మూడు గ్రామాలు.. 2000 మందికి పైగా మర్చంట్ నేవీ ఉద్యోగులు.. ఈ గ్రామాలు చాలా స్పెషల్..! Srikakulam three villages emerge as Merchant Navy hub. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 25, 2026 3:36 PM IST శ్రీకాకుళం కలింగపట్నం బంధారువనిపేట కె మత్స్యలేశ్వరం నుంచి 2000 మందికి పైగా మర్చంట్ నేవీలో కెప్టెన్ స్థాయి వరకు ఎదిగి గ్రామాల ఆర్థిక సామాజిక రూపు మార్చిన గాథ. + ప్రతి ఇంటి నుంచి సముద్రయానం  2000 మంది సీమాన్స్ఉద్యోగులతో ప్రత్యేక శ్రీకాకుళం జిల్లాలోని కలింగపట్నం, బంధారువనిపేట, కె.మత్స్యలేశ్వరం గ్రామాలు.. మర్చంట్ నేవీ గ్రామాలుగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. ఈ మూడు గ్రామాల నుంచి సుమారు 2000…

Read More

ఉరవకొండ బస్టాండ్‌లో వికలాంగులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రారంభం

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం (“దివ్యాంగ శక్తి” పథకం) నేపథ్యంలో, ఉరవకొండ బస్టాండ్‌లో బుధవారం టిడిపి నాయకులు ఉచిత ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు ఉరవకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్, ఉరవకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్యారం కేశవానంద, పెన్నహోబిలం దేవస్థానం చైర్మన్ రాయంపల్లి నాగరాజు, టిడిపి పార్టీ సీనియర్ నాయకులు రామాంజనేయులు,…

Read More

ఒక్క నిర్ణయం రెండు జీవితాలను ప్రభావితం చేస్తుంది: సీఐ కౌలుట్లయ్య…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- గంజాయి రహిత సమాజం నిర్మాణమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శింగనమల సీఐ కౌలుట్లయ్య తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ వ్యవస్థను కూడా దెబ్బతీసే ప్రమాదకరమైన…

Read More

ఉరవకొండ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరానికి శ్రీకారం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా గ్రంథాలయ సంస్థ అనంతపురం నిర్వహణలో ఉరవకొండ శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి, సృజనాత్మకత పెంపొందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రంథాలయ శాఖ అధికారి ప్రతాపరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు నిర్వహించనున్న ఈ శిబిరానికి సంబంధించిన పాంప్లెట్లను ఈ సందర్భంగా విడుదల చేశారు. బాల్యంలోనే…

Read More

Temple Controversy: శ్రీకాళహస్తి ఆలయంలో అక్రమ వసూళ్ల కలకలం.. సోషల్ మీడియా వీడియోపై దేవస్థానం సీరియస్! |

Last Updated:Mar 29, 2026 1:00 PM IST శ్రీకాళహస్తి ఆలయంలో అదనపు వసూళ్ల ఆరోపణల వీడియో వైరల్ కాగా, శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం వాటిని ఖండించి కేసులు నమోదు చేసింది. + శ్రీకాళహస్తిలో స్కామ్ అంటూ వైరల్ అవుతున్న వీడియో..! శ్రీకాళహస్తి ఆలయాన్ని చుట్టుముట్టిన వివాదం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోలో ఆలయంలో భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా రూ.200…

Read More

Poonam Kaur: మంత్రి లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పూనమ్ కౌర్ ! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:May 18, 2026 3:37 PM IST ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. ఈ విధానాన్ని ముందుగా ఆయన కుమారుడు నారా లోకేష్‌తో మొదలుపెట్టాలని ఆమె కౌంటర్ ఇచ్చారు. వ్యక్తిగతంగా చంద్రబాబుపై తనకు గౌరవం ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం నిరాశ కలిగించిందని ఆమె పేర్కొన్నారు. News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఆసక్తికర…

Read More

తిరుమలలో దివ్య వైభవం.. పద్మావతి-శ్రీనివాసుల పరిణయోత్సవం ఘన ముగింపు..! Tirumala Parinayotsavam |

Last Updated:Apr 29, 2026 9:39 PM IST తిరుమలలో శ్రీ పద్మావతి-శ్రీనివాసుల మూడు రోజుల పరిణయోత్సవాలు వైభవంగా ముగిశాయి, భారీగా భక్తులు పాల్గొన్నారు, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు సహా అధికారులు హాజరు + News18 తిరుమలలో భక్తిరసాన్ని పరచిన శ్రీ పద్మావతి-శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తిన ఈ దివ్యోత్సవాల చివరి రోజు మరింత విశేషంగా సాగింది. సాయంత్రం శ్రీవారి…

Read More

Free Embroidery Training: ఉచిత మగ్గం వర్క్ శిక్షణ.. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు |

Last Updated:Mar 09, 2026 11:03 AM IST Free Embroidery Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న జీఎంఆర్ నైరెడ్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉచితంగా మగ్గం వర్క్ శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. + ఉచిత మగ్గం వర్క్ శిక్షణ – గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు Free Embroidery Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న జీఎంఆర్ నైరెడ్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ…

Read More

ఉరుములు, ఈదురుగాలులతో.. మరో 5 రోజులు వర్షాలే.. వర్షాలు.. వాతావరణ శాఖ కీలక హెచ్చరిక..! Thunder lightning and gusty winds for 5 days in AP. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 21, 2026 7:21 PM IST ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు పిడుగులు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ హెచ్చరిక ఏపీలో మరో 5రోజులపాటు వర్షాలు..! వాతావరణ శాఖ హెచ్చరిక తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారనున్నాయి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురిసే…

Read More

అమరావతి గ్రామాల్లో సౌకర్యాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాజధాని గ్రామాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి పరిధిలోని అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి ఈరోజు నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టమైన హామీ ఇచ్చారు.రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ కంఠాల బయట ఏ తరహా…

Read More