Headlines

YS Jagan Speech | గుండె ధైర్యమే మా ట్రేడ్‌మార్క్.. జగన్ స్పీచ్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ నేతలు మరియు కార్యకర్తలతో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా రాజకీయ పరిణామాలు మరియు పార్టీ బలోపేతంపై ఆయన దిశానిర్దేశం చేశారు.#ysjagan #ysrcp #ongole Source link

Read More

ఆధునిక వ్యవసాయంలో ఆశలు, అగాధాలు – Visalaandhra

డా॥ సూర్యదేవర రామకృష్ణ ఒకప్పుడు రైతు అంటే తన పొలంలో పండిన పంటలో ఒక భాగాన్ని పవిత్రంగా దాచుకుని, వచ్చే కాలానికి విత్తనంగా వాడుకునే స్వయం శక్తిపరుడు. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. తెల్లవారుజామున విత్తనాల దుకాణం ముందు క్యూ కట్టే రైతు కనిపిస్తున్నాడు. సమకాలిక వ్యవసాయ రంగంలో విత్తన కంపెనీలు కేవలం విక్రేతలుగా మాత్రమే కాకుండా, వ్యవసాయ గమనాన్ని శాసించే శక్తులుగా ఎదిగాయి. అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత వంటి ఆకర్షణీయమైన మాటలతో విత్తన…

Read More

పోలీసులకు చుక్కలు చూపించిన సైకో.. పెట్రోలింగ్ వాహనం ఎత్తుకెళ్లి.. హైవేపై ఏం చేశాడంటే..! Palamaneru Police Patrolling Vehicle Hijacked Two Hour Tense. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 17, 2026 3:05 PM IST చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఒక వ్యక్తి పోలీసు వాహనం అపహరించి జాతీయ రహదారిపై దూసుకెళ్లడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చివరికి అతన్ని పోలీసులు పట్టుకున్నారు. + చిత్తూరు జిల్లాలో సైకో వీరంగం…పోలీసులకు,ప్రయాణికులకు రెండు గంటల సేపు చెమటలు పట చిత్తూరు జిల్లా పలమనేరు పరిసరాల్లో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే గంగవరం మండల కేంద్రం ఒక్కసారిగా…

Read More

భారత్ దౌత్యం పై విమర్శలు – Visalaandhra

అసద్ మిర్జా అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేసిన దాడులు భారతదేశాన్ని క్లిష్టపరిస్థితిలోకి నెట్టేశాయి. దౌత్యపరంగా కూడా భారత్ ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. ఒకవైపు ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోవైపు భారత్ వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. “వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి “ అంటూ గొప్పలు చెప్పుకున్న భారత్ ఈ సంక్షోభం సమయంలో మాత్రం స్పష్టమైన వైఖరి చూపలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ శక్తిగా నిలవాలంటే, భారత్ మరింత స్పష్టతతో సమగ్ర విధానంతో ముందుకు వెళ్ళాలి. కానీ భారత్ అలా చేయడం…

Read More

Dharmavaram Handloom: ధర్మవరం పట్టు వస్త్రాలకు మరో అరుదైన గుర్తింపు.. ఇకపై శ్రీవారికి

Dharmavaram Handloom: ధర్మవరం చేనేత కార్మికులకు టీటీడీ శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి సేవలో ఆర్జిత సేవల్లో పాల్గొనే వారికి అందించే పట్టు శాలువాలను ఇకపై ధర్మవరం నుంచే కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది. Source link

Read More

ఉమ్మడి పౌర స్మృతి సందడి – Visalaandhra

ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడానికి గుజరాత్ శాసనసభలో బుధవారం బిల్లు ప్రతిపాదించారు. ఈ బిల్లు వివాహం, విడాకులు, వారసత్వం, పెళ్లి చేసుకోకుండానే స్త్రీ పురుషుల సహజీవనం లాంటి అంశాలలో ఏక రీతి తీసుకురావడానికి ఉద్దేశించింది. అంటే కులం, మతం, జాతీ, స్త్రీ-పురుష భేదంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే వివాహ చట్టం అమలుచేయడం గుజరాత్ బిల్లు మౌలిక లక్ష్యం. అంతకుముందు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్…

Read More

ఔషధ గని వేప అంతరించిపోతోందా? నగరాల్లో దొరకని వేపపువ్వు. Disappearance of neem trees | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 9:31 PM IST వేప చెట్లు నగరాల్లో కనుమరుగవడం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. వేప పువ్వు ఉగాది పచ్చడిలో కీలకం. విశాఖపట్నం పర్యావరణవేత్తలు వేప మొక్కలను నాటి, సంరక్షించాలని సూచిస్తున్నారు. + ఉగాది వచ్చింది..! కానీ వేప పువ్వు కరువు అయ్యింది ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధ వృక్షాల్లో వేపకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఉగాది పచ్చడిలో కీలకమైన వేప పువ్వు ఇప్పుడు నగరాల్లో కనుమరుగవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ప్రతి…

Read More

యుద్ధం ఆపండి

వ్యతిరేక కమిటీ ఏర్పాటువిశాలాంధ్ర- హైదరాబాద్ : ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్‌ల యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దుంభవన్‌లో ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన బుధవారం యుద్ధ వ్యతిరేక కమిటీ ఏర్పడింది. పశ్చిమాసియా మధ్య- ప్రాచ్యంలో ఈ యుద్ధం వల్ల తీవ్రస్థాయిలో ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా భారతదేశంలో తీవ్రమైన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వంట గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అనేక నగరాలు పట్టణాల్లో…

Read More

విజయవాడలో జగన్ ఇఫ్తార్ విందు.. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 18, 2026 9:51 PM IST రంజాన్ మాసం ప్రాముఖ్యతను ప్రస్తావించిన జగన్, ఈ పవిత్ర కాలం మనుషుల్లో సేవాభావం, దాతృత్వం, సహనం వంటి విలువలను పెంపొందిస్తుందని అన్నారు. YS Jagan Attends Iftar in Vijayawada Promotes Harmony and Eid Greetings During Ramadan విజయవాడలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు…

Read More

నేను బతికే ఉన్నా: నెతన్యాహు – Visalaandhra

తెలఅవీవ్: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించారు. తాను చనిపోలేదని నిరూపించుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ఇజ్రాయిల్‌కు అమెరికా రాయబారి మైక్ హక్కబీతో కలిసి ఉన్న ఓ వీడియోను తాజాగా విడుదల చేశారు. అందులో నెతన్యాహుతో మైక్ మాట్లాడుతూ ‘మీరు చనిపోయారని వార్తలు వస్తుండటంతో వెళ్లి చూసి రమ్మని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను పంపారు’ అని అనడం… అందుకు నేను బతికే…

Read More