Headlines

Tirumala Temple: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఏమిటి? తిరుమల ఆలయ శుద్ధి వెనుక ఉన్న విశిష్టత ఇదే! |

Last Updated:Mar 17, 2026 10:07 AM IST తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. ఈ శుద్ధి కార్యక్రమం ఉగాది, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పండుగలకు ముందు నిర్వహిస్తారు. + తిరుమలలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..! తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యంత పవిత్రంగా భావించే “కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం” కార్యక్రమం మంగళవారం ఉదయం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఏటా నాలుగు పర్యాయాలు…

Read More

కనుల పండువగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం

‘వన్ బ్యాటిల’ ఉత్తమ చిత్రంతో పాటు 6 అవార్డులులాసఏంజెల్స్: 98వ ఆస్కార్ (2026) అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో కనుల పండువగా జరిగింది. ఈ ఏడాది ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర’ చిత్రం ఉత్తమ చిత్రంగా నిలిచి సత్తా చాటింది. ఈ సినిమా ఏకంగా 6 విభాగాల్లో ఆస్కార్ పురస్కారాలను కైవసం చేసుకుంది. రికార్డు స్థాయిలో 16 నామినేషన్లు పొందిన ‘సిన్నర్స’ చిత్రం కేవలం నాలుగు అవార్డులతోనే సరిపెట్టుకుంది.పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వం వహించిన…

Read More

AP Property Tax: ఏపీ ప్రజలకు శుభవార్త. ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ. ఇలా చెయ్యండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

గత సంవత్సరం (2025) కూడా ఇలాంటి రాయితీతో వేల మంది ప్రయోజనం పొందారు. ఈసారి కూడా అదే మోడల్‌లో ఉంది. ఇప్పుడు చెల్లిస్తే బకాయి తగ్గి, జరిమానా తగ్గవచ్చు. ఇలా చేస్తే.. ఇక ప్రతీ సంవత్సరం చాలా మంది ఆస్తి పన్ను చెల్లించరేమో అనే సందేహం మనకు కలగవచ్చు. అలా జరగదు. ఎందుకంటే.. ప్రభుత్వం రాయితీ ఇస్తున్నది ఆస్తిపన్నుపై వేసే వడ్డీ మీద మాత్రమే. ఆస్తి పన్నులో ఎలాంటి తగ్గింపూ ఉండదు. ఈ విషయం అధికారిక GO…

Read More

ఇజ్రాయిల్ దాడిలో13 మంది పలస్తీనియన్ల మృతి

గజా: ఇజ్రాయిల్ వైమానిక దళం గజాపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 13 మంది పలస్తీనియన్లు మృతి చెందారు ఇద్దరు బాలురు, ఓ గర్భిణీ మహిళ, 9మంది పోలీసు అధికారులతో సహా 13 మంది చెందినట్లు తాజాగా గజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఆదివారం రాత్రి సెంట్రల్ గాజాలోని నుసెయిరాత్ పట్టణ శరణార్ధి శిబిరంలోని ఒక ఇంటిపై ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడిలో నలుగురుమతిచెందారు. వీరిలో 30 ఏళ్ల వయసున్న జంట, వారి పదేళ్ల కుమారుడు…

Read More

Fake Gold : విశాఖలో ఫేక్ గోల్డ్ దందా గుట్టురట్టు.. నకీలీ హాల్ మార్క్‌తో మోసం.. అసలైన బంగారం గుర్తు పట్టడం ఎలా? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 17, 2026 6:49 AM IST తక్కువ క్యారెట్ల బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారు. తాజాగా విశాఖపట్నం వన్‌టౌన్ ప్రాంతంలో బయటపడిన నకిలీ హాల్‌మార్క్ కేంద్రం ఉదంతం బులియన్ మార్కెట్‌లో కలకలం రేపుతోంది. ప్రతీకాత్మక చిత్రం Fake Gold : బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, కొనుగోలుదారుల ఆశలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తక్కువ క్యారెట్ల బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తూ సామాన్యుల జేబులకు చిల్లు…

