Headlines

మా టార్గెట్ మాత్రం మిస్ కాదు..మొజ్తాబా ఎక్కడున్నా అంతం చేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei)  ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్‌లోనే ఉంటారని, మా టార్గెట్ మాత్రం మిస్ కాదని ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్‌ (IDF) వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఖమేనీ ఎక్కడున్నారనే దానిపై ప్రస్తుతం తమ వద్ద సమాచారం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫీ డెప్రిన్ సమాధానమిచ్చారు. ‘‘ఆయన ఎక్కడున్నారన్న దానిపై…

Read More

పాడైన స్క్రాప్‌తో సూపర్ క్రియేషన్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పార్క్..!

రాజమహేంద్రవరం సెంటర్ జైల్ పార్క్‌లో పాత ఇనుముతో రూపొందించిన కళాఖండాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ఎగిరే పక్షులు, జంతువుల రూపాలు సాయంత్రం వెలుగుల్లో మరింత అందంగా మెరిసి ఫోటోలకు ప్రేరేపిస్తున్నాయి. Source link

Read More

హోర్ముజ్‌లోని ఇరాన్ క్షిప‌ణి సైట్ల‌పై.. 5000 పౌండ్ల బాంబుల‌తో అమెరికా దాడి

అమెరికా మిలిట‌రీ మంగ‌ళ‌వారం భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద భారీ ఎత్తున బాంబుల‌ను జార విడిచింది. తీరం వెంట ఉన్న ఇరాన్ మిస్సైల్ సైట్ల‌ను అమెరికా వైమానిక ద‌ళాలు టార్గెట్ చేశాయి. సుమారు 5000 పౌండ్ల(2300 కిలోలు) బ‌రువున్న బాంబుల‌తో హోర్ముజ్ జ‌ల‌సంధి వ‌ద్ద ఉన్న ఇరాన్ మిస్సైల్ కేంద్రాల‌పై దాడి చేశారు. యాంటీషిప్ క్రూయిజ్ మిస్సైళ్ల‌ను అమెరికా పేల్చివేసిన‌ట్లు యూఎస్ సెంట్ర‌ల్ క‌మాండ్ పేర్కొన్న‌ది. ఇరాన్ తీర ప్రాంతం వెంబ‌ట ఉన్న మిస్సైల్…

Read More

Divyang Shakti Scheme: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. బస్సులో వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్ |

నేతలు దివ్యాంగులతో బస్సులో ఎందుకు ప్రయాణించారు?: మంగళగిరి బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి కార్యకర్తలు, లబ్ధిదారులు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన తర్వాత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌లతో కలిసి బస్సెక్కి 11 కి.మీ. ప్రయాణించారు. బస్సులోనే దివ్యాంగులతో మాట్లాడి, “ప్రజా ప్రభుత్వం వచ్చాక మీ బాగోగులు మారాయా?” అని అడిగారు. Source link

Read More

అక్రమ వలసదారులకు ట్రంప్ భారీ ఆఫర్

స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేవారికి భారీ ప్రోత్సాహకం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను దేశం నుంచి పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని ప్రకటించింది. బలవంతంగా కాకుండా, వారంతట వారే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేవారికి భారీ ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఇలా వెళ్లేవారికి 2,600 డాలర్లు (సుమారు రూ. 2.40 లక్షలు) ‘ఎగ్జిట్ బోనస్్ణగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ నగదు ప్రోత్సాహకంతో పాటు, వారి స్వదేశాలకు వెళ్లేందుకు అయ్యే విమాన ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే…

Read More

Kotha Amavasya 2026: కొత్త అమావాస్యరోజున జాతర.. మేకపోతు ధర పలుకుతున్న నాటు కోళ్లు |

బుధవారం అమావాస్య రెండు కలిసి వచ్చిన నేపథ్యంలో నాటుకోళ్లు అమ్మవారికి సమర్పించాలని ఆలోచనతో పెద్ద ఎత్తున నాటుకోళ్లు కొనుగోలు చేసేందుకు మార్కెట్లకు ప్రజలు చేరుకుంటున్నారు. దీనిలో బాగా కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని మార్కెట్ ప్రాంతాలు నాటు కోళ్ల అమ్మకాలతో కిటికీటలాడాయని చెప్పుకోవచ్చు Source link

Read More

ఉద్దేశ పూర్వకంగా అలా అనలేదు

క్షమాపణలు చెప్పిన ‘ఉస్తాద్ భగత్ సింగ’ విలన్ పార్తిబన్ హైదరాబాద్: ‘ఉస్తాద్ భగత్ సింగ’ ఈవెంట్‌లో తన మాటల్లో దొర్లిన పదాలపై చిత్రంలో విలన్‌గా నటించిన నటుడు, దర్శకుడు పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పార్తిబన్ మాట్లాడిన స్పీచ్‌పై విమర్శలు వచ్చాయి. తనను తాను వేదికపై పరిచయం చేసుకుంటూ కులం పేరును ప్రస్తావించారు. అలా మాట్లాడినందుకు…

Read More

Tirumala: గ్యాస్ కొరతతో తిరుపతి, తిరుమలలో కష్టాలు మొదలు.. అమాంతం పెరిగిన వీటి ధరలు |

Last Updated:Mar 18, 2026 11:04 AM IST Tirumala: గ్యాస్ కొరత సమస్య మరింత తీవ్రమవుతున్న కొద్దీ దాని ప్రత్యక్ష ప్రభావం కట్టెల మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతి వంటి పట్టణాల్లో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న రెస్టారెంట్లు గ్యాస్ సిలిండర్లపై పూర్తిగా ఆధారపడే పరిస్థితి ఉండేది. + Tirumala Tirumala: గ్యాస్ కొరత సమస్య మరింత తీవ్రమవుతున్న కొద్దీ దాని ప్రత్యక్ష ప్రభావం కట్టెల మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తిరుపతి…

Read More

Vijayawada Weather Forecast: భానుడి భగభగలకు బ్రేక్.. నేటి సాయంత్రం పిడుగులతో కూడిన వర్షం!

గడిచిన కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు చేరువలో ఉన్న ఉష్ణోగ్రతలు నేడు గణనీయంగా తగ్గుముఖం పట్టనున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులెటిన్ ప్రకారం, నగరంలో నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. Source link

Read More

Divyang Shakti Scheme: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 5 రకాల బస్సుల్లో ఫ్రీ జర్నీ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 9:26 AM IST Divyang Shakti Scheme: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు తెలిపారు. + ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ఏర్పాటు పూర్తి Divyang Shakti Scheme: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు…

Read More