Headlines

AP News Updates: పెన్షనర్లకు అలర్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ నెలకు ఇవ్వాల్సిన పెన్షన్‌ను ఈసారి ఏప్రిల్ 1న ఇవ్వబోతోంది. ఆ రోజు బుధవారం కాబట్టి.. సచివాలయ ఉద్యోగులకు సెలవు లేదు. ఐతే.. పెన్షన్లపై తాజాగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారులపై సీరియస్ అయిన ఆయన.. ఇకపై “పెన్షన్ల పంపిణీ అంశంలో రియల్ టైమ్‌ మానిటరింగ్ చేస్తానని అన్నారు. ఇది మంచి నిర్ణయమే. దీని వల్ల పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరుగుతుంది. ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీలో భారీ తేడా ఎందుకు…

Read More

ముత్యాలమ్మపల్లిలో బర్తాన్ బ్యాంక్ శాఖ ప్రారంభం

బ్యాంక్ శాఖను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలోని రామగిరి మండల పరిధిలోని ముత్యాలమ్మపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బర్తాన్ బ్యాంక్ శాఖను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్, రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత , టిడిపి రాష్ట్ర నాయకులు పరిటాల శ్రీరామ్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…

Read More

హోర్మూజ్ వెంటనే తెరవాలిఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరస్ పిలుపు

న్యూయార్క్: ప్రపంచ వాణిజ్యానికి జీవనాడిగా చెప్పబడే హోర్మూజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ పిలుపునిచ్చారు. అమెరికా`ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ప్రస్తుతం హోర్మూజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.అంతర్జాతీయ జలాల్లో నౌకాయాన స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఈ మార్గం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. జలసంధిని మూసివేయడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అంతర్జాతీయ…

Read More

Shocking News: హెల్త్‌కి మంచిదని చేపలు తింటున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..! | లైఫ్ స్టైల్

Last Updated:May 01, 2026 3:21 PM IST Shocking News: చికెన్ మటన్ కంటే చాపలు తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్న చేపలు తినే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోయినా, కడుపులోకి వెళ్లేకా అదే అరిగిపోతుందిలే అని అశ్రద్ధ చేసిన, ముప్పులు తప్పవని వైద్యుల హెచ్చరిస్తున్నారు. + eating fish health risks Shocking News: చికెన్ మటన్ కంటే చాపలు…

Read More

Free Bus Aadhaar Card: ఆధార్ కార్డుపై మోదీ ప్రభుత్వం అదిరే తీపికబురు.. ఉచిత బస్‌లో ట్విస్ట్!

ఆధార్ కార్డుపై యూఐడీఏఐ కీలక ప్రకటన చేసింది. బస్‌లో ఉచితంగా ప్రయాణించే మహిళలు ఈ విషయం తెలుసుకోవాలి. Source link

Read More

పల్లెల్లో ముగియనున్న ‘సర్పంచ్’ల శకం

​ -​ రేపటితో 1,044 పంచాయతీల్లో పూర్తికానున్న పాలకవర్గాల గడువు ​ ఇక ప్రత్యేక అధికారుల పాలన.. చెక్ పవర్ అప్పగింతకు సర్వం సిద్ధం ​ విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఐదేళ్ల ప్రజా పాలనకు తెరపడనుంది. 2021లో ఉత్కంఠభరిత ఎన్నికల ద్వారా కొలువుదీరిన సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఈ నెల ఏప్రిల్ 2వ తేదీతో అధికారికంగా ముగియనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,044 గ్రామ పంచాయతీల్లో…

Read More

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి… విశాలాంధ్ర ఏలూరు: మహిళల సాధికారతకు ప్రభుత్వం ఎన్నో పధకాలను అమలు చేస్తున్నదని , వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతీ మహిళా ఆర్ధికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక సి.ఆర్. రెడ్డి కళాశాల ఆడిటోరియం లో ఆదివారం జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కలెక్టర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్,…

Read More

స్మశాన వాటికల కొరతపై ఎమ్మెల్యే దృష్టికి సిపిఐ…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండలంలో స్మశాన వాటికల సమస్యలు తీవ్రరూపం దాల్చడంతో సిపిఐ నాయకులు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి వినతి పత్రం సమర్పించారు.స్మశానాలకు రహదారులు లేకపోవడం, భూముల కొరత వంటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా మృతదేహాలను అంత్యక్రియల కోసం తీసుకెళ్లే సమయంలో సరైన మార్గాలు…

Read More

ఉరవకొండలో హిందూ స్మశాన వాటిక దుస్థితి- స్థలం లేక అంత్యక్రియలకు ఇబ్బందులు

విశాలాంధ్ర, ఉరవకొండ.. ఉరవకొండ పట్టణంలో వెలిగొండ రహదారిలో ఉన్న హిందూ స్మశాన వాటిక సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా స్మశాన వాటిక విస్తీర్ణం లేకపోవడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చనిపోయిన వారి కుటుంబాలు బాధలో ఉండగానే సమాధి కోసం స్థలం వెతకాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న స్మశాన వాటిక మొత్తం కంపచెట్లు, ముళ్లపొదలు, అడవి మొక్కలతో నిండిపోయి నిర్లక్ష్యానికి గురైందని ప్రజలు చెబుతున్నారు….

Read More

బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవు: మమత

కోల్‌కతా: కేంద్ర బలగాలను వాడుకుని బీజేపీ పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి చూస్తోందని, బీజేపీ కుట్రలు ఇక్కడ సాగవని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని స్పష్టం చేశారు. ‘టీఎంసీ ఈసారి 226 సీట్లు గెలిచి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది’ అని మమత ధీమా వ్యక్తం చేశారు. బీర్‌భుమ్ జిల్లాలోని సూరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగించారు. శాసనసభ ఎన్నికల్లో తనను ఓడించడానికి ఎన్డీఏ పాలనలో ఉన్న 19 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కలిసి…

Read More