM IST రాజంపేట కళాంజలి సాంస్కృతిక సంస్థ వెటరన్ జర్నలిస్ట్ అవార్డ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది, జూన్ 25 చివరి తేదీగా నిర్ణయించి 35 మంది సీనియర్ జర్నలిస్టులను సత్కరించనుంది News18 రాష్ట్రవ్యాప్తంగా జర్నలిజం రంగంలో విశేష సేవలందించిన వెటరన్ జర్నలిస్టులకు కళాంజలి సాంస్కృతిక సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ.. సమాజానికి సేవలందించిన సీనియర్ జర్నలిస్టులను గౌరవించేందుకు ప్రతిష్టాత్మక వెటరన్ జర్నలిస్ట్…

Read More

సైప్రస్ సార్వత్రిక ఎన్నికల్లో ఏకేఈఎల్`ప్రోగ్రెసివ్ పార్టీ సత్తా

నికోసియా: సైప్రస్ పార్లమెంటరీ ఎన్నికల్లో ఏకేఈఎల్ప్రోగెసివ్ పార్టీ ఆఫ్ ది వర్కింగ్ పీపుల్ సత్తా చాటింది. 23.86శాతం ఓట్లతో రెండవ స్థానం దక్కించుకుంది. 56కుగాను 15 సీట్లు గెలుచుకుంది. ఫలితాలు వెలువడిన అనంతరం ఏకేఈఎల్ ప్రధాన కార్యదర్శి స్టెఫనోస్ మాట్లాడుతూ పార్టీపై ప్రజలకున్న నమ్మకానికి ఈ ఫలితం నిదర్శనమన్నారు. పార్లమెంటులో, ప్రజల్లో పార్టీ మరింత బలాన్ని పుంజకున్నట్లు తెలిపారు. నాయకుల మాటల మాయాజాలం నుంచి ప్రజలను బయటకు తేవడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. అనేక…

Read More

పీఎం రాహత్ పథకం అమలుపరచాలి

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రవేట్ ఆసుపత్రుల యాజమాన్యంతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఇంచార్జ్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పీఎం రాహత్( ప్రధానమంత్రి రోడ్డు యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్మెంట్ స్కీమ్) పథకం ద్వారా వైద్య చికిత్సలు అందించాలన్నారు….

Read More

Gangamma Jathara: స్టేట్‌లో ఇదే వెరైటీ జాతర.. పుష్ప2 సినిమా స్టైల్లో ఉంటది | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 5:30 PM IST Gangamma Jathara: ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాని పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్టంలోనే ఫేమస్ జాతరగా పేరుంది. + Gangamma Jathara Gangamma Jathara: ఏడాది పొడవున ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాల్లో జాతరలు, ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. కాని పలమనేరు గంగమ్మ జాతర అంటే రాష్టంలోనే ఫేమస్ జాతరగా పేరుంది. జాతర సమయంలో ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలు 14 రోజుల…

Read More

హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్

మెడికవర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రేవంత్ విశాలాంధ్ర-శేరిలింగంపల్లి: దేశంలోనే ప్రముఖ హెల్త్‌కేర్ హబ్‌గా హైదరాబాద్ అభివృద్ధి చెందుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన ఆసుపత్రుల ఏర్పాటుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించ డంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని గురువారం సీఎం ప్రారంభించారు. దీంతో భారత్‌లో మెడికవర్ ఆసుపత్రుల సంఖ్య 25కి చేరింది. అత్యాధునిక సదుపాయాలు, ఆధునిక వైద్య సాంకేతికతతో రూపొందిం…

Read More

కడపలో రూ.2,400 కోట్లతో 600 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం..

రేపు ప్రారంభించనున్న మంత్రి నారా లోకేశ్రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశగా పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక అడుగు పడింది.ప్రముఖ హరిత విద్యుత్ సంస్థ ఎస్‌ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్సార్ కడప జిల్లాలో తన అనుబంధ సంస్థల ద్వారా రూ.2,400కోట్ల పెట్టుబడితో రెండు ప్రాంతాల్లో 600మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టులను శుక్రవారం కొండాపురం మండలం టి.కోడూరు గ్రామం వద్ద మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల…

Read More

కళాశాల పని వేళల పునరుద్ధరణకు అధ్యాపకులు డిఐఈఓ కు వినతి పత్రం

విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్సు కలిసి డి ఐ ఈ ఓ కు కళాశాల పనివేళ పునరుద్ధనకు సంబంధించినటువంటి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి కళాశాల యొక్క సమయం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పని వేళలు పెట్టడం వలన విద్యార్థులు మరియు సిబ్బందికి అనేక ఇబ్బందులను కలిగిస్తున్నాయని వారు…

Read More

Sri Rama Navami: పులులు ఉన్నా అనవసరం.. ఆ దట్టమైన అడవిలో ఉన్న రాములోరి కళ్యాణం చూడాల్సిందే.. పోటెత్తిన భక్తులు.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 27, 2026 4:28 PM IST పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం సమీప రామదుర్గం రాయదుర్గం రామాలయంలో సీతారాముల కళ్యాణం కోసం గిరిజనులు అడవి మార్గంలో పాదయాత్ర. + దట్టమైన అడవి కొండల్లో రాములోరి ఆలయం పెద్ద ఎత్తున భద్రత నడుమ చేరుకుంటున్న గిరిజను అసలే దట్టమైన అడవి, ఆ అడవిలో కొండలు, ఆ కొండపై రాములవారి గుడి, ఆలయానికి సాధారణ రోజుల్లో వెళ్లాలంటే ఏమోగానీ, రాములోరి కళ్యాణానికి మాత్రం కచ్చితంగా వెళ్లాలని…

Read More

Killer Lover: 16 ఏళ్ల బాలిక పెళ్లికి ‘నో’ చెప్పిందని కిరాతకంగా గొంతు కోసిన ఉన్మాది.. పట్టుకున్న పోలీసులను సైతం ఏం చేశాడో తెలుసా | కడప వార్తలు (Kadapa News)

Last Updated:Apr 11, 2026 11:52 AM IST కడప కాజీపేటలో 16 ఏళ్ల బాలికను పెళ్లి నిరాకరించిందని 19 ఏళ్ల వెంకటేష్ కత్తితో హత్య, స్థానిక నిరసనలు, కఠిన శిక్షల కోసం డిమాండ్ చేశారు. News18 మనుషుల మధ్య విజ్ఞానం పెరుగుతున్నా, ఆలోచనా విధానంలో మాత్రం ఇంకా ఆదిమ కాలపు పైశాచికత్వం రాజ్యమేలుతోందని చెప్పడానికి కడప జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఒక అమ్మాయి “నో” చెప్పడాన్ని తట్టుకోలేని ఒక ఉన్మాది, ఏకంగా ఆమె…

Read More

విజయఢంకా మోగించిన శాంతినగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు

హెడ్మాస్టర్ ఉమాపతి విశాలాంధ్ర ధర్మవరం;; పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పట్టణంలోని శాంతినగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విజయ డంకా మోగించడం జరిగిందని హెడ్మాస్టర్ ఉమాపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 52 మంది పరీక్షలు రాయగా అందులో 31 మంది ఉత్తీర్ణులు కాగా 60 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. ఇందులో ఎస్ గణేష్ 580 మార్కులు తో పాఠశాల ప్రధమగా నిలవగా, 574 మార్కులతో పి సప్తగిరి రెండవ స్థానం,…

Read More