Read More

నాటో దేశాలకు ట్రంప్ హెచ్చరిక

వాషింగ్టన్: పశ్చిమాసియాలో అంతకంతకూ యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యూరోపియన్ మిత్రదేశాలపై నిప్పులు చెరిగారు. నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్ (నాటో) భవిష్యత్తుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ… ప్రస్తుత పరిస్థితి చాలా దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అడ్డంకుల వల్ల మూతపడిన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు తమతో కలిసి రావాలని నాటో కూటమిని ఆయన డిమాండ్ చేశారు. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్న దేశాలు తమ…

Read More

Visakhapatnam: నిమిషం మాట – నూరేళ్ల మంట!.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ పని అస్సలు చేయకండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిర్లక్ష్యం వెల.. నిండు ప్రాణాలు! నగరంలో ఇటీవల జరిగిన పలు ప్రమాదాలను విశ్లేషిస్తే సెల్‌ఫోన్ వాడకం ఎంతటి ఘోరాలకు దారితీస్తుందో అర్థమవుతుంది. పీఎం పాలెంలో జరిగిన ఒక ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఫోన్ చూస్తూ వాహనాన్ని నడపడం వల్ల ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, పాత గాజువాకలో అర్ధరాత్రి వేళ ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తూ ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వాహనం అదుపు తప్పి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. తెలుగుతల్లి ఫ్లై…

Read More

నేపాల్‌లో దడపుట్టిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు

కాట్మండు: పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధ సెగలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. నేపాల్‌లో పెట్రో ధరలు రాత్రికి రాత్రి రికార్డు స్థాయికి చేరాయి. నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకున్న సంచలన నిర్ణయంతో సోమవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో అంతరాయాల కారణంగా నేపాల్ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా సవరించింది. పెట్రోల్ లీటరుకు రూ.31 పెరగడంతో ఇప్పుడు రూ.188 కి చేరింది….

Read More

Good News: విద్యార్థుల కోసం 2 కొత్త పథకాలు.. సీఎం రేవంత్ ప్లాన్! |

తెలంగాణలో విద్యార్థుల కోసం 2 కొత్త పథకాలు ప్రకటించేందుకు సీఎం రేవంత్ రెడీ అవుతున్నారని తెలిసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఈ కొత్త పథకాలు ఉంటాయని సమాచారం. విద్యార్థులకు రవాణా ఇబ్బందులు రాకుండా ఉండేలా ఒక పథకం, అలాగే టాలెంట్ ఉన్న విద్యార్థుల కోసం మరో పథకం ఉండబోతోందని తెలిసింది. ఈ పథకాలు ఏంటి అనేది స్పష్టంగా తెలియట్లేదు. ఐతే.. విద్యార్థులకు స్కూటర్లు ఇస్తారనే ప్రచారం మొదలైంది. అలాగే.. విద్యార్థులకు స్కాలర్‌షిప్ కింద…

Read More

యుద్ధరంగంలో ఇరాన్ డ్యాన్సింగ్ మిస్సైల్

ఒట్టావా(కెనడా): ఇజ్రాయిల్, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ తొలిసారిగా డ్యాన్సింగ్ మిస్సైల్‌గా పిలువబడే ‘సెజ్జిల్-2’ ని వినియోగించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ క్షిపణిని అషౌరా అనే పేరుతో కూడా పిలుస్తారు. సుదూరప్రాంతాల్లోని లక్ష్యాలను ఇది సమర్థంగా ధ్వంసం చేయగలదు. దీని ప్రత్యేకత ఏంటంటే… ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ డ్యాన్సింగ్ మిసైల్ పరిధి 2,000 కిలోమీటర్లకు పైనే ఉంటుంది. ఏకంగా 700 కిలోల…

Read More