స్వల్ప, మధ్య,దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి

. పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మేలు. తెలుగుజాతిని అగ్రగామిగా నిలపడమే లక్ష్యం. ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు. టీటీడీ, వ్యవసాయ శాఖ పంచాంగాల ఆవిష్కరణ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వల్ప, మధ్య, దీర్ఘ కాలిక ప్రణాళికలతో రాష్ట్ర సమగ్రాభివ ద్ధికి కషి చేస్తున్నామని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 2047 నాటికి తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేలా సంకల్పం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన శ్రీ…

Read More

నాన్‌వెజ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా..? Chicken prices in Visakhapatnam. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 6:48 PM IST విశాఖపట్నంలో వేసవి ప్రభావంతో చికెన్ ధరలు కిలోకు రూ.320-340కి చేరాయి. సరఫరా తగ్గుదల, కోళ్ల పెంపకం తగ్గడం ప్రధాన కారణాలు. వినియోగదారులు, వ్యాపారులు ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్నారు. + వేసవి ఎఫెక్ట్ పెరుగుతున్న చికెన్ ధరలు..! డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో పెరుగు వేసవి ప్రభావం క్రమంగా పెరుగుతుండటంతో.. విశాఖపట్నంలో చికెన్ ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడం వల్ల బహిరంగ…

Read More

ప్రపంచానికి పరీక్షా సమయం

న్యూదిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు కేవలం దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి పరీక్షగా మారాయని పేర్కొంది. దేశ ఇంధన అవసరాలు తీరేలా చూసుకోవడానికి సంబంధిత దేశాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని వెల్లడిం చింది. ఈ మేరకు విదేశాంగశాఖ సహా వివిధ విభాగాల ప్రతినిధులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘కువైట్ యువరా జుతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయా దేశాలు, భాగస్వామ్య పక్షాలతో దౌత్యపరంగా చర్చలు జరుపుతున్నాం….

Read More

14 గ్రామాల ఆరాధ్య దైవం.. పోలమాంబ జాతర వైభవం విశాఖలో సందడి..! Pedavaltheru Polamamba Jathara 900 Years. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 7:51 PM IST విశాఖ నగరంలోని పెదవాల్తేరు ప్రాంతంలో శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవం ఉగాది పర్వదినంతో ప్రారంభమైంది. 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర మార్చి 31న ప్రధాన పండుగతో ముగుస్తుంది. + విశాఖలో శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారికి ఘనంగా చీర , సారె విశాఖ నగరంలోని పెదవాల్తేరు ప్రాంతం ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళలాడుతోంది. 14 గ్రామాల ఇలవేల్పు అయిన శ్రీ కరకచెట్టు…

Read More

దిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా

న్యూదిల్లీ: దిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారించింది. ఈడీ తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ ఏఎస్జీ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు తన అధికార పరిధిని మించి కొన్ని వ్యాఖ్యలు చేసిందని, వాటిని…

Read More

పిడుగులు, వడగళ్ల వానలు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు..! Thunderstorms and rain for three. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 9:56 PM IST ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్షాలు..! వడగళ్ల వానలు..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయి. సంవహన వర్షాలు, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు,…

Read More

తెలంగాణ చట్టసభల్లో విప్‌ల నియామకం – Visalaandhra

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ, శాసనమండలి రెండింటిలోనూ సమన్వయం కోసం ప్రభుత్వ విప్‌లను నియమిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున గొంతుక వినిపించేందుకు, ఎమ్మెల్యే లను ఏకం చేసేందుకు ముగ్గురు సీనియర్ నాయకులను విప్‌లుగా రేవంత్‌రెడ్డి సర్కార్ నియమించింది. వీరిలో వేముల వీరేశం (నకిరేకల్), విజయ రమణారావు (పెద్దపల్లి), యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (మహబూబ్…

Read More

విద్యాబుద్ధుల కోసం గణపతి దర్శనం.. అయినవిల్లిలో రికార్డు స్థాయిలో విద్యార్థుల రద్దీ..! Students crowd at Ainavilli Ganapati. |

ఉగాది సందర్భంగా స్వామివారికి బెల్లం గారెలను నైవేద్యంగా సమర్పించి, అదే ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఆలయాన్ని పూలు, పండ్లతో అద్భుతంగా అలంకరించి, ముందుగా ఏకాంత పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో విద్యార్థులు, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించుకున్నారు. Source link

Read More

పుష్కరాల నాటికి ‘పోలవరం’ పూర్తి – Visalaandhra

. ముగింపు దశకు ‘మహా స్వప్నం’!. డయాఫ్రమ్ వాల్ 98 శాతం పూర్తి. మే 31 నాటికి 21,769 నిర్వాసిత కుటుంబాల తరలింపు లక్ష్యం. ప్రాజెక్ట్ డీఈఈ, ఏఈఈ వెల్లడి. ప్రాజెక్టును సందర్శించిన విశాలాంధ్ర పాత్రికేయ బృందం గోదావరి ప్రవాహం సాక్షిగా ఆంధ్రుల దశాబ్దాల కల ‘పోలవరం’ ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. ప్రకృతి విసిరిన సవాళ్లు, సాంకేతిక చిక్కుముడులు, వరద పోట్లను తట్టుకొని నదీ గర్భంలో నిర్మిస్తున్న అద్భుత ఇంజనీరింగ్ నిర్మాణం, నిధుల లభ్యత, సాంకేతిక…

Read More

అలాంటి అన్న ఉంటే శత్రువులు అక్కర్లేదు.. జగన్‌పై షర్మిల తీవ్ర ఆరోపణలు..! YS Sharmila sensational | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 8:59 PM IST వైఎస్ కుటుంబ విభేదాలు మరోసారి చర్చనీయాంశం. వైఎస్ షర్మిల, జగన్‌పై తీవ్ర విమర్శలు. విశాఖలో మీడియాతో మాట్లాడిన షర్మిల వ్యాఖ్యలు సంచలనం. జగన్‌పై ఆరోపణలు, వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావన. News18 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరోసారి వైఎస్ కుటుంబ అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో…

Read More