Nara Lokesh Lays Foundation for Carrier Industry | క్యారియర్ పరిశ్రమకు లోకేష్ శంకుస్థాపన

తిరుపతి జిల్లా శ్రీసిటీలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.వెయ్యి కోట్లతో నూతన ఏసీ తయారీ యూనిట్కు మంత్రి నారా లోకేష్ బుధవారం శంకుస్థాపన చేశారు Source link

Read More

ఆచార్య రాచపాళెంకు అడిగోపుల సాహిత్య ప్రతిభాపురస్కారం

ప్రసిద్ధ అభ్యుదయ కవి అడిగోపుల వెంకటరత్నం పేరున ఆయన కుటుంబసభ్యులు నెలకొల్పిన “అడిగోపుల సాహిత్య ప్రతిభాపురస్కారం” 2026వ సంవత్సరానికి గాను ప్రసిద్ధ అభ్యుదయ సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి ఇవ్వాలని నిశ్చయించారు. జులై నెల రెండవవారంలో తిరుపతిలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారం రాచపాళెంకు అందజేస్తారు.అరÆ శతాబ్ద కాలం సాహిత్య సేవలో ముప్‌పై గ్రంథాలతో అభ్యుదయ కవిత్వాన్ని సమృద్ధి చేసిన అడిగోపుల వెంకటరత్నం స్మారక పురస్కారం, తెలుగు సాహిత్య విమర్శను అరÆ శతాబ్ద…

Read More

Amaravati Capital: తిరుపతిలో అమరావతి సంబరాలు.. దేవతల రాజధాని అంటూ టీడీపీ నేతల వేడుకలు |

Last Updated:Apr 03, 2026 9:56 AM IST Amaravati Capital: అమరావతి చట్టబద్దత బిల్లు లోక్ సభ, రాజ్యసభలో ఆమోదం పొందడంతో తిరుపతిలో టీడీపీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహించాయి. + Amaravati Capital Tirupati: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని అందుకు చట్టబద్ధత కల్పించాలని ప్రవేశపెట్టిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం చేయడంతో ఏపీలో సంబరాలు మిన్నంటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ని స్వర్ణాంధ్రగా మార్చేందుకు కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం సాధించిన విజయంతో అన్నీ వర్గాల ప్రజలు…

Read More

నూతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే ప్రత్యేక కార్యక్రమం

ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సిఎస్ఈ ఈసీఈ విద్యార్థుల కోసం నూతన సాంకేతిక పరి జ్ఞానము పెంపొందించె ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని (మదనపల్లి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వారి చే ఏర్పాటు చేయించామని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి అధ్యాపకులు జి .బి. రేణుక, డాక్టర్ జి…

Read More

నాలుగు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారు: కేటీఆర్

తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ సెగలు మరింత రాజుకున్నాయి. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ మెంబర్‌షిప్ డ్రైవ్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు కురిపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలను గుర్తుచేస్తూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు నిలిచిపోతుందని గతంలో కేసీఆర్ చెబితే.. మేమేమన్నా దీవానాగాళ్లమా.. మాకు ధిమాక్ లేదా అని ఒకాయన మాట్లాడారు. మరి ఇవాళ కాంగ్రెస్…

Read More

Annavaram Temple Kalyanam: నేత్రపర్వంగా అన్నవరం సత్యదేవుని కల్యాణం.. కన్నులు చేసుకున్న పుణ్యం అంటున్న భక్తులు |

Last Updated:Apr 28, 2026 2:51 PM IST Satyanarayana Swamy Kalyana: అన్నవరం రత్నగిరి కొండలపై అనంతలక్ష్మీ సత్యవతి దేవికి శ్రీ సత్యనారాయణ స్వామివారికి అత్యంత ఘనంగా కళ్యాణం జరిగింది. చూడగలమా మరలా ఇంతటి వైభోగ కళ్యాణం అనే విధంగా అన్నవరం సత్యనారాయణ స్వామివారి,వార్షిక కళ్యాణ మహోత్సవాలు దేవాదాయ ధర్మదాయ శాఖ అత్యంత ఘనంగా ఏకాదశి రోజు నిర్వహించింది. + Annavaram Temple Kalyanam Satyanarayana Swamy Kalyana: అన్నవరం రత్నగిరి కొండలపై అనంతలక్ష్మీ సత్యవతి…

Read More

ఏపీలో తీవ్రమైన ఎండలు.. నైరుతిపై కీలక అప్ డేట్

ఏపీలో రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్నాయి. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విశాఖ వాతావరణ శాఖ. మరోవైపు నైరుతి రాకపై కూడా కీలక అప్ డేట్ ఇచ్చింది. #apweather #monsoon2026 #Weatherupdate Source link

Read More

Padma Awards 2026: నిశ్శబ్ద సేవలకు భారీ గుర్తింపు.. పద్మ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానం..! invitation for padma awards applications rare opportunity |

Last Updated:Apr 18, 2026 2:39 PM IST పద్మ అవార్డుల కోసం కేంద్రం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది, వివిధ రంగాల ప్రతిభావంతులు స్వయంగా లేదా ఇతరుల ద్వారా 2026 జూలై 31లోపు నామినేట్ కావచ్చు News18 దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా గుర్తింపు పొందిన పద్మ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించడం ఇప్పుడు ప్రతిభావంతులలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పార్వతీపురం జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి విడుదల చేసిన ప్రకటనతో…

Read More

Shocking: పూజకు వాడే పూలను నీటితో కడుగుతున్నారా.. పండితులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే..!

పండితుల ప్రకారం పూజకు పువ్వులు, తులసి, దూర్వాలను నీటితో కడగకూడదు, బ్రహ్మ ముహూర్తంలో కోయాలి, శుభ్రమైన పాత్రలో పెట్టి గౌరవంగా సమర్పించాలి Source link

Read More

Dhavaleswaram Barrage: రాజమండ్రి గోదావరిపై నిర్మించిన కాటన్ బ్రిడ్జి.. ఉపయోగించిన పరికరాలు ఇవే | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 13, 2026 4:03 PM IST Godavari Bridge History: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సామర్ధ్యం కలిగి, ఇంజనీరింగ్ ప్రతిభకు సాక్ష్యంగా నిలిచిన నిర్మాణాల్లో ఒకటి రాజమండ్రి గోదావరి నదిపై నిర్మించినది కాటన్ బ్యారేజ్. దవళేశ్వరం ఆనకట్టను బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించడంతో దీన్ని కాటన్ బ్యారేజ్ అని పిలుస్తారు. ఉభయగోదావరి జిల్లా ప్రజల ప్రయోజనార్ధం కట్టిన ఈ వంతెనకు మరో రికార్డు కూడా ఉంది. + Dhavaleswaram Barrage Dhavaleswaram…

Read More