గ్రామీణ బాలికల నుంచి గ్రాడ్యుయేట్ల వరకు.. సావిత్రమ్మ కళాశాల సక్సెస్ స్టోరీ..! venkaiah naidu at savitrama womens degree college graduation. | చిత్తూరు వార్తలు (Chittoor News)

మహిళా సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభమైన ఈ కళాశాల, గ్రామీణ మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ఉన్నత విద్యను అందించే కేంద్రంగా ఎదిగింది. Sri Venkateswara University అనుబంధంగా కొనసాగుతున్న ఈ సంస్థ, చిత్తూరు జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల మహిళలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. బి.ఏ, బి.కామ్, బి.ఎస్.సి. వంటి కోర్సులతో పాటు కంప్యూటర్స్, మైక్రోబయాలజీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులో ఉండటం విద్యార్థినులకు విస్తృత అవకాశాలను కల్పిస్తోంది. పీజీ స్థాయిలో మైక్రోబయాలజీ,…

Read More

రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ..

గొట్లూరు గ్రామపంచాయతీలో 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీవిశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామపంచాయతీలో ప్రభుత్వ, కలెక్టర్ ఆదేశాల మేరకు 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలను తహసిల్దార్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రాజముద్ర తో కూడిన, ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు అర్హులైన రైతులకు, రీ సర్వేలో భాగంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సురేష్…

Read More

పార్వతీపురంలో అరుదైన ఘట్టం.. 6000 మంది విద్యార్థులతో కోలాట నృత్య ప్రదర్శన..!

పార్వతీపురంలో 22న 6 వేల మంది విద్యార్థులతో భారీ కోలాట, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు, భద్రత ట్రాఫిక్ ప్రత్యేక ప్రణాళిక. Source link

Read More

10 లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీలో సంస్కృతి సేవా సమితి ఆర్వో ప్లాంట్ ప్రారంభం

విశాలాంధ్ర ధర్మవరం::పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల దశాబ్దాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆర్వోప్లాంట్ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి సతీమణి త్రివేణి స్వయంగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ.. కాలనీ ప్రజలు శుద్ధమైన తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి వెంటనే…

Read More

Beautician Course: సొంతంగా బ్యూటీ పార్లర్ ప్రారంభించాలనుకునే వారికి సువర్ణావకాశం.. ఫ్రీ గా ఇక్కడ కోర్సు నేర్చుకోండి.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 09, 2026 4:11 PM IST సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో తిరుపతిలో బ్యూటీషియన్ శిక్షణ, ఏప్రిల్ 14 నుంచి మే 12 వరకు, ఫీజు 2500, 16 ఏళ్లు పైబడిన మహిళలు పురుషులకు అవకాశం బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ పూర్తి వివరాలు ఇవే..!! ప్రస్తుత కాలంలో అందంగా కనిపించాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందుకే బ్యూటీ రంగం నిరంతరం అభివృద్ధి చెందుతూ, అనేకమందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. ఈ క్రమంలోనే మహిళల…

Read More

హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు

ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది. కానీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారియి. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీనితో జలసంధిని దాటేందుకు వచ్చిన నౌకలు తిరుగుముఖం పట్టాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత పలు నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాయి. గ్రీక్‌కు చెందిన…

Read More

పలమనేరు ట్రాన్స్కోలో మామూళ్ల మాఫియా..? రైతుల రక్తం తాగుతున్న అవినీతి యంత్రాంగం..! regular scam in palamaneru spdcl farmers angry | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 09, 2026 2:39 PM IST పలమనేరు ఎస్పీడీసీఎల్ పరిధిలో భారీ అవినీతి ఆరోపణలు, మామూళ్లు ఇస్తేనే ట్రాన్స్ఫార్మర్లు సర్వీసులు, జేఎల్ఎం సంజు నాయక్ వీడియోతో ఉద్రిక్తత, రైతులు ధర్నా, విచారణ హామీ మాత్రమే + పలమనేరు ఏపి ఎస్పీ డీ సీ ఎల్ పరిధిలో రాజ్యమేలుతున్న అవినీతి పట్టిచుకొని ఉన్నతాధిక పలమనేరు ఎస్పీడీసీఎల్ సబ్‌డివిజన్ పరిధిలో అవినీతి రాజ్యం నడుస్తోందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభం ఎక్కే హెల్పర్…

Read More

భూపోరాటాల యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు

సీఆర్, చదువుల రామయ్యలాంటి మహణీయుల స్పూర్తితో ముందుకు పోవాలి: కె రామకృష్ణ విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు : కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం, కష్టజీవుల కోసం అలుపెరుగని పోరాటం చేసి భూపోరాటాల యోధుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ కొనియాడారు. గురువారం సీఆర్ భవన్లో కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు 32వ వర్ధంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా…

Read More

AP News: అమరావతి ఆగదు.. జగన్ మావిగన్‌కి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ కార్యక్రమం రైతుల భూమి హక్కులను రక్షించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో భూమి సంస్కరణలకు కొత్త మలుపు తెస్తుందని అధికారులు చెబుతున్నారు. వేమూరు ప్రాంతంలో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది కేవలం ఒక జిల్లా కార్యక్రమం కాదు.. రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల పాస్‌బుక్స్ పంపిణీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ ప్రభుత్వ మేజర్ స్టెప్‌గా చూస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రాంతాలు, కులాలతో రాజకీయాలు చేస్తే గెలవలేము. ఒక్క పైసా అవినీతి లేకుండా పాస్‌బుక్స్ ఇస్తున్నాం” అని స్పష్టం చేశారు….

Read More

విజయ్ విగ్రహంతో ప్రచారం.. తమిళనాడు ఎన్నికల్లో వినూత్న ట్రెండ్..

తమిళనాడులో ఎన్నికల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి.అధికారంలో ఉన్న DMK ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ NDA కూటమి, అలాగే నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో TVK అభ్యర్థులను రంగంలోకి దింపుతూ విజయ్ తన శక్తిమేర ప్రచారం కొనసాగిస్తున్నారు.ఈ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.TVK పార్టీకి చెందిన ఒక అభ్యర్థి, విజయ్ తన నియోజకవర్గానికి…

Read More